ఒట్టావా: బ్రెయిన్ క్యాన్సర్, నాడీ సంబంధ వ్యాధులకు వినూత్న చికిత్స విధానాన్ని కెనడాలోని సన్నీబ్రూక్ హెల్త్ సైన్సెస్ సెంటర్ పరిశోధకులు తీసుకొచ్చారు. బ్యాక్టీరియా, వైరస్లు మెదడుపై ప్రభావం చూపకుండ�
Rocketship treatment | గొప్ప ఆవిష్కరణలన్నీ చాలావరకూ ప్రకృతిని చూసి ప్రేరణ పొందినవేనన్నది నిర్వివాదాంశం. సృష్టి గమనంలో కీలకమైన గర్భందాల్చే ప్రక్రియలో ఫలదీకరణ కోసం శుక్రకణాలు స్త్రీ అండాన్ని చేరుకునే సంక్లిష్ట ప్రయ�
గ్రామాల్లో వసతులు పెంచాలి వైద్యకళాశాలల సంఖ్య పెరగాలి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిలుపు హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా అత్యున్నత ప్రమాణాలతో కూడిన వైద్య వసతులను కల్పించాల్సిన �
స్టార్ హాస్పిటల్స్లో మణికట్టు ద్వారా నిర్వహించిన పిన్హోల్ సర్జరీ విజయవంతమైంది. మణికట్టు కేంద్రంగా ధమనుల్లోని ఒక చిన్న ధమని ద్వారా మెదడు రక్తనాళ వ్యాధిని నయం చేశారు స్టార్ హాస్పిటల్ వైద్యులు. చాల
వినికిడి సమస్యకు పరిష్కారం చూపిన గబ్బిలాలు ‘ఐఎస్ఎల్1’ జన్యుపదార్థంతో సమూల పరిష్కారం గుర్తించిన చైనా పరిశోధకులు.. త్వరలోప్రయోగాలు ప్రపంచవ్యాప్తంగా వినికిడి సమస్య ఉన్నవారు 43 కోట్ల మంది. మొత్తం జనాభాలో
హైదరాబాద్ ,జూలై :మనసుకు ఏ ఫీలింగ్ కలిగినా ఒక్కసారి ఆత్మీయులను ఆప్యాయంగా హత్తుకుంటే మనసులో ఉండే బాధలు, ఒత్తిళ్లన్నీ పటాపంచలైపోతాయంటున్నారు పరిశోధకులు. బాధతో కుంచించుకుపోయినా, ఆనందంతో ఉప్పొంగిపోతున్నా,
వైద్య శాస్త్రంలో ఎన్నో చికిత్సా విధానాలు ఉన్నాయి. అందులో ఒకటి.. ఆర్ట్ థెరపీ. రకరకాల వ్యాధుల నుంచి స్వస్థత కలిగించేందుకు కళా చికిత్స ఉపయోగపడుతుందని నమ్మేవారు ఎంతోమంది. మనో రుగ్మతల నివారణకూ ఈ విధానం తోడ్ప�
వైద్యో నారాయణో హరిః అనే స్థితి నుంచి వైద్యులు- రోగుల బంధువులకు మధ్య గొడవలు పడే పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు నాడిపట్టి సకల వ్యాధులను నిర్ధారణ చేయడమే కాదు, రోగుల యోగక్షేమాలు, వారి కుటుంబ స్థితిగతులు వైద్య�
వాషింగ్టన్, జూన్ 26: అమెరికాలో ఓ వ్యక్తికి కరోనా చికిత్సకు అయిన ఖర్చు ఎంతో తెలుసా? 3 మిలియన్ల డాలర్లు (అక్షరాలా రూ.22 కోట్లు)! 4నెలల పాటు దవాఖానాలో ఉండి చికిత్స పొందిన ఆ వ్యక్తి… వైద్య ఖర్చుల బిల్లును వీడియో తీ
‘నమస్తే’ కథనానికి మంత్రి కేటీఆర్ స్పందనట్విట్టర్లో చూసి రుషిక్ వైద్యానికి హామీ నందిపేట్/మెట్పల్లి, మే 28: బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న రుషిక్ (4) అనే బాలుడి వైద్యానికి ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే�
జూన్ 7 వరకు లాక్డౌన్ | రాష్ట్రంలో కొవిడ్ ఉధృతి నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం మరోమారు లాక్డౌన్ పొడిగించింది. వచ్చే 7 వతేదీ వరకు లాక్డౌన్ అమలు చేయనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప వెల్�
షాకింగ్.. కొవిడ్ చికిత్స నుంచి రెమ్డెసివిర్ అవుట్! | కొవిడ్ చికిత్స నుంచి రెమ్డెసివిర్ ఇంజెక్షన్ను తొలగించాలని భావిస్తున్నట్లు సర్ గంగారామ్ ఆసుపత్రి చైర్మన్ డీఎస్ రాణా పేర్కొన్నారు.