Man Pedals 300 Km By Rickshaw | భార్యకు పక్షవాతం రావడంతో వృద్ధుడైన భర్త తల్లడిల్లిపోయాడు. మెరుగైన చికిత్స కోసం 300 కిలోమీటర్లు రిక్షా తొక్కాడు. అక్కడి ప్రభుత్వ ఆసుపత్రికి భార్యను తీసుకెళ్లి రెండు నెలల పాటు చికిత్స అందించాడ�
Girl Dies oF Dog Bite | ఒక బాలికను కుక్క కరిచింది. ఆమె తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. కోలుకున్న ఆ బాలిక ఇటీవల పుట్టిన రోజు జరుపుతున్నది. అయితే యాంటీ రేబిస్ టీకా చివరి డోస్ తర్వాత ఆ చిన్నారి ఆరో�
ప్రభుత్వ నిర్లక్ష్యానికి మరో రిటైర్డ్ ఉపాద్యాయుడు బలయ్యాడు. ప్రభుత్వం నుంచి బెనిఫిట్స్ సకాలంలో రాకపోవడంతో వైద్యానికి డబ్బులు అందక మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల
మహబూబాబాద్లోని ప్రభుత్వ దవాఖానలో బతికుండగానే మార్చురీకి తరలించిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. వారంరోజులుగా ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.
Suicide | నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని ఫార్డి (బి) గ్రామానికి చెందిన ర్యాపన్వార్ రుక్మ బాయి అనే మహిళ సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపారు.
Suicide | మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం రొట్టెపల్లి గ్రామానికి చెందిన పోగుల పోసు(70) అనే వృద్ధురాలు జీవితంపై విరక్తి చెంది గడ్డి మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది.
Govt Hospital | తప్పని పరిస్థితుల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పోతున్నారు తప్ప...మెరుగైన వైద్యం అందుతుందని మాత్రం కాదు అంటున్నారు మండల వాసులు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వైద్యం అందక.. ప్రైవేట్ వైపు పరుగ�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గత మూడు రోజుల క్రితం ఓకే కుటుంబానికి చెందిన భార్యా,భర్త, కొడుకు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన విషయం తెలిసిందే. గత మూడు రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శివ�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొట్ల వనపర్తి గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ కార్యకర్త ఆకారి అనిల్ ను రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శించారు. అనిల్ అనారోగ్యంతో కరీంనగర్ లోని దవాఖానలో చేరి చికిత్
‘చుండ్రు’ అనేది మనుషుల్లోనే కాదు.. పెంపుడు జంతువుల్లోనూ కనిపిస్తుంది! అయితే, ఇది మామూలు సమస్య అనుకుంటే పొరపాటే! పొడి చర్మం, అలర్జీలు, పౌష్టికాహారలోపం, ఇన్ఫెక్షన్లు వంటి అంతర్గత ఆరోగ్య సమస్యలకు సంకేతం కూడా
వసతి గృహం శిథిలావస్థకు చేరుకోవడంతో ఆ భవనాన్ని వదిలి అద్దెభవనంలో చేరారు. తీరా అద్దె భవనంలో వసతులు లేకపోవడంతో హాస్టల్ విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. అద్దె భవనంలో 5 గదులు మాత్రమే అద్దెకిచ్చారు.