‘ఒక చెయ్యిని కోల్పోయినా నేల మాత్రం నన్ను వదల్లేదు’ అన్నాడు పులి మడుగులో కుండతో నీళ్లు తోడుతూ బానోతు రాజు. ఆ మాటల్లోనే అతని బతుకు మొత్తం కనిపిస్తుంది. ఒకప్పుడు పులులు సంచరించిన పులిమడుగు అడవుల అంచుల్లో, ర�
MLA Donthi Madhavareddy | ఇప్పల్ తండా శివారులోని ప్రభుత్వ భూమిలో విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసేందుకు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హాజరయ్యారు. సబ్ స్టేషన్ నిర్మాణం కోసం ఎంపిక చేసిన స్థలంలో స్మశాన �
అన్నదాతలకు యాప్ తిప్పలు మొదలయ్యాయి. యూరియా పంపిణీ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన యాప్తో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రైతులంతా ఆపసోపాలు పడుతున్నారు. టచ్ ఫోన్లు లేక, బుకింగ్ చేయడం తెలియక తీవ్ర ఇ
గిరిజన రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని జాతీయ మహిళా రైతుల హక్కుల వేదిక జాతీయ కమిటీ సభ్యురాలు ఆశలత డిమాండ్ చేశారు. గ్రీన్ఫీల్డ్ రోడ్డును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మండలంలోని మర
మారుమూల అటవీ ప్రాంతాల్లో హక్కు పత్రాలున్న గిరిజన రైతులకు పోడు భూముల సాగు కష్టాలు తప్పడం లేదు. సాగు నీటి వసతి లేక, విద్యుత్ సరఫరా దూరంగా ఉండడం, బోర్లు లేకపోవడం వంటి సమస్యలతో తల్లడిల్లుతున్నారు. అటవీ హక్కు
గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు బలవంతపు భూసేకరణను వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తూ మండలంలోని మర్లకుంటతండాలో రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష శనివారానికి ఐదో రోజుకు చేరుకున్నది. మంగలిగడ్డతండా, పోతుబండతండా, మర్�
గ్రీన్ ఫీల్డ్ రోడ్డుకు తమ పట్టా భూములను తీసుకోవద్దని గిరిజన రైతులు పట్టుబడుతున్నారు. పట్టా భూముల జోలికొస్తే ఊరుకునేదిలేదని వారు సర్కారును హెచ్చరిస్తున్నారు.
గ్రీన్ ఫీల్డ్ రోడ్డుకు ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు ఇచ్చేదిలేదని రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మర్లకుంటతండా, మంగలిగడ్డతండా, పోతుబండతండాలకు చెందిన గిరిజన రైతులు అధికారులకు తేల్చి చెప్పారు.
PM Kisan Yojana | కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పీఎం కిసాన్ యోజన , రైతు భరోసా పథకాలు మండలంలోని రైతులందరికీ వర్తించేలా చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా పత్తిపంట చేతికొచ్చే సమయంలో రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. కొనుగోళ్లు జరుగక ఒకచోట, వర్షాల కారణంగా తడిసి పరిహారం అందక మరోచోట రైతులు అవస్థలు పడుతున్నారు. భద్రాద్రి జిల్లాలో గిరిజనులు
యూరియా రైతుల ప్రాణాలు తీసింది. పంటలు ఎండిపో తున్నాయని వెళ్లిన వారికి జీవితమే లేకుం డా చేసింది. ఎలాగైనా పంటలను దక్కించుకోవాలనే ఆరాటంతో ఆదివారం పొద్దున్నే యూరియా కోసం బయలుదేరిన ఇద్దరు రైతులను రోడ్డు ప్రమ�
పోడు చేసుకుని బతుకుతున్న గిరిజన రైతులపై అక్రమ కేసులు పెడుతున్న అటవీశాఖ అధికారులపైనే చర్య తీసుకోవాలని తెలంగాణ గిరిజన సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర మానవ హకుల కమిషన్ను ఆశ్రయించింది. బాధిత గిరిజన
అధికారం అండతో ఆ పార్టీ నాయకులు.. పేద గిరిజన రైతులకు చెందిన రూ.కోట్ల విలువైన వ్యవసాయ భూమిపై కన్నేశారు. సదరు గిరిజన రైతులకు, వారి పొరుగు రైతుకు మధ్య ఉన్న పోరును ఆయుధంగా చేసుకున్నారు. ఆ తరువాత వీరి అధికార బలాన�
పోడు భూములు వద్దు.. మా భూములు మాకు తిరిగి ఇప్పించండి అని డిమాండ్ చేస్తూ అశ్వారావుపేట మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన గిరిజన రైతులు భూమి పత్రాలతో శుక్రవారం నిరసన తెలిపారు.