సైనికుల పరాక్రమం చిరస్మరణీయం: సైన్యంన్యూఢిల్లీ: తూర్పు లఢక్లోని గల్వాన్ లోయలో భారత్, చైనా సైన్యాల మధ్య చోటుచేసుకున్న ఘర్షణకు మంగళవారంతో ఏడాది పూర్తయింది. తెలంగాణకు చెందిన కర్నల్ సంతోష్బాబు నేతృత్
సీఎం కేసీఆర్| తెలంగాణ సాయుధ రైతాంగ సమరయోధుడు రావి నారాయణ రెడ్డి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నివాళులర్పించారు. తెలంగాణ విముక్తి కోసం పోరాటాలు నిర్మించిన రావి నారాయణ రెడ్డి.. పార్లమెంట
ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ | తెలంగాణ ఉద్యమకారుడు, మెట్పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తండ్రి బాల్క సురేష్ కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు.
మంత్రి ఎర్రబెల్లి | బహుముఖ ప్రజ్ఞశాలి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అంబేద్కర్ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్తగా దేశ�
న్యూఢిల్లీ: జలియన్ వాలాబాగ్ మారణకాండలో అమరులైన వారికి ప్రధాని నరేంద్రమోదీ నివాళులు అర్పించారు. వారి త్యాగాలు ప్రతి భారతీయుడిలోనూ శక్తిని నింపుతాయని పేర్కొన్నారు. జలియన్వాలా బాగ్ నరమేధం జరిగి నే�
బాబూ జగ్జీవన్ రామ్ | భారత దేశ ముద్దు బిడ్డ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్హై దరాబాద్ బషీర్ బాగ్లోని జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వ�
జగ్జీవన్ రామ్ | అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం పోరాడిన గొప్ప వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని, దేశానికి ఆయన చేసిన సేవలు ఆదర్శనీయమని మంత్రి హరీశ్ రావు అన్నారు. దళితుల అభ్యున్నతికి జగ్జీవన్ రామ్ ఎనల
జగ్జీవన్ రామ్ | దేశ మాజీ ఉప ప్రధాని, బడుగు బలహీన వర్గాల నేత, బాబూ జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నివాళులర్పించారు.