హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లబెల్లికి చెందిన జాతీయ యువజన అవార్డు గ్రహీత జక్కి శ్రీకాంత్ను రాష్ట్ర యువజన సర్వీసులశాఖ ముఖ్యకార్యదర్శి సబ్యసాచి ఘోష్ శుక్రవారం ఘనంగా సత్కరించారు.
కొవిడ్ సమయంలో విద్యార్థులకు విలేజ్ లె ర్నింగ్ కేంద్రంతోపాటు గ్రంథాలయా న్ని ఏర్పాటు చేయడం, విద్యార్థినులకు ఆత్మరక్షణ శిక్షణ వంటి సామాజిక సేవలకు గుర్తింపుగా 201920 సంవత్సరానికిగాను శ్రీకాంత్కు ఈ అవార్డు దక్కింది.