మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో బుధవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. గిరిజన సంక్షేమ శాఖ నుండి విద్యార్థులకు అందిస్తున్న కాస్మొటిక్ వస్తువులు, విద్యార్థులకు అందించే భ�
పాలమూరు జిల్లా కేంద్రంలో వైద్యుల నిర్లక్ష్యంతో ఓ మహిళ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు సోమవారం అర్ధరాత్రి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందిపై దాడి చేయడంతోపాటు ఐఎంఏ అధ్యక్షుడు రామ్మోహన్ను చె
కేంద్ర ప్రభుత్వం ద్వారా అందే సబ్సిడీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ధర్తి అబా జన్ భగీధరీ అభియాన్ గిరిజనశాఖ ప్రోగ్రాం ఇన్చార్జి గీతాభవానీ అన్నారు. రుద్రంగి మండల దేగావత్ తండా గ్రామంలో బడితండా, రూప్లాన�
తెలంగాణ రాష్ట్రంలోని దళిత గిరిజన విద్యార్థుల విద్యపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు మోదంపల్లి శ్రావణ్, ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి అశోక్ ఆరోపించారు. పెద్దపెల్లి జి�
ఆదివాసీ సంస్కృతి ఎంతో గొప్పదని ఉత్తర్ప్రదేశ్రాష్ట్ర ప్రత్యేక బృంద సభ్యులు పేర్కొన్నారు. గురువారం మార్లవాయిలో పర్యటించారు. అడవిబిడ్డలు వారికి బొట్టుపెట్టి రుమాలు అందజేసి ఘన స్వాగతం పలికారు.
KCR Kit | మహిళా దినోత్సవం రోజునే ఓ బాలింత రక్తహీనతతో మృతి చెందడం పలువురిని కలిచివేసింది. ఆడబిడ్డలకు సంక్షేమ పథకాలతో అండగా ఉండాల్సిన ప్రభుత్వమే వాటిని నిలిపివేసి వారి పాలిట శాపంగా మారింది.
కొండరెడ్ల గూడేల్లో మౌలిక వసతులు కల్పించి, వారి ఆర్థికాభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తామని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. పూసుగుంట కొండరెడ్ల గ్రామంలో ఐటీడీఏ పీవో రాహుల్లో కలిసి కలెక్టర్ శనివా
ఈ ఏడాది పబ్లిక్ పరీక్షలు పాస్ అవుతామో లేదోనని గిరిజన ఆశ్రమ పాఠశాలల పదో తరగతి విద్యార్థులు భయపడిపోతున్నారు. తమ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు (క
ప్రాణం పోసిన తల్లిదండ్రులను పాణంగా చూసుకోవాలని మేనేజర్ ఉద్యోగాన్ని వదిలి ఊరికి వచ్చాడు. పాణాలను హరించే తిండి కాదు, ఆయువు పోసే ఆహారం అందరికీ అందివ్వాలని రైతుగా మారాడు. రైతు ప్రాణం విత్తనంలోనే ఉందనీ, దాన�
Amit Shah: జార్ఖండ్కు చెందిన గిరిజన మహిళను ఎవరైనా చొరబాటుదారులు పెళ్లి చేసుకుంటే, వాళ్లకు పట్టా భూములను ఇవ్వబోమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు.
వాంకిడి మండల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో బుధవారం రాత్రి ఫుడ్ పాయిజన్తో 30 మంది విద్యార్థినులు అస్వస్థతతకు గురైన విషయం విదితమే. వాంకిడి ప్రభుత్వ దవాఖానలో చేర్పించగా, చికిత్స అనంతరం 27 �