పౌష్టికాహార లోపంతో బాధపడే చిన్నారులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. భావి పౌరులుగా ఎదగాల్సిన పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనే ఉద్దేశంతో అంగన్వాడీ కేంద్రాల ద్వారా సంక్షేమ పథకాలను అమల�
మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం బీపీ, షూగర్ వ్యాధి గ్రస్తులకు ఎంపీపీ సంగెం శ్రీనివాస్ ఎన్సీడీ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీపీ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతి�
ఐక్యరాజ్యసమితి ఏటా డిసెంబర్ 3ను అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించింది. 1992లో మొదలైన ఈ కార్యక్రమాన్ని 1998 నుంచి అన్ని దేశాలు అమలు చేస్తున్నాయి.
ప్రజారోగ్యంపై టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. ఇందులో భాగంగానే గ్రామీణ, పట్టణ పేదలకూ వైద్య సేవలను చేరువ చేస్తోందని అన్నారు.
ముదిరాజుల బాధలు తీర్చి వారి ఆత్మబంధువయ్యారు సీఎం కేసీఆర్. తెలంగాణలో ప్రతి ముదిరాజ్ బిడ్డ సంతోషంగా ఉండాలన్నదే ఆయన తపన. ఉమ్మడి రాష్ట్రంలో అనేక ఇబ్బందులు పడ్డ ముదిరాజ్లు టీఆర్ఎస్ పాలనలోనే సర్వతోముఖా
రాష్ట్ర ప్రభుత్వం పలు సామాజిక వర్గాలను అక్కున చేర్చుకుంటూ, వారి ఆర్థికపరమైన ఎదుగుదలకు కృషి చేస్తున్నది. అందులో భాగంగా మత్స్యకార సొసైటీలకు ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తూ మత్స్యకారుల జీవితాల్లో వెలు
బోద కాల వ్యాధిని గుర్తించేందుకు జ్వర సర్వే తరహాలో ఫైలే రియా సర్వే నిర్వహిస్తున్నారు. ఫిక్స్డ్ ఏరియాల్లో రాత్రివేళ రక్త నమూనాలు సేకరిస్తున్నారు. మైక్రో ఫైలేరి యా క్రిమి ఉన్నట్లు గుర్తించిన వారికి మంద�
ప్రభుత్వం మహిళల ఆర్థిక ఎదుగుదలే లక్ష్యంగా అడుగులు వేస్తున్నది. చిన్న మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నది. స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉండి పేదరికంలో ఉన్నవారిని ఎంపిక చేస్తూ మినీ పరిశ్రమ