తెలంగాణ ఉద్యమకారుడు, అమరజీవి శ్రీకాంతాచారి త్యాగం మరువలేనిదని, ఆయన ఆశయాలను నెరవేర్చేందుకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్ఎస్ నాయకులు అన్నారు.
తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి 15వ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) నివాళులర్పించారు. అగ్నికి ఆహుతి అవుతూ ‘జై తెలంగాణ’ అంటూ దిక్కులు పెక్కటిల్లేలా నినదిం�
విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి మోత్కూరు, డిసెంబర్ 3 : తెలంగాణ ఏర్పాటుకోసం కాసోజు శ్రీకాంతాచారి చేసిన ప్రాణత్యాగం గొప్పదని, ఆయన త్యాగాన్ని ప్రజలు మరువబోరని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి కొని�
ఎల్బీనగర్ : మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతచారి చిరస్మరణీయుడని ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా అన్నారు. శ్రీకాంతచారి వర్థంతి సందర్భంగా ఎల్బీనగర్లోని శ్రీకాంతచారి విగ్రహానికి పూలమాలలు వేసి ని�
ఆదిలాబాద్ రూరల్ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరులైనవారిని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటామని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. గురువారం పట్టణంలోని బస్టాండ్ ఎదుట అమరవీరుడు శ్రీకా�
శ్రీకాంతాచారి ఆత్మాహుతికి కారణం ఎవరు? అమరుడి తల్లిపై పోటీ చేసిందిపీసీసీ అధ్యక్షుడు కాదా? అమరులపై రేవంత్ కొంగజపం హైదరాబాద్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): తల్లిదండ్రులను తానే చంపేసి.. నేను అనాథను అయ్యానని �
షర్మిల తాకినందుకు నిరసనగా క్షీరాభిషేకందేవరుప్పుల, సెప్టెంబర్ 12: తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి విగ్రహాన్ని తాకే అర్హత వైఎస్సార్ టీపీ నాయకురాలు షర్మిలకు లేదని జనగామ జిల్లా దేవరుప్పుల మండలం గొల్లపల్లి �