మంత్రి శ్రీనివాస్ గౌడ్ | డా. బీఆర్ అంబేద్కర్ ఆశయాలు తెలంగాణ రాష్ట్రంలో నెరవేరాయని..బడుగు, బలహీన వర్గాల ప్రజలకు తెలంగాణ ఏర్పడిన తర్వాత సరైన న్యాయం జరిగిందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
మంత్రి ఎర్రబెల్లి | భారత రాజ్యాంగ సృష్టికర్త డా.బీఆర్ అంబేద్కర్ ఆశయాలు సాధించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా హనుమకొండ�
Rosaiah | రాజకీయాలలో ప్రత్యర్థులను సైతం తన భాషతో ఆకట్టుకునే మనస్తత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోశయ్యకు (Rosaiah) సొంతమని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.
సిరివెన్నెల కలం ప్రయాణం ఆగిపోయింది. అభిమానగణం కన్నీటిసంద్రమైంది. మూడున్నరదశాబ్దాల పాటు ఆణిముత్యాల్లాంటి పాటలతో తెలుగు సినీ సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన సీతారామశాస్త్రి మహాభినిష్క్రమణం ప్రతి ఒక్కరి �
nri | నిరుపేదల ఆశాజ్యోతి నోముల నర్సింహయ్య సేవలు చిరస్మరణీయం అని ఎన్నారై టీఆర్ఎస్ యూకే కోశాధికారి సతీష్ రెడ్డి గొట్టెముక్కుల అన్నారు. ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దుసారి ఆధ్వర్యంలో దివం�
ఆశా జ్యోతులు | న్యూఢిల్లీ : పేదల అభ్యున్నతి కోసం తమ తుది శ్వాస వరకు పోరాడిన యోధులు దివంతగత నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే దివంగత నోముల నర్సింహయ్య, చలకుర్తి మాజీ ఎమ్మెల్యే గుండెబోయిన రామ్మూర్తి యాదవ్. వారి
అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం ఓఎస్డీ డాలర్ శేషాద్రి పార్థీవదేహానికి భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఘన నివాళి అర్పించారు. విశాఖపట్నంలో నిన్న గుండెపోటుతో మరణించిన శేషాద్రి భౌతికకాయాన్ని తిరుపతి�
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | పేద వర్గాలు ఉన్నత వర్గాలతో సమానంగా అభివృద్ధి చెందాలంటే రిజర్వేషన్లు అవసరం అని చెప్పిన మొట్ట మొదటి వ్యక్తి మహాత్మ జ్యోతిబా పూలే అని ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్
అమరావతి : సామాజిక అసమానతలను, దురాచాలను దూరం చేయాలంటే విద్యే ఏకైక మార్గమని నమ్మిని వ్యక్తి మహాత్మా జ్యోతిరావు ఫూలే అని ఏపీ సీఎం జగన్ పేర్కొన్నారు. ఆదివారం ఫూలే వర్ధంతి సందర్భంగా ట్విట్టర్ ద్వారా ఘన నివా�