సిద్దిపేట : సమాజంలోని కుల వ్వవస్థను, వర్ణ భేదాలను, లింగ వివక్షతను సమూలంగా వ్యతిరేకించిన గొప్ప అభ్యుదయ వాది బసవేశ్వర స్వామి అని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. బసవేశ్వరుడి జయంతి సందర్భంగా జిల్
చేవెళ్ల రూరల్, ఏప్రిల్ 22 : మాజీ హోం మంత్రి స్వర్గీయ ఇంద్రారెడ్డి సేవలు మరువలేనివని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. ఇంద్రారెడ్డి 22వ వర్ధంతిని పురస్కరించుకొని శుక్రవారం రంగారెడ్డి జిల్లా చేవ�
జయశంకర్ భూపాలపల్లి : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ప్రజలను చక్రవర్తులను చేసిన మహనీయుడు అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని అంబే
సూర్యాపేట : దేశం ఐక్యంగా ముందుకు పొంతుందంటే అది డా. బాబా సాహెబ్ అంబేద్కర్ వల్లే అని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. రాజ్యంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ముందు చూపువల్లే న�
మహబూబ్నగర్ : డాక్టర్. బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు అనుగుణంగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతుందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాజ్యాంగ నిర్మాత, భారత రత్న, డాక్టర్. బాబా సాహెబ్ అంబే�
వేల్పూర్ : భారత రాజ్యాంగ నిర్మాత, బహుముఖ ప్రజ్ఞశాలి డాక్టర్ బి.అర్ అంబేద్కర్ అణగారిన వర్గాల ఆశాజ్యోతి అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. అంబేద్కర్ 131వ జయంతి పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా వేల్�
ఢిల్లీ : జీవితంలో తాను చెప్పింది ఆచరించిన గొప్ప మనిషి వ్యక్తి విద్యావేత్త, సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘసేవకుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
హైదరాబాద్ : అంబేద్కర్, జగ్జీవన్ రామ్ జీవితాలు భావి తరాలకు ఆదర్శం. వారి స్ఫూర్తి తోనే సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో పాలన సాగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం మాజీ ఉప ప్రధాని బా
హైదరాబాద్, ఏప్రిల్ 5: అణగారిన వర్గాల గొంతుక బాబు జగ్జీవన్ రామ్ అని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సంస్కరణవాది, భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్రామ్ జయంతి సందర్భంగా ట్�
ఖమ్మం : కులరహిత సమాజం కోసం, బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం జీవితాన్ని త్యాగంచేసిన గొప్ప నాయకుడు బాబు జగ్జీవన్రామ్ అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కొనియాడారు. జగ్జీవన్రామ్ జయంతిని పురస్కర
సిద్దిపేట : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ డా.బీఆర్ అంబేద్కర్, బాబు జగ్జివన్ రామ్ కలలను నిజం చేస్తున్నారని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో భాగంగా సిద్దిపేట పట్ట
‘ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్-2021’ అవార్డు గ్రహీత, ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపక సీఈవో డాక్టర్ పీ రఘురామ్ను లండన్ తెలుగు అసోసియేషన్(టీఏఎల్) ఘనంగా సత్కరించింది.
జనగామ : స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తల్లి లక్ష్మి (87) కొద్దిసేపటి క్రితం మరణించారు. హన్మకొండలోని రాజయ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్(RMH) లో అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె మర
నల్లగొండ : ఇటీవల మరణించిన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం చిత్రపటానికి సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు, మాజీ ఎంపీ బృందా కారత్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సాయుధ పోరాట వీరన�