యాదాద్రి భువనగిరి : మలిదశ తెలంగాణ ఉద్యమ అమరుడు శ్రీకాంతాచారికి మత్రి జగదీష్ రెడ్డి నివాళులు అర్పంచారు. మోత్కుర్ మండలం పొడిచెడు గ్రామంలో శ్రీకాంతాచారి 12వ వర్ధంతి సందర్భంగా శ్రీకాంతా చారి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఉద్యమంలో శ్రీకాంతా చారి సేవలను గుర్తు చేసుకున్నారు.
కార్యక్రమంలో విప్,ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి, శ్రీకాంతా చారి తల్లి శంకరమ్మ, ఎంసీ కోటిరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు రామకృష్ణా రెడ్డి, సామేల్, ఆవుల దామన్న యాదవ్ తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
Road accident | జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Sangareddy | ట్రైనీ నర్స్ను లైంగికంగా వేధించిన వైద్యుడి సస్పెన్షన్
సంగారెడ్డి జిల్లాలో విషాదం.. కలహాలతో కుటుంబం ఆత్మహత్య
Corona | జగిత్యాల పట్టణంలో ఏడో తరగతి విద్యార్థికి కరోనా