ధారూరు : రాష్ట్ర అభివృద్ధి తెలంగాణ రాష్ట్ర సమితిలోనే సాధ్యమని, అబివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చూసి భారీగా టీఆర్ఎస్ పార్టీలో వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు చేరుతున్నారని వికారాబాద్ ఎమ్మెల్యే డ�
మహేశ్వరం : రైతులు పండించిన వరిధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని మహేశ్వరం నియోజక వర్గ ఎమ్మెల్యే రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రం వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్�
కొందుర్గు : కొందుర్గు మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకులు షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు. మండల కేంద్రంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో 50మంది కాంగ్రెస్ నాయక
కొత్తూరు రూరల్ : తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు మండల పరిధిలోని ఇన్ముల్
ఎంపీ ప్రభాకర్రెడ్డి | అన్నదాతల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. ఆదివారం నిజాంపేట మండలంలోని నస్కల్ గ్రామంలో నూతనంగా నిర్మించిన భారత్
ప్రతి గింజనూ రాష్ట్రమే కొంటుంది : మంత్రి నిరంజన్రెడ్డి వనపర్తి, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): యాసంగి ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం పేచీ పెడుతున్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆర�
మియాపూర్ : పేదల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని, వారిని అన్ని సందర్భాలలో ఆదు కునేందుకు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ భరోసాగా నిలుస్తున్నదని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. ఆర్థిక �
ఎంపీ బీబీ పాటిల్ | గత ప్రభుత్వాలకు భిన్నంగా కేవలం ప్రజలకోసమే పనిచేస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు.
హుజురాబాద్ రూరల్: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలందరికీ న్యాయం చేస్తున్న ప్రభుత్వానికి ప్రజలంతా మద్దతు ఇవ్వాలని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు. మండలంలోని సిర్సపల్ల�
మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ అర్బన్ : తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. న
Dalit Bandhu | 2014 నుంచి వందల పథకాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనేక పథకాలను కేంద్ర ప్రభుత్వమే అనుసరిస్తున్నది. ఎన్ని అవాంతరాలు వచ్చినా పథకాన్ని నిలిపివేసిన దాఖలా ఒక్కటీ లేదు. మ్యానిఫెస్టోలో పెట్టని పథకాలను
వీణవంక రూరల్ : పేద ప్రజల అభివృద్ధి కోసం పని చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా ఉండాలని, కోట్లాది రూపా యలతో పేదవారి కోసం పలు సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన సీఎం కేసీఆర్కు ప్రజలు మద్దతు ఇవ్వాలని ఎమ్మెల�