సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం పూర్తయ్యాక వెంటనే త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 28వ సినిమా చేయనున్నా�
వెంకటేశ్-త్రివిక్రమ్.. ఈ కాంబినేషన్ అంటేనే అదోరకం ఆసక్తి. ఈ రోజు త్రివిక్రమ్ ఇండస్ట్రీలో ఈ స్థాయి అనుభవిస్తున్నాడంటే దానికి కారణం వెంకటేష్ కూడా. కెరీర్ మొదట్లో త్రివిక్రమ్ రచయితగా ఉన్నపుడు వె�
బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి ఒకప్పుడు తెలుగు, హిందీ భాషలలో ఎంతగా అలరించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. శిల్పా.. ‘సాహసవీరుడు సాగరకన్య’ సినిమాలో నటించగా ఈ సినిమా మంచి హిట్ సాధించింది. ఆ తర్వ
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చివరిగా అల వైకుంఠపురములో అనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించింది. ఇక ఇప్పుడు మ�
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ దఢఖ్ సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పెద్ద హిట్ కాకపోయిన అమ్మడికి ఆఫర్స్ బాగానే వస్తున్నాయి. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్�
ఎవరైన అసిస్టెంట్ డైరెక్టర్ నుండి డైరెక్టర్గా మారతారు. కాని ఛలో చిత్రంతో మంచి హిట్ కొట్టి రీసెంట్గా భీష్మ అనే చిత్రంతో మరో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న వెంకీ కుడుముల అసిస్టెంట్గా డైరెక్�
మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్పై ఎంతటి అంచనాలు ఉన్నాయి అనేది ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలే వాళ్ల
మహేష్బాబు-త్రివిక్రమ్ కలయికలో వచ్చిన ‘అతడు’ ‘ఖలేజా’ చిత్రాలు ప్రేక్షకుల్ని విశేషంగా అలరించాయి. పదకొండేళ్ల విరామం తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో భారీ చిత్రం తెరకెక్కనుంది. హారిక అండ్ హాసిని క్రియే�
మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా రాబోతోంది. 11 ఏళ్ల కింద వచ్చిన ఖలేజా సినిమా తర్వాత ఈ కాంబినేషన్లో ఇప్పటివరకు సినిమా రాలేదు.
సూపర్ స్టార్ మహేష్ బాబు స్పీడ్ పెంచాడు. ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రం చేస్తున్న మహేష్ ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నాడు. కాని కరోనా వలన షూటింగ్ ఆగిపోవడంతో ఆ టై�
అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ పాటికి ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా అధికారికంగా ముహూర్తం కూడా జరుపుకొని ఉండేది. కానీ సినిమా ఇండస్ట్రీలో ఏదీ అనుకున్నట్లు జరగదు. అనుకోకుండా కొన్ని సినిమాలు ఆదిలోనే ఆగిపోతాయ�
‘వకీల్ సాబ్’ విజయం తర్వాత పవన్ కళ్యాణ్ పేరు మళ్లీ తెలుగు ఇండస్ట్రీలో మార్మోగిపోతుంది. ఈ సినిమా 5 రోజుల్లో 70 కోట్లకు చేరువలో వసూలు చేసింది. మరోసారి పవర్ స్టార్ రేంజ్ ఏంటి అనేది వకీల్ సాబ్ ప్రూవ్ చేసింది. ఇది�