విదేశాల్లో చదువుతున్న గిరిజన విద్యార్థులకు గ్రాంట్స్ ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కొర్రీలు పెట్టి ఆపుతుందని బాధిత విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు.
గిరిజనుల ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ మహరాజ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరమున్నదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలో గిరిజన సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సేవాలాల్ మహరా
గిరిజన సంక్షేమ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యేలా ఆంగ్ల బోధన చేయాలని భద్రాచలం ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్ అన్నారు. ఆదివారం సారపాకలోని బీపీఎల్ స్కూల్లో ఉమ్మడి జిల్లాలో గిర�
తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ పరిధిలోని సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ (సీవోఈ) జూనియర్ కాలేజీల్లో గిరి జన విద్యార్థులకు 1,140 సీట్లు అందుబాటు లో ఉంచినట్టు సొసైటీ కార్యదర్శి నవీన్ నికోల స్�
మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నిలుపుతామన్న మాట నిలబెట్టుకుంటున్నారు. తాజాగా నియోజకవర్గానికి ఎస�
2023-24 విద్యాసంవత్సరానికి రాష్ట్రంలో 1,395 మంది గిరిజన విద్యార్థులకు నేషనల్ స్కాలర్షిప్లను, మరో 218 విద్యార్థులకు ఎస్టీ ఫెలోషిప్లను అందజేసినట్టు కేంద్ర గిరిజన సంక్షేమశాఖ ప్రకటించింది.
Eklavya Model Schools | మహబూబాబాద్ : ఏకలవ్య గురుకుల విద్యాలయాల ప్రవేశ పరీక్ష 2023 -24 ఫలితాలను మహబూబాబాద్ క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ బుధవారం విడుదల చేశారు.
మంత్రి కేటీఆర్ గిఫ్ట్ఏ స్మైల్ కిం ద అందించిన ట్యాబ్లు గిరిజన విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఆకాశ్ బైజూస్ సాఫ్ట్వేర్తో కూడిన రూ.80వేల ఖరీదు చేసే ఈ మినీ కంప్యూటర్లు వారి విద్యాభివృద్ధికి
గిరిజన సంక్షేమ పాఠశాలలు గిరిజన విద్యార్థులకు వరంగా మారాయి. నిరుపేద గిరిజన విద్యార్థులకు కార్పొరేటు స్థాయిలో విద్యను అందించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు.
Telangana | తెలంగాణ గిరిజన జాతిని నిర్లక్ష్యం చేస్తున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ గిరిజన విద్యార్థుల పోస్ట్ కార్డు ఉద్యమం పోస్టర్ను హైదరాబాద్ బంజారాహిల్స్లోని మంత్రుల నివాస సముదాయంలో రాష్ట్ర గిరి
గిరిజన పిల్లల యాస, పద్ధతులను తోటి విద్యార్థులు ఎగతాళి చేసేవారు. ఈ నేపథ్యంలో హేళన, మందలింపులు, అవమానాన్ని సహించని సుమారు 80 మంది గిరిజన పిల్లలు ప్రభుత్వ స్కూల్కు వెళ్లడం మానేశారు.
గిరిజనులను మోసం చేసిన బీజేపీకి ఓట్లేయమని, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందంటూ ఆల్ తెలంగాణ ట్రైబల్ స్టూడెంట్స్ జేఏసీ చైర్మన్ ఆర్.రవీంద్రనాయక్ ప్రధాని మోదీకి ప్రశ్నలు సంధించ�
Telangana | దేశ, విదేశాల్లోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో అడ్మిషన్లు పొందిన గిరిజన గురుకులాల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకంగా ఆర్ధిక సాయం చేస్తోందని, ల్యాప్ టాప్లను ఇస్తోందని రాష్ట్ర గిరిజ