అత్యధిక ఆదాయంతో దేశంలోనే ధనిక ప్రాంతీయ పార్టీగా ఏపీకి చెందిన తెలుగుదేశం పార్టీ నిలిచింది. ప్రధాన ప్రాంతీయ పార్టీల ఆదాయ వ్యయాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) విశ్లేషించి తాజాగా ని�
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీలో అంతర్గత సంక్షోభం తీవ్రమవుతున్నది. ఇటువంటి తరుణంలో బీజేపీ ఎంపీ సౌమిత్రాఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుమారు 50 మంది టీఎంసీ ఎమ్�
TMC MLA: టీఎంసీ ఎమ్మెల్యే దిలీప్ మోండల్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. బీజేపీ కార్యకర్తలను బెదిరించడంతో ఆయనపై కేసు బుక్ చేశారు. అయితే ఆయన కుమారుడు అర్ఘ్య మోండల్ ఆయుధాలతో దొరికాడు. అతన్ని అరెస్టు చ�
Mamata Banerjee | పశ్చిమబెంగాల్ (West Bengal) లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) లో అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ ఓడిపోవడంతో అంతర్గత విభేదాలు మొదలైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో ఓటమిపై టీఎం�
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పరాజయం పాలైన తరువాత ఆ పార్టీలో మునుపెన్నడూ లేని స్థాయిలో అసమ్మతి వ్యక్తం అవుతున్నది. మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్�
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీని ఎదుర్కొనేందుకు పశ్చిమ బెంగాల్లోని విపక్షాలన్నీ ఏకమై ఒక ఉమ్మడి వేదికను ఏర్పాటు చేయాలని తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు, మాజీ ము�
నాలుగు రాష్ర్టాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి గత నెలలో జరిగిన ఎన్నికల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ తమిళనాడు
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న తరుణంలో ప్రత్యర్థి పార్టీ బీజేపీపై తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. ఆ పార్టీ పశ్చిమ బెంగాల్లో బాంబు పేలుళ్లకు కుట్ర పన్నుతు
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార తృణమూల్, విపక్ష బీజేపీ మధ్య పోటీ నువ్వానేనా అన్నట్టుగా సాగుతున్నది. తాజాగా సీఎం మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారంలో బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తనను ఓడించ�
PM Modi | పశ్చిమబెంగాల్ (West Bengal) లో తన ప్రచార సభలకు వస్తున్న జనాన్ని, వారి ఉత్సాహాన్ని తన సొంత రాష్ట్రమైన గుజరాత్ (Gujarat) లో కూడా ఎన్నడూ చూడలేదని ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) అన్నారు. ఈరోజు మధ్యాహ్నం తూర్పు బర్ధ�
పశ్చిమ బెంగాల్లో అధికారాన్ని చేజిక్కించుకోవాలి. 15 ఏండ్లుగా రాష్ట్రంలో హవా చూపిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)ని గట్టిగా దెబ్బతీయాలి. మూడు పర్యాయాలుగా సీఎంగా కొనసాగుతున్న టీఎంసీ అధినేత్రి మమతా బె�
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముంగిట భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్కుమార్, అధికార తృణమూల్ కాంగ్రెస్ మధ్య వివాదం మరింత ముదిరింది. సీఈసీతో టీఎంసీ సమావేశం రసాభాసగా మారింది. సీఈసీ తమను �
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మంగళవారం విడుదల చేశారు. ఇందులో 74 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు తిరస్కరించగా, 15 మందికి వేరే నియో
CEC Gyanesh Kumar: చీఫ్ ఎలక్షన్ కమీషనర్ జ్ఞానేశ్ కుమార్పై ఇండియా బ్లాక్ పార్టీలు అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నాయి. ఇవాళ పార్లమెంట్లో రాజ్యసభ విపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే నేత