పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సర్కార్ వడివడిగా అడుగులు వేస్తున్నది. క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి, ఆ సర్వే ఆధారంగా గ్రామసభలు నిర్వహించాలనే ప్రభుత్వ ఆదేశానికి అనుగుణంగా అటవీ, గిరిజన
విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నతాధికారుల మెప్పు పొందిన అధికారి భద్రాద్రిజిల్లా చండ్రుగొండ ఫారెస్ట్ అధికారి చలమల శ్రీనివాసరావు. అడవిని నరికి పోడు వ్యవసాయం చేయడాన్ని అడ్డుకొన్నందుకు ఆయనను �
తెలంగాణ రాష్ట్రం తరఫున సెకండ్ జూనియర్ నేషనల్ చాంపియన్షిప్ కబడ్డీ పోటీలకు కెప్టెన్గా గిరిజన బిడ్డ మాలోత్ అశోక్నాయక్ ఎంపికయ్యాడు. వివరాల్లోకెళ్తే.. మండల పరిధిలోని సుక్కలబోడు పంచాయతీకి చెందిన వ�
పచ్చబొట్టు పురాతన కళ. ఆదివాసీల సంప్రదాయం. ప్రపంచం మారింది. పద్ధతులూ మారుతున్నాయి. ‘తోటి తెగ’ మాత్రం ఇప్పటికీ పచ్చబొట్టుతోనే ప్రయాణిస్తున్నది. ఆ పురాతన తెగ సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన అవసరాన్న�
ఆదివాసీ, బంజారా తెగల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు పూర్తిగా భిన్నం. పోరాట పటిమ, గొప్ప చరిత్ర వీరి సొంతం. ఆ తెగల సమగ్ర అభ్యున్నతే లక్ష్యంగా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నది తె�
గిరిజనుల గుండెల్లో సీఎం కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని మంత్రులు సత్యవతి రాథోడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా నగరంలోని బంజార
నచ్చిన పనిలో ఆనందం ఉంటుంది. మనం చదువుకున్న చదువు సమాజానికి ఉపయోగపడితే సంతృప్తి లభిస్తుంది. ఈ రెండూ ఆ యువకుడి జీవితంలో పుష్కలం. మహబూబాబాద్కు చెందిన భరత్.. గిరిజనుల జీవితాలపై అధ్యయనం చేశాడు. వాళ్లకంటూ ఉపా
రాష్ట్ర గిరిజన ఆర్థిక సహకార సంస్థ (టీఎస్టీసీఎఫ్సీ) చైర్మన్గా ఇస్లావత్ రామచందర్నాయక్ను సీఎం కేసీఆర్ నియమించారు. సీఎం కేసీఆర్ గురువారం ప్రగతిభవన్లో రామచందర్నాయక్కు నియామకపత్రాన్ని
పల్లె నిద్రలు స్థానికంగా ఉన్న సమస్యల పరిష్కారానికి దోహదపడుతాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం రాత్రి కందుకూరు మండల పరిధిలోని దావూద్గూడ తండాలో మంత్రి పల్లె నిద్ర చేశారు. తండాకు �
హైదరాబాద్ : ఈ ఎండాకాలంలో ఏ ఒక్క గిరిజన ఆవాసం కూడా తాగునీటి కోసం ఇబ్బంది పడొద్దు. అందుకు కావాల్సిన అన్ని వసతులు వెంటనే కల్పించాలని సంబంధిత అధికారులను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. ఎ
Thoti Tribes | కళలకు, కళాకారులకు పుట్టినిల్లు తెలంగాణ. వందల జానపద కళారూపాలు ఈ గడ్డపై పురుడు పోసుకున్నాయి. ఇప్పటికీ ఎంతోమంది జానపద కళలే వృత్తిగా జీవనం సాగిస్తున్నారు. కళే వారి జీవితం. ప్రదర్శనే వారి జీవన విధానం. ఆ జ�
గిరిజన కళకు సర్కారు సరికొత్త జీవం పోస్తున్నది. ఆదరణ లేదని, తమతోనే కళ అంతమై పోతుందని కుమిలేవారికి అభయహస్తం అందిస్తున్నది. ఆదరించి ముందుకు నడిపిస్తున్నది. కొత్తగా సంప్రదాయ కళలు నేర్చుకునే నవయువతరానికి భవ�
మహిళా, శిశు సంక్షేమ, గిరిజనశాఖలకు కేటాయించిన బడ్జెట్ను మంత్రి సత్యవతిరాథోడ్ ప్రతిపాదించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఆడబిడ్డల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ విశే�
ఏ జాతి సంస్కృతైనా పుట్టుక, పెండ్లి, చావు, ఊరి దేవతల పండుగలు, అడవి దేవతల పండుగలు, వేల్పుల పండుగలు, పంటల సంబంధ పండుగలు, జాతరలు వగైరాల వ్యక్తీకరణతో నిండి ఉంటుంది. ఆదివాసులైన కోయలది సారవంతమైన సంస్కృతి. కోయల చరిత�