అయ్యప్పునుమ్ కోశీయుమ్ రీమేక్ సంక్రాంతికి విడుదల కానుంది. తాజాగా విడుదలైన మేకింగ్ వీడియోకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇందులో భీమ్లా నాయక్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు పవన్ కళ్యాణ్.
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం పూర్తయ్యాక వెంటనే త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 28వ సినిమా చేయనున్నా�
వెంకటేశ్-త్రివిక్రమ్.. ఈ కాంబినేషన్ అంటేనే అదోరకం ఆసక్తి. ఈ రోజు త్రివిక్రమ్ ఇండస్ట్రీలో ఈ స్థాయి అనుభవిస్తున్నాడంటే దానికి కారణం వెంకటేష్ కూడా. కెరీర్ మొదట్లో త్రివిక్రమ్ రచయితగా ఉన్నపుడు వె�
బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి ఒకప్పుడు తెలుగు, హిందీ భాషలలో ఎంతగా అలరించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. శిల్పా.. ‘సాహసవీరుడు సాగరకన్య’ సినిమాలో నటించగా ఈ సినిమా మంచి హిట్ సాధించింది. ఆ తర్వ
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ చివరిగా అల వైకుంఠపురములో అనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం సాధించింది. ఇక ఇప్పుడు మ�
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ దఢఖ్ సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పెద్ద హిట్ కాకపోయిన అమ్మడికి ఆఫర్స్ బాగానే వస్తున్నాయి. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్�
ఎవరైన అసిస్టెంట్ డైరెక్టర్ నుండి డైరెక్టర్గా మారతారు. కాని ఛలో చిత్రంతో మంచి హిట్ కొట్టి రీసెంట్గా భీష్మ అనే చిత్రంతో మరో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న వెంకీ కుడుముల అసిస్టెంట్గా డైరెక్�
మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్పై ఎంతటి అంచనాలు ఉన్నాయి అనేది ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలే వాళ్ల
మహేష్బాబు-త్రివిక్రమ్ కలయికలో వచ్చిన ‘అతడు’ ‘ఖలేజా’ చిత్రాలు ప్రేక్షకుల్ని విశేషంగా అలరించాయి. పదకొండేళ్ల విరామం తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో భారీ చిత్రం తెరకెక్కనుంది. హారిక అండ్ హాసిని క్రియే�
మహేశ్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఇప్పుడు మరో సినిమా రాబోతోంది. 11 ఏళ్ల కింద వచ్చిన ఖలేజా సినిమా తర్వాత ఈ కాంబినేషన్లో ఇప్పటివరకు సినిమా రాలేదు.