బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కరీంనగర్ను సేఫ్ సిటీగా ఉంచామని, స్మార్ట్సిటీగా అభివృద్ధి చేశామని, బీజేపీ గెలిస్తే కేంద్రం నుంచి నిధులు తీసుకువస్తుందనుకుంటే కత్తులతో దాడులు చేస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మె�
పాఠశాలలో చదువుకుంటూ విద్యార్థి పాము కాటు కు గురై మృతి చెంది న విషాదకర ఘట న ఎక్లాస్పూర్ లో గురువారం చో టుచేసుకుంది. ఎక్లాస్పూర్ గ్రామానికి చెందిన పిచ్చికుంట్ల సంగీ త గుండప్పల రెం డో కుమా రుడు రంజిత్(8)
Chandipura virus | గుజరాత్లో చండీపుర వైరస్ కలకలం రేపుతున్నది. ఈ వైరస్ సోకి ఇప్పటి వరకు 22 మంది పిల్లలు మరణించారు. మరో ఏడుగురు పిల్లలు పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
Doctor | ఓ మహిళను కుటుంబసభ్యులు వైద్యం కోసం ఆస్పత్రికి తీసుకెళ్లారు. సదరు వ్యక్తికి వైద్యం చేయాలని బంధువులు డాక్టర్ను కోరారు. అయితే ఆ డాక్టర్ మాత్రం దర్జాగా కాలు మీద కాలేసుకుని కూర్చొని రోగులను పట్టించుకోక�
Janaki Devi | ఒక ఇంట్లోకి నాగుపాము ప్రవేశించింది. ఇది తెలుసుకున్న పాములు పట్టే మహిళ దానిని పట్టుకున్నది. అయితే మరో పామును పట్టుకునే ప్రయత్నంలో అది ఆమెను కాటేసింది. ఆ మహిళ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి �
పట్నంలో వైద్యం చేయించాలంటే రోగితోపాటు వచ్చే సహాయకులు తిండికి తిప్పలు పడాల్సిందే! ఇక్కడి ఖర్చులకు జేబులు ఖాళీ అవుతాయన్న సంగతీ అనుభవమున్నవారికి తెలుసు. అలాంటి వారికి ఆశ్రయం కల్పిస్తుంది ‘జనహిత సేవా ట్రస
రోగులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా దవాఖానల సేవల సమన్వయకర్త డాక్టర్ కవిత సూచించారు. ఈ నెల 15వ తేదీన ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ప్రచురితమైన ’ప్రభుత్వ వైద్యం.. అందని దైనం..అనే కథనానికి సంబంధిత జిల్ల�
నెల రోజులుగా ఓ వ్యక్తికి చికిత్స పేరుతో కుటుంబ సభ్యుల నుంచి లక్షల్లో వసూళ్లు చేసిన వైద్యులు, చివరకు రోగి పరిస్థితి విషమంగా ఉందంటూ చేతులెత్తేశారు. రోగి కుటుంబ సభ్యులు దవఖాన తీరుపై రంగారెడ్డి జిల్లా వైద్య
Man Plants 'Bomb' At Hospital | అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి చికిత్స కోసం డబ్బులు లేవు. దీంతో బెదిరించి డబ్బులు వసూలు చేసేందుకు అతడు ప్లాన్ వేశాడు. వైద్యం అందించిన ఆసుపత్రిలో బాంబు పెట్టి బెదిరింపులకు పాల్పడ్డాడు. ద�
Shigella Bacteria: కేరళలో షిజెల్లా బ్యాక్టీరియా సోకి మూడేళ్ల చిన్నారి మరణించింది. కోజికోడ్ జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా భయాందోళనలకు గురి చేసింది. ఆ చిన్నారితో టచ్లోకి వచ్చిన 11 మంది చిన్నారులకు �
Mojtaba Khamenei: ఇరాన్ సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీకి మాస్కోలో చికిత్స జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే క్రెమ్లిన్ ప్రతినిధి నేరుగా ఈ విషయాన్ని ఖండించలేదు.. ద్రువీకరించలేదు. అమెరికా-ఇజ్రాయెల్ దళాల దాడి�
Aadhaar Card | వైద్యం కోసం రోగి దవాఖానకు వస్తే సహాయకుడు లేడని చెప్పి వైద్యం చేయరా? రోగికి ఆధార్కార్డు లేకుంటే వైద్యసాయం అందించరా? అంటూ హైకో ర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ �