ప్రైవేటు బస్సులు, పర్యాటక, స్కూల్ బస్సుల్లో 45 నుంచి 65 కిలోమీటర్ల వరకు వేగ పరిమితి ఉండేలా స్పీడ్ గవర్నెన్స్ బిగింపుపై ఆర్టీఏ దృష్టి సారించింది. సాధారణంగా రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం మితిమీరిన వేగమే�
విద్యాసంస్థలు పునః ప్రారంభం కాబోతుండటంతో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని రవాణా శాఖ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తుందని బుధవారం అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులను రవాణా చేసే అన్ని వ�
Transport Department | రాష్ట్రంలో పాఠశాలలు, విద్యాసంస్థలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు రవాణా శాఖ అధికారులు వెల్లడించారు.
AST Tenders Scam | రవాణాశాఖలో మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. వాహనాల ఫిట్నెస్ పరీక్షల కోసం ఏర్పాటు చేయనున్న ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్స్ (ఏటీఎస్) టెండర్ల ప్రక్రియలో స్కామ్ జరిగినట్టు సమాచారం. టెండర్ల ని�
తెలంగాణ-కర్టాటక సరిహద్దులోని అంతర్రాష్ట్ర రవాణా శాఖ చెక్పోస్టులను ప్రభుత్వం ఇటీవల ఎత్తివేసింది. దీంతో ప్రభుత్వం కోల్పోతున్న ఆదాయాన్ని ఆన్లైన్ విధానంతో భర్తీ చేసేందుకు రవాణా శాఖ సంచార వాహన తనిఖీ(మొ�
మరుగుజ్జులు డ్రైవింగ్ చేయాలంటే వారికి అనుగుణంగా వాహనాలను మార్చాల్సి ఉంటుంది. అందులో భాగంగానే చాలా మంది మరుగుజ్జులు వారి డ్రైవింగ్ కల నెరవేరదేమోనని బాధపడుతుంటారు.
రాష్ట్ర ప్రభుత్వం రవాణాశాఖలో రూ.600 కోట్ల స్కామ్కు తెరలేపిందని బీఆర్ఎస్ నేత, రెడ్కో మాజీ చైర్మన్ వై సతీశ్రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు గురువారం ఆయన పలు ఆధారాలతో ఓ వీడియో విడుదల చేశారు. వాహనాల ఫిట్నెస్న�
మహానగరంలో డ్రైవింగ్ స్కూళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వాస్తవానికి డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు చేయాలంటే రవాణా శాఖ అనుమతి తప్పనిసరి. కానీ సుమారు 60 శాతం డ్రైవింగ్ స్కూళ్లు అనుమతులు లేకుండానే
‘మీసేవ’లో కొత్తగా తీసుకొచ్చిన సాఫ్ట్వేర్ను అప్లోడ్ చేయడంలో భాగంగా సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవడంతో శనివారం రవాణా శాఖకు సంబంధించి పలు సేవలు నిలిచిపోయాయి. స్లాట్స్ బుకింగ్, ట్రాన్సక్షన్స్ సేవల్లో
ఒక్క బండి కొంటే ఇన్ని పన్నులా? షోరూం ధర రూ.91వేల బండిపై వివిధ పన్నులతో రూ. 1.20 లక్షల ధర చేస్తున్న షోరూంల మాయాజాలంపై నమస్తే తెలంగాణ శుక్రవారం “షోరూంల దోపిడీ” శీర్షికన కథనం ప్రచురించింది.
మహబూబాబాద్ జిల్లా రవాణా శాఖ అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మారింది. టేబుల్ కింద చేయి పెడితే తప్పా.. ఇక్కడ ఫైల్ ముందుకు కదలడం లేదు. లర్నింగ్, శాశ్వత, ఏవీ డ్రైవింగ్ లైసెన్స్తోపాటు వాహన ఫిట్నెస్లు, రిజి�
బడిపిల్లల ప్రాణాలు డ్రైవర్ల చేతులో ఉన్నాయడనంలో ఎలాంటి సందేహం లేదు. వారు ఎంత నిబద్ధతగా విధులు నిర్వర్తిస్తే అంత క్షేమంగా పిల్లలు ఇంటికి బడికి చేరుకుంటారు. ఈ ప్రక్రియలో విద్యా సంస్థల యజమానులది కీలక పాత్ర.
రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే మరణాలను తగ్గించడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన ‘రహవీర్' పథకాన్ని రాష్ట్రంలో సమర్థంగా అమలు చేయనున్నట్టు రవాణాశాఖ ఆదివారం ప్రకటనలో తెలిపింది.