ప్రతిపక్ష పార్టీల్లో చీలికలు నేడు దేశంలో రాజకీయ దుమారం రేపుతున్నాయి. బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ముక్కలు చెక్కలు కాగా, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంల�
ఇతర రాజకీయ పార్టీలను బీజేపీ ధ్వంసం చేస్తున్నదని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. బీజేపీని అనైతిక పార్టీగా అభివర్ణించారు. తృణమూల్ కాంగ్రెస్లో ఇటీవల తలెత్తిన తిరుగుబ�
TMC rebell MPs | బెంగాల్ (Bengal) లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీని వీడిన 20 మంది ఎంపీలు.. త్రిపుర (Tripura) కు చెందిన గుర్తింపులేని నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ (NCP) లో చేరారు. త్రిపురతోపాటు అస్సాం, మేఘాలయ, బెంగాల్ రాష్ట్రాల్ల�
Abhishek Banerjee | తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ సీనియర్ నాయకుడు, బెంగాల్ మాజీ సీఎం మమతాబెనర్జి (Mamata Banerje) మేనల్లుడు అభిషేక్ బెనర్జీ (Abhisheik Banerjee) కి లోక్సభ సెక్రెటేరియట్ వేళకాని వేళలో ఈ-మెయిల్ (E-Mail) పంపడంపై టీఎంసీ తీవ్ర అ
తృణమూల్ కాంగ్రెస్ సంక్షోభం నాటకీయ మలుపులు తిరుగుతున్నది. మమతా బెనర్జీపై తిరుగుబావుటా ఎగురవేసిన రెబల్ ఎంపీలు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. త్రిపురలోని నేషనలిస్టు సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్స�
Abhishek Banerjee | టీఎంసీ (TMC) జాతీయ ప్రధాన కార్యదర్శి, మమతా బెనర్జీ (Mamata Banerjee) మేనల్లుడు అభిషేక్ బెనర్జీ (Abhishek Banerjee) నివాసంలో శుక్రవారం రాత్రి పోలీసులు తనిఖీలు చేపట్టారు. భూ కుంభకోణానికి సంబంధించిన కేసులో దర్యాప్తు నిమిత్�
తృణమూల్ కాంగ్రెస్లో సంక్షోభం రోజురోజుకూ ముదురుతున్నది. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి సీనియర్ ఎంపీ, పార్టీ విధేయుడు కల్యాణ్ బెనర్జీ తాజాగా అల్టిమేటం జారీచేశారు. మీకు మీ మేనల్లుడు అభిషేక్ కావాలా? �
తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ఏర్పడిన వివాదం ఇప్పుడు న్యాయస్థానానికి చేరుకుంది. పార్టీ బహిష్కరించిన ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీని విపక్ష నేత (ఎల్వోపీ)గా స్పీకర్ ఎలా నియమిస్తారని కలకత్తా హైకోర్టు ప్రశ్�
పగబట్టిండ్రు, పడగొట్టిండ్రు. పశ్చిమ బెంగాల్లో మమతా దీదీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సర్కార్ను ఓడించి బీజేపీ అధికార పగ్గాలు చేజిక్కించుకోవటం గురించి చెప్పాలంటే ఈ రెండు మాటలు అతికినట్టుగ
తృణమూల్ కాంగ్రెస్లో సంక్షోభం నాటకీయ మలుపులు తిరుగుతున్నది. మమతపై తిరుగుబావుటా ఎగురవేసిన తిరుగుబాటు వర్గంలోనే మరో తిరుగుబాటు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. పార్టీ నాయకురాలిగా మమత కొనసాగింపుపై తిరుగు
తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సీనియర్ నాయకుడు, ఆ పార్టీ లోక్సభ చీఫ్ విప్ కల్యాణ్ బెనర్జీపై ఆదివారం మూక దాడి జరిగింది. హుగ్లీ జిల్లా చండీతల పోలీస్ స్టేషన్ బయట జరిగిన గొడవలో ఆయన తలకు గాయమైంది.
ఎన్నికల అనంతర హింసాకాండ బాధితులను పరామర్శించేందుకు పశ్చిమ బెంగాల్లోని సోనార్పూర్ వెళ్లిన తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీపై శనివారం స్థానికులు దాడి చేశారు.
అత్యధిక ఆదాయంతో దేశంలోనే ధనిక ప్రాంతీయ పార్టీగా ఏపీకి చెందిన తెలుగుదేశం పార్టీ నిలిచింది. ప్రధాన ప్రాంతీయ పార్టీల ఆదాయ వ్యయాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) విశ్లేషించి తాజాగా ని�
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీలో అంతర్గత సంక్షోభం తీవ్రమవుతున్నది. ఇటువంటి తరుణంలో బీజేపీ ఎంపీ సౌమిత్రాఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుమారు 50 మంది టీఎంసీ ఎమ్�