మహబూబాబాద్లోని ప్రభుత్వ దవాఖానలో బతికుండగానే మార్చురీకి తరలించిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. వారంరోజులుగా ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.
Suicide | నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని ఫార్డి (బి) గ్రామానికి చెందిన ర్యాపన్వార్ రుక్మ బాయి అనే మహిళ సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపారు.
Suicide | మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం రొట్టెపల్లి గ్రామానికి చెందిన పోగుల పోసు(70) అనే వృద్ధురాలు జీవితంపై విరక్తి చెంది గడ్డి మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది.
Govt Hospital | తప్పని పరిస్థితుల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పోతున్నారు తప్ప...మెరుగైన వైద్యం అందుతుందని మాత్రం కాదు అంటున్నారు మండల వాసులు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెరుగైన వైద్యం అందక.. ప్రైవేట్ వైపు పరుగ�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గత మూడు రోజుల క్రితం ఓకే కుటుంబానికి చెందిన భార్యా,భర్త, కొడుకు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన విషయం తెలిసిందే. గత మూడు రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శివ�
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొట్ల వనపర్తి గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ కార్యకర్త ఆకారి అనిల్ ను రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శించారు. అనిల్ అనారోగ్యంతో కరీంనగర్ లోని దవాఖానలో చేరి చికిత్
‘చుండ్రు’ అనేది మనుషుల్లోనే కాదు.. పెంపుడు జంతువుల్లోనూ కనిపిస్తుంది! అయితే, ఇది మామూలు సమస్య అనుకుంటే పొరపాటే! పొడి చర్మం, అలర్జీలు, పౌష్టికాహారలోపం, ఇన్ఫెక్షన్లు వంటి అంతర్గత ఆరోగ్య సమస్యలకు సంకేతం కూడా
వసతి గృహం శిథిలావస్థకు చేరుకోవడంతో ఆ భవనాన్ని వదిలి అద్దెభవనంలో చేరారు. తీరా అద్దె భవనంలో వసతులు లేకపోవడంతో హాస్టల్ విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. అద్దె భవనంలో 5 గదులు మాత్రమే అద్దెకిచ్చారు.
రక్త క్యాన్సర్ ప్రాణాంతకమైన వ్యాధి కాదని అత్యాధునిక వైద్య విధానం ద్వారా నయం చేయవచ్చని హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ సీనియర్ వైద్యులు డాక్టర్ గణేష్ జైశెత్వార్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో గ�
పెగడపల్లి మండలం ఎల్లాపూర్ గ్రామానికి చెందిన మల్లారపు సుప్రియ (25) అనే వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సుప్రియ, భరిం
చిగురుమామిడి మండలంలోని రామంచ గ్రామానికి చెందిన పులి నారాయణ (60) రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయం కాగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై ఆర్ సాయికృష్ణ తెలిపారు.
అస్వస్థతతో వైద్యం కోసం హాస్పిటల్కు వస్తే యంత్ర పరికరాలు అందుబాటులో లేవంటూ రోగిని బయటకు గెంటేసిన అమానవీయ ఘటన వరంగల్లోని ఎంజీఎం దవాఖానలో చోటుచేసుకున్నది.