గిరిజన పిల్లల యాస, పద్ధతులను తోటి విద్యార్థులు ఎగతాళి చేసేవారు. ఈ నేపథ్యంలో హేళన, మందలింపులు, అవమానాన్ని సహించని సుమారు 80 మంది గిరిజన పిల్లలు ప్రభుత్వ స్కూల్కు వెళ్లడం మానేశారు.
గిరిజనులను మోసం చేసిన బీజేపీకి ఓట్లేయమని, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందంటూ ఆల్ తెలంగాణ ట్రైబల్ స్టూడెంట్స్ జేఏసీ చైర్మన్ ఆర్.రవీంద్రనాయక్ ప్రధాని మోదీకి ప్రశ్నలు సంధించ�
Telangana | దేశ, విదేశాల్లోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో అడ్మిషన్లు పొందిన గిరిజన గురుకులాల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకంగా ఆర్ధిక సాయం చేస్తోందని, ల్యాప్ టాప్లను ఇస్తోందని రాష్ట్ర గిరిజ
మంత్రి సత్యవతి | నీట్ ఫలితాల్లో గిరిజన సంక్షేమ శాఖ గురుకుల విద్యార్థులు తమ సత్తా చాటి 65 మంది విద్యార్థులు మెడిసిన్ సీటు సాధించడం పట్ల గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అభినందనలు తెలిపారు.