పరిగి : టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వమని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. కులకచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమితులైన బృంగి హరికృష్ణకు గురువారం పరిగిలో ఎమ్మెల్యే మ�
సైదాబాద్ : హుజూరాబాద్ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించటం పట్ల ఆఖిల భారత యాదవ మహాసభ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మైల్కోలు మహేందర్ య�
అమీర్పేట్:తమ సమస్యల పరిష్కారంకోసం ప్రైవేట్ ఉద్యోగులు తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగులు, కార్మికుల సంఘం పట్ల పూర్తి నమ్మకంతో ఉన్నారని సంస్థ నూతన అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన పాలడుగు రాజేందర్ పేర్క�
ప్రతిఒక్కరూ చిరునవ్వుతో బతకాలి అభివృద్ధికి కులం, మతం, జాతిలేదు పంటను పదిమందికి పంచుతున్నం తెలంగాణ రైతు కాలరెగరేస్తున్నడు కౌశిక్రెడ్డికి ఉజ్వలమైన భవిష్యత్తు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు హైదరాబాద్�
60.84 లక్షల రైతులకు చేరిన రైతుబంధు సొమ్ము పూర్తయిన వానకాలం పంట సాయం పంపిణీ హైదరాబాద్, జూన్ 25(నమస్తే తెలంగాణ): వానకాలం పంట పెట్టుబడి కోసం రైతులకు రైతుబంధు పంపిణీ పూర్తయిం ది. ఈ నెల 15నుంచి ప్రభుత్వం అన్నదాతల ఖా
సిద్దిపేట జిల్లా ప్రగతి కేసీఆర్ చలవే: మంత్రి హరీశ్ సిద్దిపేట జూన్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సిద్దిపేట జిల్లా ప్రగతి ముఖ్యమంత్రి కేసీఆర్ చలవేనని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లా �
6.98 కోట్ల పనిదినాలు కల్పించిన ప్రభుత్వం హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): ఉపాధి హామీ కూలీలకు కేంద్ర ప్రభుత్వం రూ.444.44 కోట్లు విడుదల చేసింది. ప్రతి 15 రోజులకు కూలీల ఖాతాల్లో డబ్బులు వేయాల్సి ఉండగా, ఈ ఆర్థిక సంవ