దేశవ్యాప్తంగా మొత్తం మూడు లక్షల ఎకరాలకు పోడు పట్టాలు పంపిణీ చేస్తే.. మన రాష్ట్రంలో నాలుగు లక్షల ఎకరాలకు పోడు పట్టాలను అందజేసిన ఘనత సీఎం కేసీఆర్దే అని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. గిరి�
ఆదివాసీ యువకుడిపై మూత్ర విసర్జన ఘటన మరువకముందే, మధ్యప్రదేశ్లో మరో అమానుష ఘటన చోటుచేసుకుంది. గ్వాలియర్లో కొంతమంది ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి.. కారులో తీసుకెళ్తూ దాడికి తెగబడ్డారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయంతో గిరిపుత్రులకు పోడు భూముల పట్టాల పంపిణీ, ఆ వెంటనే పట్టా పొందిన వారి ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ అవుతున్నాయి. దీంతో పోడు రైతుల్లో ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అసాధ్యాన్ని
మధ్యప్రదేశ్లోని సిధి జిల్లాలో మాటల్లో చెప్పలేని అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఓ అమాయక గిరిజన యువకుడిపై మూత్రవిసర్జనకు పాల్పడి పైశాచిక ఆనందాన్ని పొందాడు. ఈ ఘటనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుత�
జల్, జంగల్, జమీన్ కోసం పోరాడిన కుమ్రం భీం స్ఫూర్తితోనే రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు పోడు పట్టాలు పంపిణీ చేస్తున్నదని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. ఆది�
Minister Vemula | రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పోడు పట్టాలతో గిరిజనులకు అస్తిత్వం, భరోసాను కల్పించిన ఘనత సీఎం కేసీఆర్దే నని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Minister Vemula) అన్నారు.
ఏండ్లుగా ఎదురుచూస్తున్న గిరిజనుల సమస్యకు ఇక తెరపడనున్నది. పోడు పట్టాల పంపిణీ పండుగ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నది. గిరిపుత్రుల కండ్లలో ఆనందం చూడాలనే ఆ సమయం రానే వచ్చింది. రైతును రాజు చేయాలనే తెలంగాణ
కల్లాకపటం లేనితనం, ఆత్మీయతల్లో అమ్మగుణం, గిరులనే తమ నివాసాలుగా మలుచుకొని, అక్కడ దొరికే ప్రకృతి సహజసిద్ధమైన వాటిని సేకరిస్తూ ప్రకృతితో మమేకమైన జీవనం గిరిజనులది. దశాబ్దాలుగా ఈ అడవితల్లి బిడ్డలు గుట్టలను �
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే గిరిజనుల సర్వతోముఖాభివృద్ధి సాధ్యమైందని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం మండలంలోని బాపన్చెరువుతండా, బుర్రితం�
మండలంలోని రంగుండ్ల గ్రామంలో శుక్రవారం బుడియబాపు పెద్దపూజ పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వివిధ రాష్ర్టాల నుంచి భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం గా భారత్ ఉందంటే అది అంబేద్కర్ చలవే. స్వాతంత్య్రం వచ్చాక భావిభారతం ఎలా ఉం డాలి అనే దూరదృష్టితో మనకు మార్గనిర్దేశనం చేసి న గొప్ప శక్తి అంబేద్కర్. సమసమాజ స్థాపనే ల�
విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, మౌళిక సదుపాయాలు, గిరిజన సంస్కృతిపై ప్రత్యేక దృష్టిసారిస్తూ జిల్లాలోని గిరిజన అభ్యుదయానికి కృషి చేస్తామని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మం