ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేసింది. దవాఖానల్లో మెరుగైన వైద్యం అందేలా కృషి చేస్తున్నది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మరిన్ని మెరుగైన వసతులు కల్పనకు చర్యలు చేపడుతూ నిధులు మం �
దేశంలో తొలిసారిగా 100% గ్రీన్ గవర్నమెంట్ భవనాన్ని నిర్మిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని రాష్ట్ర రెడ్కో చైర్మన్ వై సతీశ్రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన నూతన సచివాలయ సముదాయం సమీపంలో నిర్మిస్
దేశ చరిత్రలో బీసీ కులాలకు ఏ ముఖ్యమంత్రి ఇవ్వని విధంగా ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి స్థలాలు, నిధులు అందిస్తున్నది ఒక్క సీఎం కేసీఆరేనని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కొనియాడారు.
-బసిరెడ్డిపల్లి కాంగ్రెస్ సర్పంచ్ సూరప్ప ‘పల్లె ప్రగతి’తో గ్రామాల రూపు మారుతున్నదని, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండటం రాష్ట్ర ప్రజల అదృష్టమని కాంగ్రెస్ నేత, వికారాబాద్ జిల్లా పరిగి మండలం బసిరెడ్డిపల్లి
ప్రశాంత తెలంగాణ పయనంలో ఎనిమిదేండ్లు శాంతిభద్రతల నిర్వహణలో మేటి తెలంగాణ పోలీస్ హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు శాంతిభద్రతల సమస్యే పెద్దదిచేసి చూపే ప్రయత్న�
ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్లో ‘గోల్డ్ పంచ్’ విసిరిన తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్కు సీఎం కేసీఆర్ (CM KCR) భారీ నజరానా ప్రకటించారు. ఆమెతోపాటు ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ పోటీల్లో స్వర్ణం సాధించిన మరో తెలంగాణ త
బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విరుచుకుపడ్డారు. దళిత బంధు ద్వారా, దేశంలొ దళితులను వ్యాపారవేత్తలుగా మారుస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పిన ఆమె.. కేంద్రంలో బీజేపీ ప్రభుత
హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీది మతతత్వ ఎజెండా అయితే, టీఆర్ఎస్ సర్కారుది అభివృద్ధి ఎజెండా అని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మోదీ అసమర్థ పాలన వల్లే దేశ ఆర్థిక పరిస్థితి రో�
ఆయన భోజనం చేసిన ఇంటికి కల్యాణలక్ష్మి అక్కంపేటలో రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలే రచ్చబండ పేరుతో తప్పుదోవ పట్టించేయత్నం టీపీసీసీ చీఫ్కు పథకాలపై అవగాహనలేమి పారదర్శక పాలనకు కేరాఫ్ టీఆర్ఎస్ సర్కార్ పర
దేశంలో ఎక్కడాలేని విధంగా ఎస్సీ, ఎస్టీ కాంట్రాక్టర్లకు ప్రభుత్వ పను ల్లో రిజర్వేషన్లు కల్పించిన ఘనత తెలంగాణ సర్కారుకే దక్కుతుందని కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ దళిత్ ఇండస్ట్రీ (సీఐడీఐ) జాతీయ కౌన్సిల్ చై�
చిన్నకోడూరు, మే 11 : రైతులకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుందని జడ్పీ చైర్ పర్సన్ వేలేటి రోజాశర్మ అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామంచలో రైతులకు స్పింక్లర్ పరికరాలను ఎంపీపీ మాణిక్యరెడ్�
బంజారాహిల్స్: అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు అండగా నిలిచేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటుందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. రహ్మత్నగర్ డివిజన్కు చెందిన ఇద�