జిల్లా దవాఖానగా మారిన నాగర్కర్నూల్లో స్పెషలిస్టు వైద్యులు ఫుల్గా ఉన్నా ఆశించిన స్థాయిలో వైద్యం అందని ద్రాక్షగా మారిందన్న ఆరోపణలు ఉన్నా యి. 2016లో జిల్లాగా ఏర్పడటంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏరియా దవాఖాన �
Asaram | మైనర్ వేధింపుల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆశారాం బాపు జైలు నుంచి విడుదలయ్యారు. ఆరోగ్య కారణాల నేపథ్యంలో ఆయన ఏడురోజుల పెరోల్ను హైకోర్టు మంజూరు చేసింది. ఆయన మహారాష్ట్ర మధోబాగ్లో చికిత్స పొందను�
వికారాబాద్ పట్టణంలోని శివారెడ్డి గురుకుల పాఠశాలలో పలువురు విద్యార్థులకు ఆదివారం జాండీస్ సోకాయి. దీంతో పాఠశాల సిబ్బంది చికిత్స నిమిత్తం 15 నుంచి 20 మంది విద్యార్థులను వికారాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలి
HIV: ఎయిడ్స్ వ్యాధికి కారణమైన హెచ్ఐవీ వైరస్తో 2023లో సుమారు 4 కోట్ల మంది బాధపడినట్లు ఐక్యరాజ్యసమితి తన కొత్త రిపోర్టులో పేర్కొన్నది. సుమారు 90 లక్షల మందికి చికిత్స అందడం లేదని, దీని వల్ల ఎయిడ్�
Parrot Fever | ప్యారట్ ఫీవర్తో యూరప్ దేశాలు వణుకుతున్నాయి. ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్వీడన్, నెదర్లాండ్స్లో ఈ కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి. ఈ వ్యా ధితో ఇప్పటి వరకు ఐదుగురు మృతిచెందారు. ఇన్ఫెక
Priyanka Gandhi : డీహైడ్రేషన్, కడుపులో ఇన్ఫెక్షన్తో బాధపడుతూ చికిత్స పొందిన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ సోమవారం ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.
ఆయుష్మాన్ భారత్ (పీఎం-జేఏవై) పథకం అనుకున్న లక్ష్యాలను చేరుకోలేదు. దేశ జనాభాలోని 40 శాతం మంది పేదలకు (2011 గణాంకాల ప్రకారం.. 58 కోట్ల మంది) ఈ స్కీమ్ కింద కవరేజీ అందిస్తామని కేంద్రం చెప్పినప్పటికీ, కేవలం 24 కోట్ల క�
Road accident | అనంతపురం(Anantapuram) జిల్లా కేంద్రంలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో(Road accident) తీవ్రంగా గాయపడ్డ ఏఆర్ కానిస్టేబుల్(AR Constable ) చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్తో పనిచేసే అధునాతన ఎథోస్ రేడియో థెరపీతో క్యాన్సర్ చికిత్సకు మెరుగైన అవకాశాలు అందుబాటులోకి వచ్చాయని తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి టీ.హరీశ్ రావు అన్నారు.
ప్రజారోగ్యమే పరమావధిగా తెలంగాణ ప్రభుత్వం పాలన కొనసాగిస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ఏర్పాటు అనంతరం వైద్యారోగ్య శాఖకు ప్రక్షాళన చేసి, ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలను చేరువ చేశారు. సర్కారు వైద్యం
గుండెలో వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్ (వీఎస్డీ) వ్యాధితో బాధపడుతున్న 11 నెలల చిన్నారికి హైటెక్సిటీలోని మెడికవర్ దవాఖానలో మెరుగైన వైద్యం అందించి ప్రాణాలు కాపాడారు.