Errabelli Dayakar rao | మాజీ ప్రధాని పీవీ నరసింహారావు దేశ ప్రతిష్టను పెంచిన గొప్ప నాయకుడని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. దివంగత ప్రధాని వర్ధంతి సందర్భంగా హనుమకొండలోని పీవీ విగ్రహానికి
తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో అమరవీరుల త్యాగాలు మరువలేనివని మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు, కేడీసీసీబీ వైస్ చైర్మన్ పింగిళి రమేశ్ కొనియాడారు.
Errabelli Dayakar rao | సమాజ అభివృద్ధి కోసం మహాత్మా జ్యోతి రావు పూలే కలలను సాకారం చేసేలా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. బీసీల విద్యకు, ఉపాధికి పెద్దపీట వేశారని
సాహితీవేత్త నిజాం వెంకటేశం మృతి ఆయన అశేష మిత్రబృందాన్ని, తెలుగు సాహితీలోకాన్ని ఎంతో కలచివేసింది. ఆరోగ్యంగానే ఉన్న ఆయన హఠాత్తుగా ఈ నెల 18న సాయంత్రం గుండెపోటుతో కన్నుమూశారు. నేటి మూడుతరాల సాహితీవేత్తల్లో, �
ఆదివాసీ, బంజారా తెగల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు పూర్తిగా భిన్నం. పోరాట పటిమ, గొప్ప చరిత్ర వీరి సొంతం. ఆ తెగల సమగ్ర అభ్యున్నతే లక్ష్యంగా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నది తె�
సామాజిక ప్రజాస్వామ్యం పునాదిగా లేకుంటే రాజకీయ ప్రజాస్వామ్యం నిలువలేదు. సామాజిక ప్రజాస్వామ్యం అంటే- స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను జీవన సూత్రాలుగా స్వీకరించిన జీవన విధానం’ అని అంబేద్కర్ నిర్వచించ�
వరంగల్ : నిరుపేదలకు, అనాథలకు మదర్ థెరీసా చేసిన సామాజిక సేవ ఎంతో గొప్పదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కాజీపేట ఫాతిమా సెంటర్ లో కేథడ్రల్ చర్చి అధ్వర్యంలో జరిగిన మదర్ థెరీసా 25వ వర్
జనగామ : సహజ కవి బమ్మెర పోతన జయంతి ఉత్సవాలు ఆయన జన్మస్థలం జనగామ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెర గ్రామంలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్య�
అదిలాబాద్ : ఉన్నత ఆశయ సాధనకు పేదరికం ఎప్పుడు అడ్డు రాదని..కృషి, పట్టుదలే ఉన్నత లక్ష్యాన్ని చేరుకునేందుకు తోడ్పడుతాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదివారం బాబు సాటే జయంతి కార్యక్రమంలో ఎమ్మె�