పత్రాలను ప్రధానమంత్రి మోదీకి పంపించిన సభ్యులు వడ్లు కొనాలని మున్సిపల్ పాలకవర్గ సమావేశాలు కేంద్ర ప్రభుత్వమే యాసంగి వడ్లు కొనాలని డిమాండ్ చేస్తూ రైతులతో కలిసి టీఆర్ఎస్ సర్కారు పోరుబాట పట్టింది. సీఎ�
తెలంగాణ వచ్చిన తర్వాతే వ్యవసాయం మారింది పంటలు పుష్కలంగా పండుతున్నయ్ నూకలు తినమనడం గోయల్ అహంకారానికి నిదర్శనం రాష్ట్రంలో వ్యవ‘సాయం’పై రైతు ధరావత్ భిక్షంనాయక్ “స్వాతంత్య్రం వచ్చిన కాడినుంచి ఏ పార్
గిరాకీ ఆధారంగానే ధాన్యం కొనుగోలు చేస్తాం అనేక అంశాలపై కొనుగోళ్లు ఆధారపడి ఉంటాయి లోక్సభలో ఎంపీల ప్రశ్నకు కేంద్రం జవాబు ధాన్యం కొనుగోలుపై బయటపడ్డ కేంద్రం పాలసీ ధాన్యం కొనుగోలునుంచి తప్పించుకొనే సంక�
నిర్మల్ జిల్లా, పెంబి మండలం, చాకిరేవు గూడానికి తక్షణమే నీటి వసతి, మౌలిక సదుపాయాలు కల్పించాలని గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్, కార్యదర్శి, జిల్లా కలెక్టర్, ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారిని రాష్ట్ర గిరిజన, స�
సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను అడ్డుకొంటామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్లోని ఎమ్మెల్సీ కవిత నివాసంలో మ�
టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా గుడిహత్నూర్లో గురువారం సీసీ రోడ్డు
గ్రామాల అభివృద్ధే తెలంగాణ సర్కారు ప్రధాన ధ్యేయమని సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు కుండె మల్లయ్య అన్నారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సహకారంతో మంజూరైన రూ. 5 లక్షల నిధులతో మండలకేంద్రంలోని ఏడో వార్డుల�
వనపర్తి : తెలంగాణలో ప్రతి గడపకూ సంక్షేమ ఫలాలు.. ప్రతి ఊరిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ప్రజల ఆశీస్సులే ప్రభుత్వానికి అండ అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి ఎమ్�
రిసోర్స్పర్సన్ల సేవలు శెభాష్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం చేయూత డ్వాక్రా సంఘాలకు సర్కారు చేయూత: కార్మిక మంత్రి మల్లారెడ్డి మేడ్చల్, ఫిబ్రవరి 24: డ్వాక్రా సంఘం సభ్యుల ఆర్థిక పురోగాభివృద్ధికి టీఆర్ఎస్
జూబ్లీహిల్స్ : టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో మహిళలకు బంగారు భవిష్యత్తు ఉందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ పేర్కొన్నారు. బుధవారం తనను కలిసిన యూసుఫ్గూడ టీఆర్ఎస్ మహిళా నేతలతో మాట్లాడుతూ ప�
కాచిగూడ : హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షునిగా ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ నియమితులైన శుభ సందర్భంగా శుక్రవారం మాజీ ప్లోర్లీడర్, టీఆర్ఎస్ నాయకుడు దిడ్డి రాంబాబు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్ష�
హిమాయత్నగర్ : టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా నూతన అధ్యక్షుడిగా నియమితులైన ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ను గురువారం హిమాయత్నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ జడల హేమలత యాదవ్ కలిసి పూలబొకేను అందించి �
జూబ్లీహిల్స్ : టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణలో అసలైన అభివృద్ధి జరిగిందని.. ప్రజలకు మౌలిక వసతులు కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చిందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గ�
సైదాబాద్ : దేశంలో ఎక్కడలేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది యాదవ కుటుంబాలకు గొర్రెలు పంపిణీ చేసి వారి ఆర్ధికాభివృద్ధికి ఎంతోగాను కృషి చేస్తున్నారని కల్వకుర్తి ఎమ్మెల్యే జ�