అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న తరుణంలో ప్రత్యర్థి పార్టీ బీజేపీపై తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. ఆ పార్టీ పశ్చిమ బెంగాల్లో బాంబు పేలుళ్లకు కుట్ర పన్నుతు
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార తృణమూల్, విపక్ష బీజేపీ మధ్య పోటీ నువ్వానేనా అన్నట్టుగా సాగుతున్నది. తాజాగా సీఎం మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారంలో బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తనను ఓడించ�
PM Modi | పశ్చిమబెంగాల్ (West Bengal) లో తన ప్రచార సభలకు వస్తున్న జనాన్ని, వారి ఉత్సాహాన్ని తన సొంత రాష్ట్రమైన గుజరాత్ (Gujarat) లో కూడా ఎన్నడూ చూడలేదని ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) అన్నారు. ఈరోజు మధ్యాహ్నం తూర్పు బర్ధ�
పశ్చిమ బెంగాల్లో అధికారాన్ని చేజిక్కించుకోవాలి. 15 ఏండ్లుగా రాష్ట్రంలో హవా చూపిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)ని గట్టిగా దెబ్బతీయాలి. మూడు పర్యాయాలుగా సీఎంగా కొనసాగుతున్న టీఎంసీ అధినేత్రి మమతా బె�
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముంగిట భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్కుమార్, అధికార తృణమూల్ కాంగ్రెస్ మధ్య వివాదం మరింత ముదిరింది. సీఈసీతో టీఎంసీ సమావేశం రసాభాసగా మారింది. సీఈసీ తమను �
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మంగళవారం విడుదల చేశారు. ఇందులో 74 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు తిరస్కరించగా, 15 మందికి వేరే నియో
CEC Gyanesh Kumar: చీఫ్ ఎలక్షన్ కమీషనర్ జ్ఞానేశ్ కుమార్పై ఇండియా బ్లాక్ పార్టీలు అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నాయి. ఇవాళ పార్లమెంట్లో రాజ్యసభ విపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే నేత
Droupadi Murmu : టీఎంసీ ప్రభుత్వంపై కేంద్రంలోని బీజేపీ మండిపడుతోంది. మరోవైపు రాష్ట్రపతి పర్యటన కోసం తగిన ఏర్పాట్లు చేయకపోవడంపై, నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై కేంద్ర హోం శాఖ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తన ఇష్టారీతిన మాట్లాడేందుకు, ఇతరులు మాట్లాడకుండా అడ్డుపడేందుకు అనుమతించబోమని ప్రభుత్వం స్పష్టం చేయడంతో బడ్జెట్ చర్చలో పాల్గొనేందుకు సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ), తృణమూ�
Amit Shah | తృణమూల్ కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త ఐ-ప్యాక్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడులు జరపడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై శుక్రవారం విరుచుకుపడ్డా�
భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) మంగళవారం 9 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల(యూటీ) వ్యాప్తంగా ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)ను ప్రారంభించింది. ఈసీని రాజీపడిన ఎన్నికల సంఘమని ఆరోపించిన తృణమూల్ కాంగ్రెస్(ట
Mamata Benerjee : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ(Mamata Benerjee) ఢిల్లీ పోలీసులపై ఫైరయ్యారు. తమ రాష్ట్ర భాష అయిన బెంగాళీ(Bengali)ని బంగ్లాదేశ్ భాష అంటూ పోలీసులు పేర్కొనడంపై ఆమె మం�
తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీల మధ్య అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోలు, సంభాషణలను బీజేపీ లీక్ చేయడంతో ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ఇబ్బంది పడ్డారు. ఎంపీలెవరూ మీడియాతో మా�
Trinamool Congress | పశ్చిమ బెంగాల్లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎమ్మెల్యేల్లో సగం మంది పార్టీ విప్ను ధిక్కరించారు. ఈ నేపథ్యంలో వారిపై చర్యలకు అంతర్గత క్రమశిక్షణా కమిటీ సన్నద్ధమైంది. దీని కోసం ఎమ్మెల్య�