హైదరాబాద్ : ప్రముఖ సినీ, తెలంగాణ గేయ రచయిత కందికొండ యాదగిరి పార్థివ దేహానికి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను ఓదార్చా�
హైదరాబాద్ : టీ న్యూస్ కార్యనిర్వాహక సంపాదకుడు సోమా సురేష్ బాబు తల్లి సోమా రామమణి ఇటీవల మృతిచెందారు. రామమణి దశదిన కర్మ కోహెడ క్రాస్ రోడ్డులో గల ఎస్వైఆర్ గార్డెన్స్ లో బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎ
హైదరాబాద్ : ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సతీమణి అల్లం పద్మ దశదిన కర్మలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటం వద్ద మంత్రి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఆమె�
అమరావతి: నిమ్మకాయల రంగనాథ్ లేకపోవడం పాత్రికేయ రంగానికి తీరని లోటు అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. తెలుగు పాత్రికేయ రంగంలో విశేష అనుభవం కలిగిన నిమ్మకాయల రంగనాథ్ మృతి పట్ల పవన్ సంతాపం తెలిపారు. "
హైదరాబాద్ : గాన కోకిల లతా మంగేష్కర్ మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ అన్నారు. 92 ఏండ్ల తన జీవన ప్రస్థానంలో ఆమె 30కి పైగా భారతీయ, అంతర్జాతీయ భాషల్లో వేలాది ప�
Minister harish rao | దివంగత మాజీ మంత్రి ఫరీదుద్దీన్ ఉన్నత విలువలు కలిగిన నాయకుడని, పేద ప్రజల కోసం పార్టీలకతీతంగా పని చేసిన గొప్ప వ్యక్తి అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.
Minister Indrakaran reddy | హై కోర్టు సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి తండ్రి విద్యాసాగర్ రెడ్డి (న్యాయవాది) పార్థీవదేహానికి న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నివాళులర్పించారు.
KTR | కవి, చిత్రకారుడు, ఫొటోగ్రాఫర్గా చివరకంటూ సమాజం కోసమే తండ్లాడిన ప్రజాకళాకారుడు అలిశెట్టి ప్రభాకర్.ఆయన చేసిన ధీరోదాత్త ప్రకటన ప్రతి లక్ష్యసాధకుడికి స్ఫూర్తి నింపాలి అని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వే
Mlc Kavitha | స్వాతంత్ర్య సమరయోధుడు, పద్మశ్రీ టీవీ నారాయణకి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాళులు అర్పించారు. వారి ఆశయాలను కొనసాగించేందుకు మనందరం చిత్తశుద్ధితో పనిచేయడమే వారికి పెద్ద నివాళి అని కవిత తెలిపారు.
MP Bibi Patil | ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఉండి మహ్మద్ ఫరీదుద్దీన్ ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేశారని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ గుర్తు చేశారు.
Minister Srinivas Goud | మహబూబ్నగర్ : జిల్లాలో సంఘ సంస్కర్త, భారతదేశ తొలి ఉపాధ్యాయుని, రచయిత్రి సావిత్రి బాయి ఫూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహబూబ్నగర్ పట్టణ కేంద్రం తెలంగాణ చౌరస్తాలో అంబేద్కర్ జ�
Speaker Pocharam | 969లో సిరిసిల్ల, మాచారెడ్డి ప్రాంతాల్లో నాడు గడ్డి దొరకని పరిస్థితి ఉండేదని, నేడు ఎటు చూసినా ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉందని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.