Alcatraz Island Prison | అమెరికాలోనూ ఓ అండమాన్ జైలు ఉన్నది. పేరుకు చిన్నదే అయినా.. మన సెల్యులార్ జైలుకు ఏమాత్రం తీసిపోదు. నడిసంద్రంలో ఓ బుల్లి ద్వీపంపై నిర్మితమైన ఆ పురాతన కట్టడం.. ఒకప్పుడు ఎంతోమంది కరడుగట్టిన నేరస్థుల
LAS VEGAS | పుణ్యం చేసినవారు స్వర్గానికి, పాపం చేసినవారు నరకానికి వెళ్తారని నానుడి. అయితే.. ఆ నగరం మాత్రం.. పాపపుణ్యాలతో సంబంధం లేకుండా.. ‘స్వర్గమిక్కడే ఉన్నది’ అని అంటున్నది. అడుగుపెట్టిన ప్రతి ఒక్కరినీ సకల మర్య�
Best Tourist Places | కరోనా కారణంగా రెండేండ్లు ఏ యాత్రా లేక విసిగిపోయిన పర్యాటకులకు వినోదాల వేళయింది. కొవిడ్ నిబంధనల పహారా మధ్య స్థానిక విహారాలు కానిచ్చినా.. కరోనా ఉధృతి ఉపశమించడం, వ్యాక్సిన్ రక్షణగా ఉండటంతో ‘ఎగిరి
జపాన్కు చెందిన 83 ఏండ్ల కెనిచ్చి హోరీ అరుదైన ఘనత సాధించాడు. పసిఫిక్ మహాసముద్రం మీదుగా బోటులో ఒంటరిగా, ఎక్కడా ఆగకుండా విజయవంతంగా ప్రయాణించిన ఈ జపనీస్ సాహసికుడు శనివారం ఇంటికి
‘గాలికన్నా వేగమైనది ఏది?’ అన్న యక్ష ప్రశ్నకు ‘మనసు’ అని సమాధానం ఇచ్చాడు ధర్మరాజు. క్షణంలో వెయ్యోవంతు కూడా అది పని లేకుండా ఉండదు. నిరంతరం ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది
కృత్రిమ మేధతో నడిచే కార్లు, బైకుల గురించి ఇప్పటిదాకా విన్నాం కదా..! తాజాగా మనిషి సాయం లేకుండా ఓ కార్గో షిప్ ఏకంగా 800 కిలోమీటర్ల దూరం దూసుకెళ్లింది. 40 గంటల పాటు ప్రయాణించింది
కాలాన్ని లెక్కించడం కోసం ఏర్పాటు చేసుకున్న సంకేతాలే తిథులు. చాంద్రమానంలో తొమ్మిదో తిథి నవమి. ఈ తిథి శుభకార్యాలకు పనికిరాదని చెబుతారు. వివాహానికి మినహాయింపు ఉంది. నవమి విషయంలో ప్రయాణ నవమి, ప్రవేశ నవమి, ప్ర
Tour | కరోనా ఫస్ట్ వేవ్.. అసలు ఉంటామో లేదో అనే భయం. సెకండ్ వేవ్.. ఉంటాం కానీ, బయటికి వెళ్లొద్దనే భద్రత. థర్డ్ వేవ్.. బయట తిరిగినా మాస్క్ పెట్టుకుంటే చాలనే భరోసా. ఇకనుంచి బేఫికర్. ఎక్కడికైనా వెళ్లొచ్చు. ప్రప
కీవ్: ఉక్రెయిన్ నగరాలపై రష్యా వైమానిక దాడులు చేసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో.. ఆ దేశంలో ఉన్న భారతీయులకు దౌత్య కార్యాలయం ఓ ప్రకటన రిలీజ్ చేసింది. ఉక్రెయిన్లో ఉన్న భారతీయులు, విద్యార్థులు తక్ష�
అభిబస్ కార్యకలాపాల్ని విస్తరిస్తామన్న ట్రావెల్ టెక్ సంస్థ హైదరాబాద్, జనవరి 5: గతేడాది ఆగస్టులో తాము టేకోవర్ చేసిన హైదరాబాదీ స్టార్టప్ అభిబస్ కార్యకలాపాల్ని మరింతగా విస్తరిస్తామని ట్రావెల్టెక�
Divyang Corporation Chairman travel in rtc bus from Hanmakonda to Hyderabad | ప్రతి ఒక్కరూ ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించి.. సంస్థను కాపాడుకోవాలని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ కే వాసుదేవరెడ్డి పిలుపునిచ్చారు. శబరిమల యాత్ర ముగించుకొని వరం
No airport | ఒకప్పుడు ధనవంతులకు మాత్రమే అన్నట్టుగా ఉన్న విమాన ప్రయాణం ఇప్పుడు సామాన్యులకూ అందుబాటులోకి వచ్చింది. దీంతో సుదూర ప్రాంతాలకు వెళ్లాలంటే చాలావరకు విమానాలనే ఆశ్రయిస్తున్నారు. ఒక దేశం న�