Tribal School | మంచిర్యాల జిల్లా గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థులు రోడ్డెక్కారు. బుధవారం ఉదయం ఒక్కసారిగా పాఠశాల నుండి బయటకు వచ్చిన విద్యార్థులు రోడ్డు పైకి వచ్చి పీవో మేడమ్ రావాలి అంటూ నినాదాలు చేస్తూ రోడ్�
తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళ డిగ్రీ, ఫైన్ ఆర్ట్స్ కళాశాల విద్యార్థుల సమస్యలు సత్వరమే పరిష్కరించాలని బీఆర్ఎస్ తంగళ్ళపల్లి మండలాధ్యక్షుడు గజభీంకార్ రాజన్న, మాజీ ఎంపీపీ పడిగెల మానస ప్రభుత్వాన్నిడిమాండ్ చ�
Arrest | తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో గిరిజన మహిళకు అవకాశం ఇవ్వాలంటూ
లంబాడ హక్కుల పోరాట సమితి, రాష్ట్ర గిరిజన విద్యార్థి సమితి ఆధ్వర్యంలో చలో గాంధీభవన్ ముట్టడికి పిలుపునిచ్చింది.
TGTWREIS | రంగారెడ్డి - హైదరాబాద్ రీజియన్ గిరిజన గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం నందు ప్రవేశాలు కల్పిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Tribal Welfare | ములుగు జిల్లాలోని జాకారం గ్రామం నందు గల ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల మినీ గురుకులంలో 2025 -2026 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశం పొందడానికి ఆసక్తి కలిగిన గిరిజన విద్యార్థినులు దరఖాస్తు చేస�
Roman Scrip Demand In Tripura | ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో భాషా వివాదం చెలరేగింది. ఆ రాష్ట్ర అధికార భాషల్లో ఒకటైన కోక్బోరోక్కు రోమన్ లిపిని ఆమోదించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. శుక్రవారం అసెంబ్లీ ప్రారంభమైన తొలి ర�
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నాడు కేసీఆర్ ఏర్పాటుచేసిన దేశంలోని తొలి గిరిజన రెసిడెన్షియల్ లా కాలేజీ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం శీతకన్ను వేసింది. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తానంటున్న సీఎం రేవంత్రెడ
వాంకిడి బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో దాదాపు 64 మందికిపైగా విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ప్రత్యేకంగా వేసిన కమిటీతో దాదాపు పక్షం రోజులుగా అధికారులు విచారణ జరిపారు. చివరకు ప్రధానోపాధ్యాయ�
మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి శనివారం వనపర్తిలోని తన స్వగృహంలో నాయకులు, కార్యకర్తలతో ముచ్చటిస్తున్నారు. ఇద్దరు గిరిజన విద్యార్థులు వినోద్, మురళి మంత్రి వద్దకు చేరుకొని దీపావళి పండుగ శుభాకాం�
గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆశ్రమ పాఠశాలల్లో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. కొందరు ఉన్నతాధికారుల తీరుతో అభాసుపాలవుతున్నది. ఆ శాఖలో రోజుకో వ్యవహారం తెరపైకి వస్తుండగా, ఉద్యోగులను గంద�
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు. ఇద్దరు తల్లిదండ్రులను కోల్పోయి, అనాథలుగా మారిన ఇద్దరు గిరిజన పిల్లలకు కేటీఆర్ ఆర్థిక చేయూతను అందించారు.
బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం కింద గిరిజన విద్యార్థులకు పాఠశాలల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు హైదరాబాద్ జిల్లా గిరిజన సంక్షేమ అధికారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.