మంత్రి తలసాని | నమస్తే తెలంగాణ దినపత్రిక సీఎండీ డి. దామోదర్ రావును పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం పరామర్శించారు.
National Sports Day | జాతీయ క్రీడా దినోత్సవం (మేజర్ ధ్యాన్చంద్ జయంతి) సందర్భంగా బాన్సువాడ పట్టణంలోని మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మేజర్ ధ్�
రాజా బహదూర్ వెంకటరామి రెడ్డి | సమాజానికి దివంగత మాజీ కొత్వాల్ రాజాబహదూర్ వెంకట్రామిరెడ్డి అందించిన సేవలు నేటి తరానికి మార్గదర్శమని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ అన్నారు.
ముంబై: బీజేపీ కార్యకర్త ఒకరు ప్రధాని నరేంద్ర మోదీ గుడి కట్టారు. దీని కోసం రూ.1.6 లక్షలు ఖర్చు చేశారు. మహారాష్ట్రలోని పూణేకు చెందిన బీజేపీ కార్యకర్త మయూర్ ముండే, తనకు చెందిన అనుద్ ప్రాంతంలోని రోడ్డు పక్కన స్�
సర్వాయి పాపన్న| అన్ని కులాలను, మతాలను ఏకం చేసి ఆనాటి పాలకుల అరాచకాలపై తిరుగుబాటు చేసిన గొప్ప వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దళిత, బడుగు బలహీన వర్గాల నాయకుడైన ఆయన జయం�
జగిత్యాల : జగిత్యాల పట్టణ పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడిగా, రంగస్థల నటుడిగా, హిందీ మాస్టర్గా దివంగత మచ్చ గంగారాం అందించిన సేవలు మరువలేనివని వక్తలు కొనియాడారు.శనివారం మచ్చగంగారాం సంతాప సమావేశం స్థానికంగ�
మంత్రి ఎర్రబెల్లి| హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీ. కేశవరావు సేవలు మరువలేనివని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జస్టిస్ కేశవరావు సోమవారం ఉదయం గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే.
జస్టిస్ కేశవ రావుకు నివాళులు | న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. కేశవ రావు పార్థివదేహాంపై పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేశవరావు | హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేశవరావు మృతి చెందడం పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు.
జస్టిస్ కేశవరావు| హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీ. కేశవరావు మృతిపట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. చాలా సాధారణ జీవితం గడిపిన జస్టిస్ కేశవరావు మంచి విలువలున్న మానవతావాది అని కొనియాడారు.
తెలంగాణ కోసం పోరాడిన జయశంకర్ | తెలంగాణ రాష్ట్ర సాధన ఆవశ్యకతను గురించి ప్రజల్లో చైతన్యం కల్పించిన గొప్ప వ్యక్తి. జీవితాంతం అదే దీక్షతో పోరాటం చేసిన మహనీయుడు ప్రొ. జయశంకర్ సార్ అని నగర మేయర్ గద్వాల్ వి