Travel | ‘సంవత్సరానికోసారి భూటాన్ వెళ్లగలిగిన వారు ఈ భూమ్మీద అదృష్టవంతులు’ అంటారు ఓల్గా. ఆ అదృష్టాన్ని వెతుక్కుంటూ ముప్పై నుంచి అరవై అయిదేళ్ల వయసున్న మరో పదకొండుమంది మహిళలతో కలిసి వారంరోజుల భూటాన్ యాత్రక�
Dangerous Tourist Places | అక్కడ.. ఊపిరి బిగబట్టేంత ఉత్కంఠ. రక్తం గడ్డకట్టుకుపోయేంత చలి. ఒంటికి చెమటలు పట్టేంత భయం. ఒక్క అడుగు తప్పినా పాతాళానికే ప్రయాణం. చిన్న అంచనా తారుమారైనా ప్రాణాలు గాల్లోనే. అయినా సరే అక్కడికే ప్రయాణ
Kedarkantha Trek | ఉత్తరాఖండ్.. హిమాలయ పర్వత సానువుల్లో ఉన్న దేవభూమి. మహర్షులు నడయాడిన పుణ్యస్థలి. ఎత్తయిన కొండలు, పచ్చని నేల, చూపు తిప్పుకోనివ్వని ప్రకృతి రమణీయత ఈ ప్రాంతం సొంతం. ఈ రాష్ట్రంలోని ఉత్తరకాశి జిల్లాలో స
Pumpkin Festival | ‘అమెరికా అంటేనే.. చిత్రవిచిత్రమైన వేడుకలకు నిలయం. అలాంటి పండుగల్లో ఒకటి.. గుమ్మడికాయల మహోత్సవం. గత ఏడాది ఆ దేశానికి వెళ్లినప్పుడు ఈ వింత వేడుకను చూశాం. అవ్యక్తానుభూతికి లోనయ్యాం’ అంటున్నారు పంతంగి
Summer Vacation | వీసాతో పని లేకుండా స్వేచ్ఛగా తిరిగి రావడానికి కొన్ని దేశాలు భారతీయులను ఆహ్వానిస్తున్నాయని తెలుసా! మన వాళ్లకు ఆయా దేశాలే ఈ వీసాలు, వీసా ఆన్ అరైవల్ ఏర్పాటు చేస్తున్నాయి. మరి ఆ దేశాలేంటో ఒకసారి చూద�
Budapest | స్విట్జర్లాండ్ రాజధాని జ్యూరిక్ నుంచి బుడాపెస్ట్ వరకు రైలు మార్గంలో సాగిన మా ప్రయాణం.. దారిపొడవునా మంచుదుప్పటి కప్పుకొన్న యూరప్ పట్టణాలను, పల్లెలనూ దాటుకుంటూ హంగరీ రాజధానికి చేరుకుంది. ఆ వారసత్
Tour Packages | విదేశీ పర్యటనకు ప్లాన్ చేస్తున్నారా?.. అయితే మరింత సొమ్ముతో రెడీ అవ్వండి. ఈ జూలై 1 నుంచి ఫారిన్ టూర్ ప్యాకేజీల బుకింగ్కు మీరు ఇంకింత చెల్లించాల్సి ఉంటుంది మరి. లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీం (ఎల్�
CarterX | విమాన ప్రయాణంలో సుఖం ఉంది. గాల్లో తేలిపోయి.. గంటల వ్యవధిలో దేశ విదేశాల్లో విహరించవచ్చు. కానీ, లగేజ్ దగ్గరికి వచ్చేసరికి చిరాకు మొదలవుతుంది. ప్రయాణం కంటే ఎక్కువ సమయం.. లగేజీ క్యూలోనే గడిచిపోతుంది. అలాంట
On Her Way | ప్రియాన్ష మిశ్రా.. ఒంటరి మహిళా యాత్రికుల కోసం తన సహపాఠి సృష్టి మెందేకర్తో కలిసి ‘ఆన్ హర్ వే’ అనే స్టార్టప్ ఏర్పాటుచేసింది. ఇద్దరూ మణిపాల్ ఇన్స్టిట్యూట్లో కలిసి చదువుకున్నారు. ఆ తర్వాత మైక్రో�
Cycling | కవ్వాల్ టైగర్ రిజర్వు ఫారెస్టు ( Kawal Tiger Reserve Forest - కవ్వాల్ వన్యప్రాణుల అభయారణ్యం)లో అటవీ శాఖ అధికారులు సైక్లింగ్ను ఏర్పాటు చేశారు. ఇదీ మంచిర్యాల జిల్లా జన్నారం డివిజన్లోని సింగరాయకుంట గేట్ లోపలి నుంచ
మండలంలోని మదన్పల్లి గ్రామంలో నిజాం కాలంలో నిర్మించిన ఇరుకు వంతెనతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. నిజాం కాలంలో నిర్మించిన ఈ బ్రిడ్జిపైనుంచే రాకపోకలు కొనసాగుతున్నాయి.