మండల కేంద్రానికి చెందిన ఓ బాలిక బ్రెయిన్స్ట్రోక్తో పాటు గుండెపోటుతో మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. మృతురాలి బంధువుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన విశ్వనాథుల పూర్ణ చందర్-కవిత దంపతుల ఒ
బీఆర్ఎస్ పాలనలో రోగులకు అన్ని రకాల వైద్య సేవలందించిన సూర్యాపేట ప్రభుత్వ దవాఖాన నేడు దీన స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో పాటు వైద్యాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వైద్యులు చుట్ట
ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పెర్కిట్ ప్రాంతానికి చెందిన బుజ్జమ్మ అనే వృద్ధురాలిని కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి బుధవారం పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురిం�
CMRF |పేద ప్రజలు అనారోగ్యానికి గురై ప్రైవేటు దవాఖానల్లో చికిత్సపొంది ఆర్థిక సాయం కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోగా సీఎంఆర్ఎఫ్ నిధులు మంజూరు చేయడంతో ఆర్థికంగా ఆదుకోవడం జరుగుతుందని నర్సాపూర్ ఎమ్మెల్యే
క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించి వారికి తగిన చికిత్స అందేలా సహాయ సహకారాలు అందించాలని జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. సారంగాపూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక ఆవరణలో శుక్రవారం శిక్షణ కా
Air India Plane Crash | గుజరాత్లోని అహ్మదాబాద్లో జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో గాయపడిన వారిలో ఇప్పటి వరకు ముగ్గురు వ్యక్తులు మరణించారు. తీవ్రంగా గాయపడిన రోగి వెంటిలేటర్పై చికిత్స పొందుతూ మంగళవారం �
Mobile Explodes | రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నాడు. ఉన్నట్టుండి అతడి ప్యాంటు జేబులోని మొబైల్ ఫోన్ నుంచి పొగలు వచ్చాయి. ఆ తర్వాత అది పేలిప�
అనారోగ్య సమస్యలతో బాధపడుతూ.. వేలకు వేలు పెట్టి పరీక్షలు చేయించుకోలేక ఇబ్బందులు పడుతున్న రోగులకు తెలంగాణ డయాగ్నస్టిక్స్ వరంగా మారింది. పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచిత వైద్యంతో పాటు, పరీక్షలు కూడా అందించేందు
మా బాబుకు మూడేండ్లు. హుషారుగా ఉండేవాడు. చక్కగా మాట్లాడేవాడు. కానీ, ఈ మధ్య పిలిస్తే పలకడం లేదు. కొంచెం గట్టిగా పిలవాల్సి వస్తున్నది. డాక్టర్కు చూపిస్తే లోపల నీరు చేరింది. ‘బ్లూ ఇయర్' ప్రాబ్లమ్ అన్నారు. దీ�
‘మహేష్ నాలుగు రోజులు ధైర్యంగా ఉండూ... మనోళ్లు సౌదిలో ఉన్నరు.. నీదగ్గరు వస్తరు.. నాలుగు రోజుల్లోనే మండెపల్లికీ తీసుకువస్తా’ అని సౌదిలో రోడ్డు ప్రమాదంలో గాయపడి దవాఖానలో అచేతనలో ఉన్న మహేష్ కు బీఆర్ఎస్ వర్కిం�
భూత్పూర్ మండలంలోని గోప్లాపూర్ గ్రామానికి చెందిన పట్నం అంజమ్మ(57)వడ దెబ్బతో బుధవారం మృతి చెం దింది. మంగళవారం వరి చేను కోత పనులకు వెళ్లి వచ్చి రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైనట్లు స్థానికులు తెలిపారు.
Sunstroke | పొట్టకూటి కోసం కుటుంబంతో హైదరాబాద్ వలస వెళ్లి వడదెబ్బకు గురై దవాఖానలో చికిత్స పొందుతూ గిరిజన కూలీ మృతి చెందిన సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది.
Pregnant woman dies | చికిత్సకు ముందే పది లక్షలు చెల్లించాలని ప్రైవేట్ హాస్పిటల్ సిబ్బంది డిమాండ్ చేశారు. ఆ డబ్బు చెల్లించకపోవడంతో చికిత్స అందించేందుకు నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యం విషమించడంతో గర్భిణీ మరణి�