ఆపదలో ఉన్న పేదలకు రాష్ట్ర సర్కారు ఎల్లప్పుడూ అండగా ఉంటున్నదని, వివిధ పథకాల ద్వారా సాయం అందిస్తూ ఆదుకుంటున్నదని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ధర్మపురి మండలం దోనూర్ గ్రామానికి చెందిన ఆర్�
తెలంగాణ సర్కార్ వైద్యరంగం లో వినూత్న సేవలను గుర్తించి కాయకల్పతో వైద్య సేవ లు అందిస్తున్న దవాఖానాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అవార్డులు ప్రకటించి ప్రొత్సాహిస్తున్నది. శుక్రవారం సాయంత్రం రాష్ట్ర వైద�
ప్రస్తుతం అందుబాటులో ఉన్న క్యాన్సర్ చికిత్సలో ఆరోగ్యకర కణాలు కూడా చనిపోతుంటాయి. దానివల్ల మనుషులు మరింత బలహీనంగా మారుతున్నారు. అయితే, క్యాన్సర్ కణాలను మాత్రమే చంపే అత్యాధునిక పద్ధతిని అమెరికా
క్యాన్సర్ లక్షణాలు అంటేనే.. మరణానికి ఆనవాళ్లు. అప్పటికే తొలిదశలో ఉంటే జీవితం చరమాంకానికి చేరినట్టే. ఇక మలిదశ అంటే.. మరణ ధ్రువపత్రమే! నిజమే, నిన్నమొన్నటి వరకూ క్యాన్సర్ మందులేని మాయరోగమే! అయితే, ప్రస్తుతం
మన శరీరంలో అతిపెద్ద అవయవం చర్మం. ఇది శరీరాన్నంతటినీ కప్పి, రక్షణ కవచంలా ఉండటమే కాకుండా.. శరీర ఉష్ణోగ్రతను కాపాడుతూ, నీటిని, కొవ్వును నిల్వ ఉంచి, ‘డి’ విటమిన్ తయారీకి సైతం దోహదపడుతుంది. చర్మంలోని కింది పొర �
ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా పేరొందిన ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ. అతని సారధ్యంలో భారత జట్టు ఎన్నో మరపురాని విజయాలు అందుకుంది. 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్ కూడా గెలుచుకుంది. ధ
వాతావరణంలో రకరకాల మార్పులు వస్తున్నాయి. వాతావరణ మార్పులకు ఆరోగ్య సంరక్షణ మరింత అవసరం. ఈ రోజుల్లో కొంచెం నిర్లక్ష్యం చేయడంతో ఆరోగ్య దెబ్బతింటుంది. మారుతున్న వాతావరణం.. పిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై తక్షణ ప్�
పొత్తికడుపు ఉబ్బినట్లు, నొప్పిగా ఉందా? యోని స్రావాలు అసాధారణంగా ఉన్నాయా? మూత్రం ఎక్కువగా వస్తున్నదా? అవి ఒవేరియన్ క్యాన్సర్ లక్షణాలు కావచ్చు. అండాశయాలలో కణాలు అపరిమితంగా పెరిగి, పక్కనున్న టిష్యూలకు, ఇ�
గర్భాశయ ముఖద్వార (సర్విక్స్) క్యాన్సర్ లక్షణాలను ఇంతకుముందే తెలుసుకున్నాం. ఇప్పుడు చికిత్స గురించి తెలుసుకుందాం. గర్భాశయ ముఖద్వార (సర్విక్స్) క్యాన్సర్ను ముందే గుర్తించడానికి స్క్రీనింగ్ పరీక్షల�
Library | ప్రతి పుస్తకం అమూల్యమే. ప్రతి కాగితం విలువైనదే. ప్రతి అరలో అపార విజ్ఞానం. వేలకొద్ది పుస్తకాలు, వందలాది పరిశోధన పత్రాలు. అంతర్జాతీయ సదస్సులలో వెలువరించినవి కొన్ని.. పాత పుస్తకాల మార్కెట్లోనూ దొరకని ప్
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మరోసారి తన ఔదార్యం చాటుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లకు చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన బచ్చపల్లి పెంటయ్య(52) భవన