మంత్రి హరీశ్ | ప్రజలపై భారాలు మోపిందెవరో, కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నదెవరో ఆలోచించాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు
దౌల్తాబాద్ : టీఆర్ఎస్ పార్టీలో పని చేసే ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం దౌల్తాబాద్ మండల కేంద్రంలోని చెన్నకేశవ ఫంక్షన్హాల్లో నిర్వహించిన నూతన మ�
రానున్న రోజుల్లో కమిటీలకు ప్రాధాన్యత సంక్షేభంలోనూ సంక్షేమాన్ని అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శం రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్ కొడంగల్ : బంగారు తెలంగాణ నిర్మాణానిక�
కడ్తాల్ : రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావించిందని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కడ్తాల్ టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడిగ
విలేకర్ల సమావేశంలో ఎంపీ రంజిత్రెడ్డి పార్టీ అభివృద్ధికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి టీఆర్ఎస్ మండల కమిటీల నియామకంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే తాండూరు : తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్
టీఆర్ఎస్ తీర్థం తీసుకున్న బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ షాద్నగర్రూరల్ : తెలంగాణ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, షాద్నగర్ నియోజ�
ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పరిగి : టీఆర్ఎస్ పార్టీ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. గురువారం పరిగి మండలం కాళ్లాపూర్లో టీఆర్ఎస్ గ్రామ �
చాదర్ఘాట్ : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఖర్చు చేసి పేద ప్రజలు, గర్భిణీ మహిళల కోసం ఇస్తున్న నాణ్యమైన పోషకాలతో కూడిన ఆహార పదార్ధాలను సక్రమంగా అందించాలని రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు కొంతం గోవర్ధన్రెడ్డి అన్
తాండూరు రూరల్ : టీఆర్ఎస్ నూతన గ్రామ కమిటీలు పార్టీ పటిష్టతకు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని తాండూరు మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు రాందాస్ అన్నారు. మంగళవారం మండలంలోని వీర్శెట్టిపల్లి గ్రామ కమిటీ అధ్యక్�
యాచారం : టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్శితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండలంలోని తక్కళ్లపల్లితండాకు చెందిన బ�
కార్మిక మంత్రి చామకూర మల్లారెడ్డి, టీఆర్ఎస్ నేత మర్రి రాజశేఖర్రెడ్డి బోడుప్పల్, సెప్టెంబర్ 5: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా బోనాల ఉత్సవాలు నిలుస్తాయని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్�
మంత్రి హరీశ్ రావు | రాష్ట్రంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యమిచ్చేలా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు. మత్స్యకారులకు దేశంలో ఏ ప్రభుత్వం లేనంత అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన�
పిచ్చిగా మాట్లాడితే అదే స్థాయిలో బదులిస్తాం మహారాష్ట్రలో కేంద్ర మంత్రినే లోపల వేశారు కుక్కకాటుకు చెప్పుదెబ్బలా తిప్పికొట్టిన మల్లారెడ్డి బండీ.. ఆస్తుల అమ్మకానికేనా నువ్వు యాత్ర చేసేది? రేవంత్ బతుకేం�