minister KTR | మునుగోడు ఉప ఎన్నిక కోసం గత నెల రోజులుగా టీఆర్ఎస్ పార్టీ తరఫున శ్రమించిన ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తలకు, పార్టీ శ్రేణులందరికీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హృదయపూర్వకంగా
Munugode by Poll | మునుగోడు ఉప ఎన్నికపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాల్లో క్యూలైన్లు ఉన్నాయని పేర్కొన్నారు.
cm kcr | రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ రాత్రి 8 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించిన అంశాలతో పాటు ఇతర
munugode by poll | మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నిక పోలింగ్ సమయం ముగిసింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం వరకు మందకొడిగా సాగిన పోలింగ్.. ఆ తర్వాత పుంజుకుంది.
minister ktr | ఎల్బీనగర్, మేడ్చల్, రాజేంద్రనగర్, కార్వాన్, జూబ్లీహిల్స్, నాంపల్లి నియోజకవర్గాల పరిధిలోని ఇండ్ల నిర్మాణ క్రమబద్దీకరణ సమస్యకు తెలంగాణ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపింది. జీఓ 118ను విడుదల చేసి బాధితుల�
minister ktr | కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో పాటు ప్రధాని నరేంద్ర మోదీపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఈ దేశంలో మోదీకి మించిన ఫేక్ ఇంకెవడు
minister ktr | తెలంగాణ రాష్ట్రంలో గత ఎనిమిదేండ్ల నుంచి శాంతియుత వాతావరణం ఉంది. ఈ వాతావరణం ఇలానే కొనసాగాలి అని కోరుకుంటున్నాం. మీరు హింసను కోరుకుని, రెచ్చగొడితే మేం
minister jagadish reddy | టీఆర్ఎస్, బీజేపీ కలిసి డ్రామాలు ఆడుతున్నాయని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆ రెండు పార్టీల మధ్య సంబంధాలు ఉన్నాయని
Minister Jagadish reddy | మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా వందల ఉపన్యాసాలు ఇచ్చిన బీజేపీ.. ఆ నియోజకవర్గ అభివృద్ధికి ఒక్క హామీ అయినా ఇచ్చిందా? అని మంత్రి జగదీశ్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. వందల
Anil Kurmachalam | మునుగోడు ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర, టీవీ,
థియేటర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుర్మాచలం అన్నారు. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్
kunamneni sambashiva rao | మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకొని, పోలింగ్ సజావుగా జరిగేందుకు వీలుగా గట్టి బందోబస్తు నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
munugode by poll | ఉద్దేశపూర్వకంగానే బీజేపీ గూండాలు టీఆర్ఎస్ శ్రేణులపై దాడి చేశారని రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. బీజేపీ రాళ్లు, కర్రల దాడి గురించి
minister errabelli dayaker rao | దేశంలో బీజేపీ పతనానికి మునుగోడు నియోజకవర్గం నాంది కానుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బీజేపీకి మునుగోడులో ఓటమి భయం పట్టుకుందని, అందుకే ఆ నిరాశా
Minister KTR | టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. మానవత్వానికి చిరునామా. ఆపదలో ఉన్న వారిని క్షణాల్లో ఆదుకునే మనస్తత్వం ఆయన సొంతం. కష్టాల్లో అండగా నిలిచి, నేనున్నాను అని మానసిక