ఖమ్మం : కేసీఆర్ పాలనలోనే కులవృత్తులకు సముచిత గౌరవం దక్కిందని టీఆర్ఎస్ పార్టీ మండల ప్రచార కార్యదర్శి, ఏఎంసీ మాజీ డైరెక్టర్ పొట్లపల్లి రాజా అన్నారు. మత్యశాఖ ఆధ్వర్యంలో మండల పరిధి వేపకుంట్ల గ్రామంలోని రెం
భైంసాటౌన్ : మండలంలోని దేగాం గ్రామంలో శుక్రవారం నుంచి కొనసాగుతున్న పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. పండితులు వేద మంత్రోశ్ఛరణలతో నూతన ఆలయంలో పెద్దతల్లి విగ్రహాన్ని ప్రత�
నేరడిగొండ : ప్రముఖ పర్యాటక ప్రదేశంగా పేరున్న కుంటాల జలపాతాన్ని ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ బుధవారం సందర్శించారు. ఇక్కడి జలపాతం అందాలను చూసి సంతోషించారు. ఇలాంటి ప్రకృతి అందాలు ఆదిలాబాద్ జిల్లాలో ఉండడం �
శంషాబాద్ రూరల్ : పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లకు అండగా రాష్ట్ర ప్రభుత్వం ఉందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ తెలిపారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో షాదీముబాకర్, కల్యాణలక్ష్మీ చెక్కుల
హుజురాబాద్ : మేము సామాన్యరైతులం, వ్యవసాయం చేసుకునే రైతు కూలీలం. మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు కావచ్చు, అన్ని రకాల ఫించన్లను రెండువందల నుంచి 2వేల పదహారు చేసింది. ఉచిత విద్యుత్, నీళ్లు కల్ప�
పరకాల (కమలాపూర్) : రానున్న హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు ఖాయమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని నేరెళ్ల గ్రామానికి చెందిన ఒ
హుజూరాబాద్ : అయ్యా! ఈటల రాజేందర్గారు మా ఊరిని మండలం చేయాలని అడిగినం. మీరు స్పందించలేదు. మీరు మీ స్వలాభం కోసం దళితుల భూమిని ఆక్రమించుకుని, దానివల్ల మీరు రాజీనామా చేసి ఈ రోజు బై ఎలక్షన్లు తీసుకు�
హుజూరాబాద్ : గత 20 సంవత్సరాల నుంచి ఈటల రాజేందర్ హుజురాబాద్ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నారు. కానీ వావిలాల మండలం చేస్తానని చెప్పి మాట తప్పిన వ్యక్తి ఈటల. దళితుల భూమి దొంగతనంగా తీసుకోవడం వల్ల ప�
మంచాల : మంచాల మండలం ఆగపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు ఆదివారం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి టీడీపీ న
శంకర్పల్లి : జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ నూతన కార్యవర్గాల సభ్యులు పార్టీ ప్రతిష్ట కోసం అనునిత్యం పాటు పడాలని మంత్రి సబితాఇంద్రారెడ్డి సూచించారు. ఆదివారం ఉదయం శంకర్పల్లి మున్సిపల్ టీఆర్ఎస్ అధ్యక్షుడ�
కొత్తూరు రూరల్ : ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త పార్టీ పట్ల నిబద్ధతతో పని చేయాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశానుసారం గురువారం ఎమ్మెల్యే సమక్షంలో కొత్తూర�
ఆమనగల్లు : గ్రామస్థాయిలో టీఆర్ఎస్ పార్టీ పటిష్టతకు నాయకులు, కార్యకర్తలు కంకణం కట్టుకుని పని చేయాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. శనివారం తన నివాసంలో ఆమనగల్లు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోనుగోటి అర�
కొత్తూరు రూరల్ : పార్టీ పటిష్టతకు టీఆర్ఎస్ మండల నూతన కార్యవర్గం సభ్యులు కృషి చేయాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తగా ఎన్నికైన టీఆర్ఎస్ మండల కమిటీ సభ్యులను ఎమ్మెల్యే శుక్రవారం తన నివాసంలో పూల�