న్యూఢిల్లీ: కరోనా కల్లోలంలో తాజాగా వినిపిస్తున్న మాట భ్లాక్ ఫంగస్. తెలుగులో నల్లని బూజు లేదా శిలీంధ్రం. కోవిడ్ బారిన పడినవారికీ, ఇతర జబ్బులకు గురైనవారికీ అందరికీ ఇది సోకుతున్నది. అహ్మదాబాద్ లో 300 దాకా బ్లా
గాంధీ దవాఖానను పరిశీలించి సీఎస్ | ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం గాంధీ దవాఖానను పరిశీలించారు. దవాఖానలో పడకలు, ఆక్సిజన్ లభ్యత, కొవిడ్ రోగులకు అందుతున్న తదితర సేవలను వైద్యాధికారు�
సర్వ వేళల్లో సర్కార్ అప్రమత్తం! కొవిడ్ కట్టడికి రాజీలేని పోరాటం ఇతర రాష్ర్టాలకన్నా ఇక్కడే మెరుగు అందుబాటులో తగినంత ఆక్సిజన్ మందులు, బెడ్లు, వెంటిలేటర్లు కూడా పీహెచ్సీ స్థాయిలోనూ కరోనా పరీక్షలు మార�
కరోనా నుంచి కోలుకోవడానికి మరింత పెరిగిన సమయం మరో ఒకటిరెండు వారాలు దగ్గు, ఆయాసం, నీరసం గతంలో 7 నుంచి 10 రోజుల చికిత్సతో ఆరోగ్యం మెరుగు హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): కరోనా అనగానే చాలామందిలో ఓ వారంరోజు
అందుబాటులోకి 450కి పైగా కోచ్లు హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): కరోనా బాధితుల కోసం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మరిన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే దవాఖానల్లో కావల్సినన్ని బెడ్లు సిద్ధం�
మోత్కుపల్లి ఆరోగ్య పరిస్థితి విషమం | మాజీ మంత్రి బీజేపీ నాయకుడు మోత్కుపల్లి నరసింహులు ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ఇటీవల కరోనా బారినపడిన ఆయన చికిత్స నిమిత్తం సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేరారు.