ఆదివాసీ, బంజారా తెగల సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు పూర్తిగా భిన్నం. పోరాట పటిమ, గొప్ప చరిత్ర వీరి సొంతం. ఆ తెగల సమగ్ర అభ్యున్నతే లక్ష్యంగా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నది తె�
గిరిజనుల గుండెల్లో సీఎం కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని మంత్రులు సత్యవతి రాథోడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా నగరంలోని బంజార
నచ్చిన పనిలో ఆనందం ఉంటుంది. మనం చదువుకున్న చదువు సమాజానికి ఉపయోగపడితే సంతృప్తి లభిస్తుంది. ఈ రెండూ ఆ యువకుడి జీవితంలో పుష్కలం. మహబూబాబాద్కు చెందిన భరత్.. గిరిజనుల జీవితాలపై అధ్యయనం చేశాడు. వాళ్లకంటూ ఉపా
రాష్ట్ర గిరిజన ఆర్థిక సహకార సంస్థ (టీఎస్టీసీఎఫ్సీ) చైర్మన్గా ఇస్లావత్ రామచందర్నాయక్ను సీఎం కేసీఆర్ నియమించారు. సీఎం కేసీఆర్ గురువారం ప్రగతిభవన్లో రామచందర్నాయక్కు నియామకపత్రాన్ని
పల్లె నిద్రలు స్థానికంగా ఉన్న సమస్యల పరిష్కారానికి దోహదపడుతాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం రాత్రి కందుకూరు మండల పరిధిలోని దావూద్గూడ తండాలో మంత్రి పల్లె నిద్ర చేశారు. తండాకు �
హైదరాబాద్ : ఈ ఎండాకాలంలో ఏ ఒక్క గిరిజన ఆవాసం కూడా తాగునీటి కోసం ఇబ్బంది పడొద్దు. అందుకు కావాల్సిన అన్ని వసతులు వెంటనే కల్పించాలని సంబంధిత అధికారులను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. ఎ
Thoti Tribes | కళలకు, కళాకారులకు పుట్టినిల్లు తెలంగాణ. వందల జానపద కళారూపాలు ఈ గడ్డపై పురుడు పోసుకున్నాయి. ఇప్పటికీ ఎంతోమంది జానపద కళలే వృత్తిగా జీవనం సాగిస్తున్నారు. కళే వారి జీవితం. ప్రదర్శనే వారి జీవన విధానం. ఆ జ�
గిరిజన కళకు సర్కారు సరికొత్త జీవం పోస్తున్నది. ఆదరణ లేదని, తమతోనే కళ అంతమై పోతుందని కుమిలేవారికి అభయహస్తం అందిస్తున్నది. ఆదరించి ముందుకు నడిపిస్తున్నది. కొత్తగా సంప్రదాయ కళలు నేర్చుకునే నవయువతరానికి భవ�
మహిళా, శిశు సంక్షేమ, గిరిజనశాఖలకు కేటాయించిన బడ్జెట్ను మంత్రి సత్యవతిరాథోడ్ ప్రతిపాదించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఆడబిడ్డల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ విశే�
ఏ జాతి సంస్కృతైనా పుట్టుక, పెండ్లి, చావు, ఊరి దేవతల పండుగలు, అడవి దేవతల పండుగలు, వేల్పుల పండుగలు, పంటల సంబంధ పండుగలు, జాతరలు వగైరాల వ్యక్తీకరణతో నిండి ఉంటుంది. ఆదివాసులైన కోయలది సారవంతమైన సంస్కృతి. కోయల చరిత�
గిరిజన తండాల్లో జన జీవనం అస్తవ్యస్తం. ఆరోగ్యం, చదువు అంతంత మాత్రమే. ఇది చాలదన్నట్టు చావులు. ఒక్క జార్ఖండ్లోనే ఏటా వేయిమంది నవజాత శిశువుల్లో 30 మంది చనిపోతున్నారు. ఓ వైద్యురాలు తన భర్తతో కలిసి ఈ సమస్యకు ఒక ప�
హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ ): రాష్ట్రంలో సెంట్రల్ యూనివర్సిటీ హోదాతో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలన్న తెలంగాణ సర్కారు డిమాండ్ను కేంద్రం మరోమారు పెడచెవిన పెట్టింది. 8 ఏండ్లుగా తెలంగాణ సర్క
శ్రావణ మాసం మొత్తం వెదురు కట్టెలతోనే నడకహైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): ఆదివాసీ గూడేల్లో ఖొడంగ్ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏటా శ్రావణమాసానికి ముందు వచ్చే చుక్కల అమావాస్య నుంచి పొలాల అమావా�