బడుగు, బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి కోసం కృషి చేసిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడువాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, జడ్పీచైర్పర్సన్ విజయలక్ష్మి సూచించారు. నిర�
దేశం కోసం ప్రాణాలర్పించిన పోరాట యోధులను స్మరించుకోవాల్సిన అవసరం అందరిపై ఉన్నదని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. గురువారం కలెక్టరేట్ ఆవరణలో బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 372వ జయంత
నల్లగొండ : జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి మాతృమూర్తి పిచ్చమ్మ కన్నుమూశారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నార్కట్ పల్లి మండలం నక్కలపల్లి గ్రామంలో పిచ్చమ్మ భౌతికదేహానికిపూలమాల వేసి నివాళ�
కరీంనగర్ : కరీంనగర్ గ్రంథాలయ మాజీ చైర్మన్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడులు బోనాల రాజేశం అనారోగ్యంతో మృతి చెందడం పట్ల బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గురువారం రాంనగర్
హైదరాబాద్ : హైదరాబాద్లో నిన్న మృతి చెందిన ఎన్టీఆర్ నాలుగో కుమార్తె కంఠంనేని ఉమా మహేశ్వరి కుటుంబాన్ని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పరామర్శించారు. ఉమా మహేశ్వరి కుటుంబ సభ్యులను ఓదార్�
Errabelli dayakar rao | మాతృవియోగంతో బాధలో ఉన్న మంత్రి సత్యవతి రాథోడ్ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. మంత్రి సత్యవతి మాతృమూర్తి గుగులోత్ దస్మా పార్థీవదేహం
హనుమకొండ : ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని కాపాడిన బహుముఖ ప్రజ్ఞశాలి, సంస్కరణలకు ఆధ్యుడు దిగవంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పీవీ జయంతి సందర�
ఖమ్మం : ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని అభివృద్ధిలోకి తీసుకొచ్చిన దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారత రత్న ఇవ్వాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. పీవీ జయంతి సందర్భంగా ఖమ్మం �
హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమంలో కొందరు పార్ట్ టైంగా, కొందరు ఫుల్ టైంగా ఉన్నారు. కానీ జయశంకర్ సార్ లైఫ్ టైం ఉద్యమకారుడని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం మంత్రుల నివాస సముదాయంలోని తన అధికారిక న�
సూర్యాపేట : తెలంగాణ రాష్ట్రానికి దివంగత ఆచార్య జయశంకర్ సార్ ఐకాన్ లాంటి వారని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవిత చరమాంకం వరకు అవిశ్రాంతంగా పోరాటం చేసిన యోధుడు అ�
వరంగల్ : ప్రొఫెసర్గా, తెలంగాణ సిద్ధాంత కర్తగా ప్రజల్లో చెరగని ముద్ర వేసిన మహోన్నతుడు కొత్తపల్లి జయశంకర్ సార్ అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మంగళవారం జయశంకర్ వర్ధంతి సందర్�
Minister Errabelli dayakar rao | అగ్నిపథ్ ఆందోళనల సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో మరణించిన రాకేశ్కు మంత్రి ఎర్రబెల్లి దయారకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీలు శ్రీనివాస్ రెడ్డి, బస్వరాజ్
కరీంనగర్ : జీవితమంతా దళితుల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయుడు భాగ్యరెడ్డి వర్మ అని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో �