Rosaiah | రాజకీయాలలో ప్రత్యర్థులను సైతం తన భాషతో ఆకట్టుకునే మనస్తత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్యకు (Rosaiah) సొంతమని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.
సిరివెన్నెల కలం ప్రయాణం ఆగిపోయింది. అభిమానగణం కన్నీటిసంద్రమైంది. మూడున్నరదశాబ్దాల పాటు ఆణిముత్యాల్లాంటి పాటలతో తెలుగు సినీ సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన సీతారామశాస్త్రి మహాభినిష్క్రమణం ప్రతి ఒక్కరి �
nri | నిరుపేదల ఆశాజ్యోతి నోముల నర్సింహయ్య సేవలు చిరస్మరణీయం అని ఎన్నారై టీఆర్ఎస్ యూకే కోశాధికారి సతీష్ రెడ్డి గొట్టెముక్కుల అన్నారు. ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దుసారి ఆధ్వర్యంలో దివం�
ఆశా జ్యోతులు | న్యూఢిల్లీ : పేదల అభ్యున్నతి కోసం తమ తుది శ్వాస వరకు పోరాడిన యోధులు దివంతగత నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే దివంగత నోముల నర్సింహయ్య, చలకుర్తి మాజీ ఎమ్మెల్యే గుండెబోయిన రామ్మూర్తి యాదవ్. వారి
అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం ఓఎస్డీ డాలర్ శేషాద్రి పార్థీవదేహానికి భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఘన నివాళి అర్పించారు. విశాఖపట్నంలో నిన్న గుండెపోటుతో మరణించిన శేషాద్రి భౌతికకాయాన్ని తిరుపతి�
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | పేద వర్గాలు ఉన్నత వర్గాలతో సమానంగా అభివృద్ధి చెందాలంటే రిజర్వేషన్లు అవసరం అని చెప్పిన మొట్ట మొదటి వ్యక్తి మహాత్మ జ్యోతిబా పూలే అని ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్
అమరావతి : సామాజిక అసమానతలను, దురాచాలను దూరం చేయాలంటే విద్యే ఏకైక మార్గమని నమ్మిని వ్యక్తి మహాత్మా జ్యోతిరావు ఫూలే అని ఏపీ సీఎం జగన్ పేర్కొన్నారు. ఆదివారం ఫూలే వర్ధంతి సందర్భంగా ట్విట్టర్ ద్వారా ఘన నివా�
మంత్రి ఎర్రబెల్లి | కరీంనగర్ జిల్లా మానకొండూర్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రాజన్న సిరిసిల్ల జిల్లా పంచాయతీ రాజ్ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస రావు మృతి పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబె�
మంత్రి ఎర్రబెల్లి | హబ్సిగూడలోని తన స్వగృహంలో మృతి చెందిన ఆల్ ఇండియా వెలమ సంఘం మ్యారేజీ బ్యూరో చైర్మన్ తిరుపతి పోతన్ రావు భౌతికకాయం వద్ద పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పుష్పగుచ్ఛం ఉంచి ని�