Priyanka Gandhi : డీహైడ్రేషన్, కడుపులో ఇన్ఫెక్షన్తో బాధపడుతూ చికిత్స పొందిన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ సోమవారం ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.
ఆయుష్మాన్ భారత్ (పీఎం-జేఏవై) పథకం అనుకున్న లక్ష్యాలను చేరుకోలేదు. దేశ జనాభాలోని 40 శాతం మంది పేదలకు (2011 గణాంకాల ప్రకారం.. 58 కోట్ల మంది) ఈ స్కీమ్ కింద కవరేజీ అందిస్తామని కేంద్రం చెప్పినప్పటికీ, కేవలం 24 కోట్ల క�
Road accident | అనంతపురం(Anantapuram) జిల్లా కేంద్రంలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో(Road accident) తీవ్రంగా గాయపడ్డ ఏఆర్ కానిస్టేబుల్(AR Constable ) చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్తో పనిచేసే అధునాతన ఎథోస్ రేడియో థెరపీతో క్యాన్సర్ చికిత్సకు మెరుగైన అవకాశాలు అందుబాటులోకి వచ్చాయని తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి టీ.హరీశ్ రావు అన్నారు.
ప్రజారోగ్యమే పరమావధిగా తెలంగాణ ప్రభుత్వం పాలన కొనసాగిస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ఏర్పాటు అనంతరం వైద్యారోగ్య శాఖకు ప్రక్షాళన చేసి, ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలను చేరువ చేశారు. సర్కారు వైద్యం
గుండెలో వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్ (వీఎస్డీ) వ్యాధితో బాధపడుతున్న 11 నెలల చిన్నారికి హైటెక్సిటీలోని మెడికవర్ దవాఖానలో మెరుగైన వైద్యం అందించి ప్రాణాలు కాపాడారు.
తెలంగాణలో సీఎం కేసీఆర్ అన్ని కులాలకు సముచిత న్యాయం చేస్తున్నారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ఘట్కేసర్లో గౌడసంఘం ఆధ్వర్యంలో ఆదివారం స
మనుషుల చెమట వాసనను సోషల్ యాైంగ్జెటీ వంటి కొన్ని మానసిక సమస్యల చికిత్సకు ఉపయోగించడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని యూరోపియన్ సైకియాట్రిక్ అసోసియేషన్(ఈపీఏ)కు చెందిన శాస్త్రవేత్తలు తెలిపారు. శాస్త్రవే�
శరీరంలోని తల, శ్వాస, జీర్ణ సంబంధ వ్యవస్థలో వచ్చే క్యాన్సర్లను హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లుగా పరిగణిస్తారు. పెదవులు, నోరు, చిగుర్లు, నాలుక, ముక్కు రంధ్రాలు, ఫేరింక్స్, స్వరపేటిక వంటి భాగాలలో ఈ క్యాన్సర్లు
పీటర్స్ అనామలీ (పీఏ).. పుట్టుకతో వచ్చే కంటి జబ్బు. ఈ వ్యాధి ఉన్న పిల్లలకు సకాలంలో చికిత్స అందకపోతే బతుకంతా అంధకారమే. శాశ్వతంగా చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ నేత్ర రుగ్మతను వందేండ్ల క్రితం పీటర్ అనే శాస్త్�
పేదవారి గుండెకు రక్షణగా వైద్య సేవలందిస్తూ సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారు. గుండెపోటు వచ్చిందంటే కార్పొరేట్ దవాఖానల్లో ప్రథమ చికిత్సకు రూ.లక్ష వరకు ఖర్చు అవుతుంది
ప్రభుత్వ దవాఖానల్లోనే ప్రసవాలను చేయించాలని వైద్యసిబ్బందిని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం దిగ్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో పిరమల్ ఫార�