సాహితీవేత్త నిజాం వెంకటేశం మృతి ఆయన అశేష మిత్రబృందాన్ని, తెలుగు సాహితీలోకాన్ని ఎంతో కలచివేసింది. ఆరోగ్యంగానే ఉన్న ఆయన హఠాత్తుగా ఈ నెల 18న సాయంత్రం గుండెపోటుతో కన్నుమూశారు. నేటి మూడుతరాల సాహితీవేత్తల్లో, �
ఆదివాసీ, బంజారా తెగల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు పూర్తిగా భిన్నం. పోరాట పటిమ, గొప్ప చరిత్ర వీరి సొంతం. ఆ తెగల సమగ్ర అభ్యున్నతే లక్ష్యంగా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నది తె�
సామాజిక ప్రజాస్వామ్యం పునాదిగా లేకుంటే రాజకీయ ప్రజాస్వామ్యం నిలువలేదు. సామాజిక ప్రజాస్వామ్యం అంటే- స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను జీవన సూత్రాలుగా స్వీకరించిన జీవన విధానం’ అని అంబేద్కర్ నిర్వచించ�
వరంగల్ : నిరుపేదలకు, అనాథలకు మదర్ థెరీసా చేసిన సామాజిక సేవ ఎంతో గొప్పదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కాజీపేట ఫాతిమా సెంటర్ లో కేథడ్రల్ చర్చి అధ్వర్యంలో జరిగిన మదర్ థెరీసా 25వ వర్
జనగామ : సహజ కవి బమ్మెర పోతన జయంతి ఉత్సవాలు ఆయన జన్మస్థలం జనగామ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెర గ్రామంలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్య�
అదిలాబాద్ : ఉన్నత ఆశయ సాధనకు పేదరికం ఎప్పుడు అడ్డు రాదని..కృషి, పట్టుదలే ఉన్నత లక్ష్యాన్ని చేరుకునేందుకు తోడ్పడుతాయని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదివారం బాబు సాటే జయంతి కార్యక్రమంలో ఎమ్మె�
బడుగు, బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి కోసం కృషి చేసిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడువాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, జడ్పీచైర్పర్సన్ విజయలక్ష్మి సూచించారు. నిర�
దేశం కోసం ప్రాణాలర్పించిన పోరాట యోధులను స్మరించుకోవాల్సిన అవసరం అందరిపై ఉన్నదని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. గురువారం కలెక్టరేట్ ఆవరణలో బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 372వ జయంత
నల్లగొండ : జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి మాతృమూర్తి పిచ్చమ్మ కన్నుమూశారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నార్కట్ పల్లి మండలం నక్కలపల్లి గ్రామంలో పిచ్చమ్మ భౌతికదేహానికిపూలమాల వేసి నివాళ�
కరీంనగర్ : కరీంనగర్ గ్రంథాలయ మాజీ చైర్మన్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడులు బోనాల రాజేశం అనారోగ్యంతో మృతి చెందడం పట్ల బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గురువారం రాంనగర్
హైదరాబాద్ : హైదరాబాద్లో నిన్న మృతి చెందిన ఎన్టీఆర్ నాలుగో కుమార్తె కంఠంనేని ఉమా మహేశ్వరి కుటుంబాన్ని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పరామర్శించారు. ఉమా మహేశ్వరి కుటుంబ సభ్యులను ఓదార్�