తెలంగాణలో ‘ఒకే రాష్ట్రం, ఒకే పన్ను విధానం’ వైపు మొగ్గుచూపడం అత్యవసరమని నిర్ణయించామని, టూరిస్టు బస్సుల త్రైమాసిక పన్ను విధానంలో మార్పులు తీసుకొస్తున్నామని రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి వెల్లడించ�
మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ మహారాష్ట్ర సరిహద్దులో ఏర్పాటుచేసిన ఎక్సైజ్ చెక్పోస్టు వద్ద బార్డర్ చెకింగ్ పేరిట అక్రమ వసూళ్ల దందా కొనసాగుతున్నది. గతంలో ఇక్కడ రవాణా, ఎక్సైజ్ శాఖల రెండు చెక్పోస్�
ఆర్టీఏ కార్యాలయాల చు ట్టుపకల బహిరంగంగా పనిచేస్తున్న దళారులను గుర్తించి తొలగించాలని, బ్రోకర్లకు నో ఎంట్రీ కచ్చితంగా అమ లు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ జేటీసీ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఆర్టీఏ/ఆర�
త్రైమాసిక పన్నులు చెల్లించని వాహన యజమానులపై చర్యలు తీసుకోవాలని, భారీ జరిమానాలు విధించడంతోపాటు వాహనాలను సీజ్ చేయాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో ఖనిజాలు రవాణా చేసే వాహనాలు తరచూ ఓవర్ లోడింగ్కు పాల్పడుతుండటంతో.. వాటిని పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు, ప్రమాదాల నివారణకు రాష్ట్ర రవాణాశాఖ కఠిన చర్యలు తీసుకోనున్నట్టు శుక్రవారం తెలిపిం�
రాష్ట్రంలో ఖనిజాలు, ఇతర వస్తువులను రవాణా చేసే వాహనాల్లో పరిమితికి మించి లోడ్ (ఓవర్ లోడింగ్) తీసుకెళ్లొద్దని రవాణాశాఖ ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే క్వారీ యజమానులు, మైనింగ్ కంపెనీలు, అధి�
ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే ముఖ్య శాఖల్లో ఒకటైన రవాణా శాఖపై సీఎం రేవంత్ దృష్టిపెట్టారా? ఖజానా నింపుకొనేందుకు ఈ శాఖనే లక్ష్యంగా చేసుకొన్నారా? ప్రభుత్వం ఒకవైపు ఇసుక మా ఫియాకు సపోర్ట్ చేస్తూనే, మరో�
సజావుగా సాగుతున్న రవాణా శాఖ సీఎఫ్ఎస్టీ పోర్టల్ సేవలను రద్దు చేసి.. ప్రభుత్వం వాహన్ సారథి పోర్టల్ సేవలను అందుబాటులోకి తీసుకురావడం వాహనదారుల పాలిట శాపంగా మారింది. ఆ పోర్టల్లో సేవలు పొందాలంటే అటు వాహ
రవాణా శాఖలో టార్గెట్లు విధించి ఆర్టీఓలు, ఎంవీఐలను పరుగులు పెట్టిస్తున్నారు. ప్రతీ నెల రవాణా శాఖ విధించిన టార్గెట్ రీచ్ కావడానికి అధికారులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.
నూతన వాహనాలకు ఫ్యాన్సీ, ప్రత్యేక రిజిస్ట్రేషన్ నంబర్ల తాతాలిక రిజిస్ట్రేషన్ (టీఆర్)ను రెండు నెలల వరకు పొడిగించినట్లు రవాణాశాఖ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది.
రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీవో కార్యాలయాలు, డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్లలో జరుగుతున్న అక్రమాలపై రవాణాశాఖ విజిలెన్స్ విభాగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల మీడియాలో వచ్చిన కథనాలు, అవినీతి నిరోధక శాఖ జరి
రవాణా శాఖలో ఓ కానిస్టేబుల్ చెప్పిందే వేదం.. ఆయన ఆడింది ఆట.. రవాణా శాఖలోని ఐఏఎస్ అధికారి పోస్టింగ్ అయినా.. కింది స్థాయి సిబ్బంది పోస్టింగ్ అయినా ఆయన చెప్పినట్టే జరుగుతుంది.
ప్రైవేటు బస్సులు, పర్యాటక, స్కూల్ బస్సుల్లో 45 నుంచి 65 కిలోమీటర్ల వరకు వేగ పరిమితి ఉండేలా స్పీడ్ గవర్నెన్స్ బిగింపుపై ఆర్టీఏ దృష్టి సారించింది. సాధారణంగా రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం మితిమీరిన వేగమే�