భూత్పూర్ మండలంలోని గోప్లాపూర్ గ్రామానికి చెందిన పట్నం అంజమ్మ(57)వడ దెబ్బతో బుధవారం మృతి చెం దింది. మంగళవారం వరి చేను కోత పనులకు వెళ్లి వచ్చి రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైనట్లు స్థానికులు తెలిపారు.
Sunstroke | పొట్టకూటి కోసం కుటుంబంతో హైదరాబాద్ వలస వెళ్లి వడదెబ్బకు గురై దవాఖానలో చికిత్స పొందుతూ గిరిజన కూలీ మృతి చెందిన సంఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది.
Pregnant woman dies | చికిత్సకు ముందే పది లక్షలు చెల్లించాలని ప్రైవేట్ హాస్పిటల్ సిబ్బంది డిమాండ్ చేశారు. ఆ డబ్బు చెల్లించకపోవడంతో చికిత్స అందించేందుకు నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఆరోగ్యం విషమించడంతో గర్భిణీ మరణి�
teacher breaks student leg | ఒక స్కూల్ టీచర్ విద్యార్థిని దారుణంగా కొట్టాడు. అతడి కాలు విరిచాడు. ఇది తెలిసి స్టూడెంట్ తల్లి నిలదీయడంతో చికిత్స కోసం రూ.200 ఇచ్చాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆ ఉపాధ్యాయుడ్ని అరెస్ట్ చేశ�
Former sarpanch died | మండలంలోని శంకర్ గూడ గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ తుంరం లక్ష్మణ్ రక్తహీనతతో బాధపడుతు ఆదిలాబాద్ రిమ్స్ లో వైద్యం పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఆరోగ్యం బాగాలేదని సర్కారు దవాఖానకు వచ్చిన మహిళలకు ఇబ్బందులు తప్పలేదు. సకాలంలో స్పందించాల్సిన డ్యూటీ డాక్టర్ అందుబాటులో లేకపోగా, చికిత్స కోసం అవసరమైన మందులు, సిరంజీలు లేకపోవడంతో రోగులకు పరీక్ష పెడుతోం
ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. జన్యుసంబంధ వ్యాధితో బాధపడుతున్న బాలుడికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించి పేద కుటుంబానికి అండగా నిలిచారు.
అంటువ్యాధులతో పాటు డెంగీ, మలేరియా, టైఫాయిడ్, టీబీ, హెచ్ఐవీ తదితర ఇన్ఫెక్షన్లతో బాధపడే రోగుల కోసం నిమ్స్ వైద్యశాలలో ప్రత్యేక ఓపీ అందుబాటులోకి వచ్చింది. గతంలో ఈ సమస్యలతో బాధపడే రోగులకు జనరల్ మెడిసిన్�
జిల్లా దవాఖానగా మారిన నాగర్కర్నూల్లో స్పెషలిస్టు వైద్యులు ఫుల్గా ఉన్నా ఆశించిన స్థాయిలో వైద్యం అందని ద్రాక్షగా మారిందన్న ఆరోపణలు ఉన్నా యి. 2016లో జిల్లాగా ఏర్పడటంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏరియా దవాఖాన �
Asaram | మైనర్ వేధింపుల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆశారాం బాపు జైలు నుంచి విడుదలయ్యారు. ఆరోగ్య కారణాల నేపథ్యంలో ఆయన ఏడురోజుల పెరోల్ను హైకోర్టు మంజూరు చేసింది. ఆయన మహారాష్ట్ర మధోబాగ్లో చికిత్స పొందను�
వికారాబాద్ పట్టణంలోని శివారెడ్డి గురుకుల పాఠశాలలో పలువురు విద్యార్థులకు ఆదివారం జాండీస్ సోకాయి. దీంతో పాఠశాల సిబ్బంది చికిత్స నిమిత్తం 15 నుంచి 20 మంది విద్యార్థులను వికారాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలి