ముంబై: బీజేపీ కార్యకర్త ఒకరు ప్రధాని నరేంద్ర మోదీ గుడి కట్టారు. దీని కోసం రూ.1.6 లక్షలు ఖర్చు చేశారు. మహారాష్ట్రలోని పూణేకు చెందిన బీజేపీ కార్యకర్త మయూర్ ముండే, తనకు చెందిన అనుద్ ప్రాంతంలోని రోడ్డు పక్కన స్�
సర్వాయి పాపన్న| అన్ని కులాలను, మతాలను ఏకం చేసి ఆనాటి పాలకుల అరాచకాలపై తిరుగుబాటు చేసిన గొప్ప వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దళిత, బడుగు బలహీన వర్గాల నాయకుడైన ఆయన జయం�
జగిత్యాల : జగిత్యాల పట్టణ పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడిగా, రంగస్థల నటుడిగా, హిందీ మాస్టర్గా దివంగత మచ్చ గంగారాం అందించిన సేవలు మరువలేనివని వక్తలు కొనియాడారు.శనివారం మచ్చగంగారాం సంతాప సమావేశం స్థానికంగ�
మంత్రి ఎర్రబెల్లి| హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీ. కేశవరావు సేవలు మరువలేనివని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జస్టిస్ కేశవరావు సోమవారం ఉదయం గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే.
జస్టిస్ కేశవ రావుకు నివాళులు | న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. కేశవ రావు పార్థివదేహాంపై పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేశవరావు | హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కేశవరావు మృతి చెందడం పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు.
జస్టిస్ కేశవరావు| హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీ. కేశవరావు మృతిపట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. చాలా సాధారణ జీవితం గడిపిన జస్టిస్ కేశవరావు మంచి విలువలున్న మానవతావాది అని కొనియాడారు.
తెలంగాణ కోసం పోరాడిన జయశంకర్ | తెలంగాణ రాష్ట్ర సాధన ఆవశ్యకతను గురించి ప్రజల్లో చైతన్యం కల్పించిన గొప్ప వ్యక్తి. జీవితాంతం అదే దీక్షతో పోరాటం చేసిన మహనీయుడు ప్రొ. జయశంకర్ సార్ అని నగర మేయర్ గద్వాల్ వి
జయశంకర్ సార్కు నివాళులు | జిల్లాలోని తొర్రూర్ డివిజన్ కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ 87 వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఉద్యమ దిక్సూచి జయశంకర్ | మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధనలో దివంగత ఆచార్య జయశంకర్ సార్ ఒక దిక్సూచి అని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.
కలెక్టర్ పమేలా సత్పతి | ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర
సినారె| ప్రముఖ కవి, జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత సినారె 90వ జయంత్రి సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాళులర్పించారు. సాహితీ ప్రపంచంలో సినారెది ప్రత్యేక స్థానమని, ఆయన రచనలు పాత తరానికి, కొత్త తరానికి వ