తెలంగాణ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెక్రటరీ సురేష్ కుమార్ మిత్రులు ఎస్.రఘురాం, లలిత (USA) ఆర్థిక సహకారంతో గరిమెళ్లపాడు, చండ్రుకుంట పాఠశాలల్లోని 75 మంది గిరిజన విద్యార్థులకు సుమారు రూ.10 వేల విలువై
విద్యా సంవత్సరం పునఃప్రారంభమై నెల రోజులు కావస్తున్న ప్పటికీ ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు నేటికి కాస్మో టిక్స్, యూనిఫాంలు సరఫరా చేయలేదు. దీంతో విద్యార్థులు ఇబ్బందికి
బెస్ట్ అవైలబుల్ స్కీమ్ (బీఏఎస్) నిధులు విడుదల చేస్తున్నట్టుగా అక్టోబర్లోనే ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా యాజమాన్యాల ఖాతాలో జమకాలేదు. దీనిపై స్కీమ్కు సంబంధించిన ప్రైవేట్�
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (ఈఎమ్ఆర్ఎస్) నేషనల్ స్పోర్ట్స్ మీట్ 2025లో తెలంగాణ గిరిజన విద్యార్థులు ఓవరాల్ చాంపియన్షిప్ను కైవసం చేసుకున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులకు గిరిజన విద్యార్థులకు వండిపెట్టే హాస్టల్ కార్మికుల ఆకలి బాధలు కనిపించడం లేదా?’ అని డైలీవైజ్, అవుట్సోర్సింగ్ వర్కర్ల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
‘ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులకు గిరిజన విద్యార్థులకు వండిపెట్టే హాస్టల్ కార్మికుల ఆకలి బాధలు కనిపించడం లేదా?’ అని డైలీవైజ్, అవుట్సోర్సింగ్ వర్కర్ల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శ�
Tribal students | ఏజెన్సీ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న గిరిజన విద్యార్థులకు అన్యాయం జరిగితే సహించేది లేదని ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు పెందోర్ దాదిరావ్ అన్నార
Tribal School | మంచిర్యాల జిల్లా గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థులు రోడ్డెక్కారు. బుధవారం ఉదయం ఒక్కసారిగా పాఠశాల నుండి బయటకు వచ్చిన విద్యార్థులు రోడ్డు పైకి వచ్చి పీవో మేడమ్ రావాలి అంటూ నినాదాలు చేస్తూ రోడ్�
తెలంగాణ గిరిజన సంక్షేమ మహిళ డిగ్రీ, ఫైన్ ఆర్ట్స్ కళాశాల విద్యార్థుల సమస్యలు సత్వరమే పరిష్కరించాలని బీఆర్ఎస్ తంగళ్ళపల్లి మండలాధ్యక్షుడు గజభీంకార్ రాజన్న, మాజీ ఎంపీపీ పడిగెల మానస ప్రభుత్వాన్నిడిమాండ్ చ�
Arrest | తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో గిరిజన మహిళకు అవకాశం ఇవ్వాలంటూ
లంబాడ హక్కుల పోరాట సమితి, రాష్ట్ర గిరిజన విద్యార్థి సమితి ఆధ్వర్యంలో చలో గాంధీభవన్ ముట్టడికి పిలుపునిచ్చింది.