సినారె సారస్వత సదనం నిర్మాణానికి చర్యలు: సీఎం హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సినారె (సింగిరెడ్డి నారాయణరెడ్డి) జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆ యనక�
సీఎం కేసీఆర్| బాలీవుడ్ నటుడు దిలీప్కుమార్ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. దశాబ్దాల పాటు భారతీయ చలనచిత్ర రంగానికి ఆయన సేవలందించారని చెప్పారు. ఆయన మరణం దేశ చలనచిత్ర రంగానికి తీరనిలోటన్నారు. ది
దిలీప్ కుమార్| బాలీవుడ్ దిగ్గజం దిలీప్ కుమార్ మరణం పట్ల ప్రధాని మోదీ సంతాపం వ్యక్తంచేశారు. సాంస్కృతిక ప్రపంచానికి ఆయన మరణం తీరని లోటని అన్నారు. సినిమా లెజెండ్గా ఆయన ఎప్పుడూ గుర్తుండిపోతారని చెప్ప�
మంత్రి హరీశ్| తెలంగాణ నేల సృష్టించిన అద్భుత మేధస్సు పీవీ నరసింహా రావు అని మంత్రి హరీశ్ రావు అన్నారు. మాజీ ప్రధాని పీవీ జయంతి సందర్భంగా హరీశ్ రావు ఘనంగా నివాలుళర్పించారు. పాలనా దక్షుడిగా, రాజనీతిజ్ఞుడి�
సైనికుల పరాక్రమం చిరస్మరణీయం: సైన్యంన్యూఢిల్లీ: తూర్పు లఢక్లోని గల్వాన్ లోయలో భారత్, చైనా సైన్యాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణకు మంగళవారంతో ఏడాది పూర్తయింది. తెలంగాణకు చెందిన కర్నల్ సంతోష్బాబు నేతృత్
సీఎం కేసీఆర్| తెలంగాణ సాయుధ రైతాంగ సమరయోధుడు రావి నారాయణ రెడ్డి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నివాళులర్పించారు. తెలంగాణ విముక్తి కోసం పోరాటాలు నిర్మించిన రావి నారాయణ రెడ్డి.. పార్లమెంట
ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ | తెలంగాణ ఉద్యమకారుడు, మెట్పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తండ్రి బాల్క సురేష్ కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు.
మంత్రి ఎర్రబెల్లి | బహుముఖ ప్రజ్ఞశాలి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అంబేద్కర్ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్తగా దేశ�
న్యూఢిల్లీ: జలియన్ వాలాబాగ్ మారణకాండలో అమరులైన వారికి ప్రధాని నరేంద్రమోదీ నివాళులు అర్పించారు. వారి త్యాగాలు ప్రతి భారతీయుడిలోనూ శక్తిని నింపుతాయని పేర్కొన్నారు. జలియన్వాలా బాగ్ నరమేధం జరిగి నే�
బాబూ జగ్జీవన్ రామ్ | భారత దేశ ముద్దు బిడ్డ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్హై దరాబాద్ బషీర్ బాగ్లోని జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వ�
జగ్జీవన్ రామ్ | అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పోరాడిన గొప్ప వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని, దేశానికి ఆయన చేసిన సేవలు ఆదర్శనీయమని మంత్రి హరీశ్ రావు అన్నారు. దళితుల అభ్యున్నతికి జగ్జీవన్ రామ్ ఎనల
జగ్జీవన్ రామ్ | దేశ మాజీ ఉప ప్రధాని, బడుగు బలహీన వర్గాల నేత, బాబూ జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నివాళులర్పించారు.