పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొట్ల వనపర్తి గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ కార్యకర్త ఆకారి అనిల్ ను రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శించారు. అనిల్ అనారోగ్యంతో కరీంనగర్ లోని దవాఖానలో చేరి చికిత్
‘చుండ్రు’ అనేది మనుషుల్లోనే కాదు.. పెంపుడు జంతువుల్లోనూ కనిపిస్తుంది! అయితే, ఇది మామూలు సమస్య అనుకుంటే పొరపాటే! పొడి చర్మం, అలర్జీలు, పౌష్టికాహారలోపం, ఇన్ఫెక్షన్లు వంటి అంతర్గత ఆరోగ్య సమస్యలకు సంకేతం కూడా
వసతి గృహం శిథిలావస్థకు చేరుకోవడంతో ఆ భవనాన్ని వదిలి అద్దెభవనంలో చేరారు. తీరా అద్దె భవనంలో వసతులు లేకపోవడంతో హాస్టల్ విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. అద్దె భవనంలో 5 గదులు మాత్రమే అద్దెకిచ్చారు.
రక్త క్యాన్సర్ ప్రాణాంతకమైన వ్యాధి కాదని అత్యాధునిక వైద్య విధానం ద్వారా నయం చేయవచ్చని హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ సీనియర్ వైద్యులు డాక్టర్ గణేష్ జైశెత్వార్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో గ�
పెగడపల్లి మండలం ఎల్లాపూర్ గ్రామానికి చెందిన మల్లారపు సుప్రియ (25) అనే వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సుప్రియ, భరిం
చిగురుమామిడి మండలంలోని రామంచ గ్రామానికి చెందిన పులి నారాయణ (60) రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయం కాగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై ఆర్ సాయికృష్ణ తెలిపారు.
అస్వస్థతతో వైద్యం కోసం హాస్పిటల్కు వస్తే యంత్ర పరికరాలు అందుబాటులో లేవంటూ రోగిని బయటకు గెంటేసిన అమానవీయ ఘటన వరంగల్లోని ఎంజీఎం దవాఖానలో చోటుచేసుకున్నది.
BJP Expels Spokesperson | మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధంఖర్, మాజీ గవర్నర్ సత్య పాల్ మాలిక్ పట్ల బీజేపీ వ్యవహరించిన తీరును ఆ పార్టీకి చెందిన అధికార ప్రతినిధి బహిరంగంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ఆయనపై క్రమశిక్షణ చ
పెద్దపల్లి మండలంలోని అందుగులపల్లికి చెందిన దుర్శెట్టి రాకేష్ (31) అనే యువకుడు అనారోగ్యం తట్టుకోలేక పురుగుల మందుతాగి ఆత్మహత్యా యత్నం చేసినట్లు పెద్దపల్లి రూరల్ ఎస్సై మల్లేష్ తెలిపారు.
దుమాలలో 20 ఏండ్లుగా గ్రామపంచాయతీలో పారిశుధ్య కార్మికుడిగా పని చేస్తూ ఇటీవల అనారోగ్యానికి గురై హాస్పిటల్కు వెల్లగా లివర్ సంబంధిత వ్యాధిగా తేలింది. దీంతో చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఇంటి వద్దే ఉండిపో�
ములుగు జిల్లాలోని ప్రభుత్వ దవాఖాన వైద్యుల నిర్లక్ష్యంతో శనివారం ఓ నిండు గిరిజన గర్భిణికి ప్రాణాపాయస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళ్తే.. ములుగు జిల్లా మంగపేట మండలం అబ్బాయిగూడెంకు చెందిన గొంది ఆదిలక్ష్
రుద్రంగి మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సింగరావు గంగరాజం కరీంనగర్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో గుండె సంబంధించిన ఆపరేషన్ చేయించుకొని చికిత్స పొందుతున్నాడు. కాగా బీఆర్ఎస్ వేములవాడ నియోజక