మనిషి మనుగడకు మొక్కలే జీవనాధారం మొక్కల పెంపకంతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుంది. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి. ఆత్మీయుల జ్ఞాపకార్థం మొక్కలు పెంచితే ఆ అనుభూతే వేరు.
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, జరుగుతున్న అభివృద్ధి పనులు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. బుధవారం రేఖ్యాతండా, టాక్రాజ్గూడ తండా లో రూ.12 లక్షలతో నిర్మించిన మిష�
గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. బుధవారం ‘మీతోనేను’ కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని రాళ్లగుడుపల్లి, గుట్టమీదితండా, ఎల్లమ్మగడ్డ
రైతులు ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని టీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు.
రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని గోమారం, పెద్దగొట్టిముక్ల, చెన్నాపూర్, చిన్నగొట్టిముక్ల, శివ్�
Minister Niranjan reddy | దేశంలో మరెక్కడా లేనివిధంగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణలో మాత్రమే అమలవుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు.
BJP Conspiracy | వివిధ రాష్ట్రాల్లో అమ్ముడుపోయే ఎమ్మెల్యేలకు ఎరవేసి ప్రభుత్వాలను కూలుస్తూ వస్తున్న బీజేపీ.. తెలంగాణలో కూడా టీఆర్ఎస్ సర్కారును కూల్చేందుకు
యువత, నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు రాష్ర్టానికి నూతన పరిశ్రమలు తీసుకొస్తున్నామని.. జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపుతున్నాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే �
వాతావరణ సమతుల్యానికి ప్రభుత్వం హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులోభాగంగా పల్లెపల్లెన నర్సరీలు, రోడ్లకు ఇరువైపులా, పాఠశాలలు, కార్యాలయాలు, ప్రకృతి వనాలు, ఇంటింటికీ మొక్కలు నాటడంతో పచ్చదనం
మునుగోడు ఉప ఎన్నికతో ప్రజలకు ఎలాంటి లాభం లేదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. కేవలం రాజగోపాల్రెడ్డి స్వార్థం వల్లే ఈ ఉప ఎన్నిక వచ్చిందని పేర్కొన్నారు.
వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్తు ఇస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని సర్పంచ్ నర్మదా అన్నారు. మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం వృద్ధులు, దివ్యాంగులు, వితంతువుల�
ZP Chairman Madhukar | రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి టీఆర్ఎస్ ప్రభుత్వంపై యువతలో విశ్వాసం పెరుగుతుందని జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు.
పేదలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం నిలుస్తున్నదని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని కొండాపూర్కు చెందిన చిన్నారి బాలీశ్వరికి రూ.2లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు.