సూపర్ స్టార్ మహేష్ బాబు స్పీడ్ పెంచాడు. ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రం చేస్తున్న మహేష్ ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నాడు. కాని కరోనా వలన షూటింగ్ ఆగిపోవడంతో ఆ టై�
అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ పాటికి ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా అధికారికంగా ముహూర్తం కూడా జరుపుకొని ఉండేది. కానీ సినిమా ఇండస్ట్రీలో ఏదీ అనుకున్నట్లు జరగదు. అనుకోకుండా కొన్ని సినిమాలు ఆదిలోనే ఆగిపోతాయ�
‘వకీల్ సాబ్’ విజయం తర్వాత పవన్ కళ్యాణ్ పేరు మళ్లీ తెలుగు ఇండస్ట్రీలో మార్మోగిపోతుంది. ఈ సినిమా 5 రోజుల్లో 70 కోట్లకు చేరువలో వసూలు చేసింది. మరోసారి పవర్ స్టార్ రేంజ్ ఏంటి అనేది వకీల్ సాబ్ ప్రూవ్ చేసింది. ఇది�
పూజాహెగ్డే..దక్షిణాది దర్శకనిర్మాతలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న పూజాహెగ్డే ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్టు పడిపోయింది.
కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ ఇప్పుడు అందరి గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. సెలబ్రిటీలు సైతం ఈ కరోనా బారిన పడి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కరోనా బారిన పడ�
ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి ట్రిపుల్ ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చేసింది. అందుకే వచ్చే సినిమాలపై ఫోకస్ చేస్తున్నాడు యంగ్ టైగర్. ఈయన తర్వాతి సినిమా మాటల మాంత్రికుడు త్�