munugode by poll | మునుగోడు ఉప ఎన్నిక బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు నిప్పులు చెరిగారు. చండూరు మండలం బంగారిగడ్డలో నిర్వహించిన
CM KCR | మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా చండూరు మండలం బంగారిగడ్డలో టీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న బహిరంగ సభకు సీఎం కేసీఆర్ బయల్దేరారు. కేసీఆర్ వెంట పైలట్ రోహిత్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, గువ్వల బాలరా�
మునుగోడు ఉపఎన్నిక ప్రచారం తుది అంకానికి చేరుకొన్నది. ప్రచారంలో భాగంగా ఆదివారం టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నల్లగొండ జిల్లా చండూరు మండలం బంగారిగడ్డలో నిర్వహించే భారీ బహిరంగ సభకు హా
Minister KTR | ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై దర్యాప్తు సంస్థలు తమ పని తాము చేస్తుంటాయని మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై స్పందించారు.
కేంద్రంలోని మోదీ సర్కారు ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తున్నదని, ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నదని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ మండిపడ్డారు.
Home Minister Mahamood Ali | ముస్లింల సంక్షేమం కోసం పాటుపడే ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. మునుగోడు నియోజకవర్గ ఉపఎన్నిక ప్రచార కార్యక్రమంలో భాగంగా
Minister Vemula Prashanth Reddy | కేసీఆర్ ఏమో ప్రజల జేబులు నింపుతుంటే బీజేపీ మోడీ మాత్రం ప్రజల జేబులు దోచుకుంటున్నారు’ అని మండిపడ్డారు. దోచుకున్న డబ్బును రాజ గోపాల్ లాంటి అమ్ముడు పోయే దొంగలకు ఇస్తున్నారని ద్వజమెత్తారు.
Prakash Raj | తెలంగాణలో బీజేపీ అనుసరిస్తున్న తప్పుడు విధానాలపై నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అలజడి సృష్టించడం బీజేపీకి అలవాటుగా మారిందని వ్యాఖ్యానించారు. అదే పని ఇ�
టీఆర్ఎస్లోకి ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుతున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో గులాబీ పార్టీకి అపూర్వ మద్దతు లభించింది. గురువారం చౌటుప్పల్ మున్సిపాలిటీ లింగోజిగూడెం ఎస్సీ కాలనీలో �
Vemula | ప్రధాని నరేంద్ర మోడీని ఎదిరించే దమ్ము ముఖ్యమంత్రి కేసీఆర్కు మాత్రమే ఉందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. చౌటుప్పల్ మండలం డి నాగారం గ్రామంలో స్థానిక టీఆర్ఎస్ నేత
TRS MLAs | మునుగోడు ఎన్నికల్లో గెలిచే సత్తా లేని భారతీయ జనతా పార్టీ.. టీఆర్ఎస్ను ఎలాగైనా దెబ్బకొట్టాలనే దురాలోచనతో అడ్డదార్లు ఎంచుకుంది. ఈ క్రమంలోనే డబ్బు ఆశ చూపి టీఆర్ఎస్కు చెందిన నలుగురు
Minister Errabelli Dayakar Rao | మునుగోడు నియోజకవర్గం చండూరు మండలం అంతంపేట గ్రామంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు ముఖ్య నాయకులు, టీఆర్ఎస్లో చేరారు
Rapolu anand Bhaskar | మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా బీజేపీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు బీజేపీని వీడి టీఆర్ఎస్ లో చేరారు. తాజాగా మాజీ ఎం�