రాజస్థాన్ గిరిజనులు మరోసారి ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్ చేశారు. రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్లోని 49 జిల్లాలతో ‘భిల్ ప్రదేశ్'ను ఏర్పాటు చేయాలని కోరారు. రాజస్థాన్లో ఉన్న పాత 33 జిల్�
‘విత్తనం చనిపోతూ... పంటను వాగ్దానం చేసింది’ అంటాడు కవి శివసాగర్. ‘పంటను కాపాడుతూ... విత్తన స్వావలంబనను వాగ్దానం చేస్తున్నాను’ అంటున్నది ఆదివాసీ మహిళా రైతు లహరీ బాయి! అందరూ బతుకుదెరువు కోసం సాగు చేస్తుంటే �
గిరిజనుల ఆరాధ్యదైవమైన సేవాలాల్ మహరాజ్ సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయాలను కొనసాగించాలని ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని ఊరంచుతండాలో గురువారం సేవాలాల్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సేవా
బంజారాల ఆరాధ్యదైవం సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్. నాగరిక సమాజానికి దూరంగా ఉంటూ అటవీ ప్రాంతాల్లో జీవిస్తున్న గిరిజనులకు దిశానిర్దేశం చేసిన మహనీయుడు. బంజారాల ఆలోచన, వారి జీవన విధానంలో మార్పులు తీసుకొచ్చి�
గిరిజనుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు వారికి సక్రమంగా అందించేందుకు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
CM KCR | గిరిజనులపై నోరు పారేసుకున్న టీ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. గిరిజనులకు వెయ్యి నోటు చేతిలో పెట్టి గుడుంబా పోస్తే ఓట్లు వేస్తారా..? ఇదేనా గిరిజనులకు �
కాంగ్రెస్, బీజేపీ నాయకులందరూ గిరిజన వ్యతిరేకులేనని పీపుల్స్వార్ ఆరోపించింది. ఆ రెండు పార్టీల నేతలకు ఓట్లు వేసి గెలిపించి లాభం లేదని, ఛత్తీస్గఢ్ నుంచి కాంగ్రెస్, బీజేపీ నాయకులను తరిమి కొట్టాలని పి�
బీఆర్ఎస్ పాలనలో తండాల ముఖచిత్రం మారుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యానికి గురై అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచిన గిరిజన తండాలు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ కృషితో ప్రగతి దిశగా అడుగులు వేస్త�
కేసీఆర్ ప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన మాట ప్రకారం పోడు పట్టాలను మంజూరు చేసిందని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. మాక్లూర్ మండలంలోని చిన్నాపూర్, మామిడిపల్లి, మదన్పల్లి, వేణుకిసాన్�
అన్నదాతల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుండగా, రైతాంగం రంది లేకుండా సాగు చేస్తున్నది. సీఎం కేసీఆర్ ఈ తొమ్మిదిన్నరేళ్లలో వినూత్న పథకాలతో వ్యవసాయ రంగంలో కొత్త అధ్యయానికి శ్ర�
తెలంగాణ ఉద్యమ సమయంలో జోడేఘాట్ నిశ్శబ్ద, నిషేధ ప్రాంతం. 2004 ఎన్నికల్లో బీఆర్ఎస్ (నాటి టీఆర్ఎస్)తో కాంగ్రెస్ పొత్తు. ప్రభుత్వంలో టీఆర్ఎస్ భాగస్వామ్యం. ఆ సమయంలో కుమ్రంభీం వర్ధంతి. జోడేఘాట్కు కుమ్రంభ�
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని 8 మండలాలకు చెందిన 3,500 మందికి పోడు భూముల పట్టాలు అందజేసినట్టు ఎమ్మెల్యే జాజాల సురేందర్ తెలిపారు. బుధవారం ఆయన ఎల్లారెడ్డిలో జరిగిన కార్యక్రమంలో గాంధారి మండల�
మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నిలుపుతామన్న మాట నిలబెట్టుకుంటున్నారు. తాజాగా నియోజకవర్గానికి ఎస�
తెలంగాణ రాష్ట్రంలోని గిరిజనుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్ద పీట వేసి అమలు చేస్తున్నారని ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రాంచందర్ నాయక్, టీఎస్జీసీసీ చైర్మన్ రమావత్ వాల్యానాయక్లు అన్నారు. పోచారం �
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దారుణాలు వెలుగుచూస్తున్నాయి. మధ్యప్రదేశ్లో దళితులు, గిరిజనులపై వరుసగా జరుగుతున్న అకృత్యాలను మరువకముందే... యూపీలో మరో ఘటన బయటపడింది. ఓ వ్యక్తిని ద్విచక్ర వాహనానికి కట్టేసి అతి