మండలంలోని రంగుండ్ల గ్రామంలో శుక్రవారం బుడియబాపు పెద్దపూజ పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వివిధ రాష్ర్టాల నుంచి భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం గా భారత్ ఉందంటే అది అంబేద్కర్ చలవే. స్వాతంత్య్రం వచ్చాక భావిభారతం ఎలా ఉం డాలి అనే దూరదృష్టితో మనకు మార్గనిర్దేశనం చేసి న గొప్ప శక్తి అంబేద్కర్. సమసమాజ స్థాపనే ల�
విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, మౌళిక సదుపాయాలు, గిరిజన సంస్కృతిపై ప్రత్యేక దృష్టిసారిస్తూ జిల్లాలోని గిరిజన అభ్యుదయానికి కృషి చేస్తామని ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మం
ఆదివాసీ, గిరిజనుల సమగ్ర అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది. గిరిపుత్రుల అభ్యున్నతే లక్ష్యంగా 2014-15 నుంచి బడ్జెట్లో రూ.కోట్లు కేటాయిస్తూ వస్తున్నది.
అనుమానితులను విచారించేందుకు వెళ్లిన పోలీస్ బృందంపై గ్రామస్తులు దాడి చేసిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం గద్దరాళ్లతండాలో శనివారం రాత్రి జరిగింది. ఆదివారం విలేకరుల సమావేశంలో ఏసీపీ వ�
ప్రసిద్ధ డిజైనర్ ప్రియాంక మోదీ ప్రపంచమంతా తిరిగింది. దేశదేశాల ఆభరణాలను అధ్యయనం చేసింది. సొంతంగా అనేక డిజైన్లకు ప్రాణం పోసింది. కానీ, గిరిజనుల అలంకరణల ముందు అవన్నీ దిగదుడుపే అనిపించింది.
రాష్ట్ర రాజధానుల్లో నిర్వహించే రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్స్ను జిల్లాల్లో కూడా నిర్వహించాలని సీఎం కేసీఆర్ సూచించారని, ఆ మేరకు ప్రస్తుతం నిర్మల్ జిల్లా కేంద్రంలో రాష్ట్రస్థాయి వైజ్ఞానిక పోటీలు.
రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలతో సర్కారు విద్యపై ప్రజల్లో అపార నమ్మకం ఏర్పడిందని ఎమ్మెల్యే హరిప్రియా నాయ క్ తెలిపారు. నామాలపాడు ఏకలవ్య గు రుకుల పాఠశాల ప్రారంభోత్సం సందర్భంగా కలెక్టర్ శశాంక, జడ్ప�
పుష్యమాస అమా వాస్యను పురస్కరించుకొని జనవరి 21వ తేదీన మెస్రం వంశీయుల మహా పూజలతో నాగోబా జాతర ప్రారంభించనున్నారు. అందులో భాగం గా మెస్రం వంశీయులు ఆదివారం రాత్రి నెలవంకకు మొక్కి సోమవారం నాగోబా మహా పూజ ప్రచార య
మండలంలోని ఎల్లమ్మతండా గ్రామం చేనేత హస్తకళలకు వేదికగా మారింది. ఏ ఇంట్లో చూసినా గిరిజన సంస్కృతీసంప్రదాయాలు ఉట్టిపడేలా చేతులతో మహిళలు వస్ర్తాలను నేస్తూ ఆకట్టుకుంటున్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ వారు న�
రాష్ట్రంలో 160 మంది గిరిజన విద్యార్థులకు రూ.1.30 కోట్ల విలువైన ల్యాప్టాప్లను, రూ.50వేల చొప్పున నగదు ప్రోత్సాహకాన్ని మంత్రి సత్యవతి రాథోడ్ అందజేశారు. ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో సీట్లు సాధించిన గిరిజన గ�
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లో ఓ గిరిజన విద్యార్థినికి ఘోర అవమానం జరిగింది. ఆమె మెడలో చెప్పుల దండవేసి హాస్టల్ క్యాంపస్ చుట్టూ ఊరేగించారు. బేతు ల్ జిల్లాలోని దమ్జీపురా గ్రామంలో వారం కిందట జరిగిన ఈ ఘటన ఆ�