ఆదివాసీ, గిరిజనుల సమగ్ర అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది. గిరిపుత్రుల అభ్యున్నతే లక్ష్యంగా 2014-15 నుంచి బడ్జెట్లో రూ.కోట్లు కేటాయిస్తూ వస్తున్నది.
అనుమానితులను విచారించేందుకు వెళ్లిన పోలీస్ బృందంపై గ్రామస్తులు దాడి చేసిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం గద్దరాళ్లతండాలో శనివారం రాత్రి జరిగింది. ఆదివారం విలేకరుల సమావేశంలో ఏసీపీ వ�
ప్రసిద్ధ డిజైనర్ ప్రియాంక మోదీ ప్రపంచమంతా తిరిగింది. దేశదేశాల ఆభరణాలను అధ్యయనం చేసింది. సొంతంగా అనేక డిజైన్లకు ప్రాణం పోసింది. కానీ, గిరిజనుల అలంకరణల ముందు అవన్నీ దిగదుడుపే అనిపించింది.
రాష్ట్ర రాజధానుల్లో నిర్వహించే రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్స్ను జిల్లాల్లో కూడా నిర్వహించాలని సీఎం కేసీఆర్ సూచించారని, ఆ మేరకు ప్రస్తుతం నిర్మల్ జిల్లా కేంద్రంలో రాష్ట్రస్థాయి వైజ్ఞానిక పోటీలు.
రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలతో సర్కారు విద్యపై ప్రజల్లో అపార నమ్మకం ఏర్పడిందని ఎమ్మెల్యే హరిప్రియా నాయ క్ తెలిపారు. నామాలపాడు ఏకలవ్య గు రుకుల పాఠశాల ప్రారంభోత్సం సందర్భంగా కలెక్టర్ శశాంక, జడ్ప�
పుష్యమాస అమా వాస్యను పురస్కరించుకొని జనవరి 21వ తేదీన మెస్రం వంశీయుల మహా పూజలతో నాగోబా జాతర ప్రారంభించనున్నారు. అందులో భాగం గా మెస్రం వంశీయులు ఆదివారం రాత్రి నెలవంకకు మొక్కి సోమవారం నాగోబా మహా పూజ ప్రచార య
మండలంలోని ఎల్లమ్మతండా గ్రామం చేనేత హస్తకళలకు వేదికగా మారింది. ఏ ఇంట్లో చూసినా గిరిజన సంస్కృతీసంప్రదాయాలు ఉట్టిపడేలా చేతులతో మహిళలు వస్ర్తాలను నేస్తూ ఆకట్టుకుంటున్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ వారు న�
రాష్ట్రంలో 160 మంది గిరిజన విద్యార్థులకు రూ.1.30 కోట్ల విలువైన ల్యాప్టాప్లను, రూ.50వేల చొప్పున నగదు ప్రోత్సాహకాన్ని మంత్రి సత్యవతి రాథోడ్ అందజేశారు. ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో సీట్లు సాధించిన గిరిజన గ�
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ఓ గిరిజన విద్యార్థినికి ఘోర అవమానం జరిగింది. ఆమె మెడలో చెప్పుల దండవేసి హాస్టల్ క్యాంపస్ చుట్టూ ఊరేగించారు. బేతు ల్ జిల్లాలోని దమ్జీపురా గ్రామంలో వారం కిందట జరిగిన ఈ ఘటన ఆ�
పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సర్కార్ వడివడిగా అడుగులు వేస్తున్నది. క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి, ఆ సర్వే ఆధారంగా గ్రామసభలు నిర్వహించాలనే ప్రభుత్వ ఆదేశానికి అనుగుణంగా అటవీ, గిరిజన
విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నతాధికారుల మెప్పు పొందిన అధికారి భద్రాద్రిజిల్లా చండ్రుగొండ ఫారెస్ట్ అధికారి చలమల శ్రీనివాసరావు. అడవిని నరికి పోడు వ్యవసాయం చేయడాన్ని అడ్డుకొన్నందుకు ఆయనను �
తెలంగాణ రాష్ట్రం తరఫున సెకండ్ జూనియర్ నేషనల్ చాంపియన్షిప్ కబడ్డీ పోటీలకు కెప్టెన్గా గిరిజన బిడ్డ మాలోత్ అశోక్నాయక్ ఎంపికయ్యాడు. వివరాల్లోకెళ్తే.. మండల పరిధిలోని సుక్కలబోడు పంచాయతీకి చెందిన వ�
పచ్చబొట్టు పురాతన కళ. ఆదివాసీల సంప్రదాయం. ప్రపంచం మారింది. పద్ధతులూ మారుతున్నాయి. ‘తోటి తెగ’ మాత్రం ఇప్పటికీ పచ్చబొట్టుతోనే ప్రయాణిస్తున్నది. ఆ పురాతన తెగ సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన అవసరాన్న�