రాష్ట్రంలో ఖనిజాలు రవాణా చేసే వాహనాలు తరచూ ఓవర్ లోడింగ్కు పాల్పడుతుండటంతో.. వాటిని పూర్తిస్థాయిలో నియంత్రించేందుకు, ప్రమాదాల నివారణకు రాష్ట్ర రవాణాశాఖ కఠిన చర్యలు తీసుకోనున్నట్టు శుక్రవారం తెలిపిం�
రాష్ట్రంలో ఖనిజాలు, ఇతర వస్తువులను రవాణా చేసే వాహనాల్లో పరిమితికి మించి లోడ్ (ఓవర్ లోడింగ్) తీసుకెళ్లొద్దని రవాణాశాఖ ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే క్వారీ యజమానులు, మైనింగ్ కంపెనీలు, అధి�
ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే ముఖ్య శాఖల్లో ఒకటైన రవాణా శాఖపై సీఎం రేవంత్ దృష్టిపెట్టారా? ఖజానా నింపుకొనేందుకు ఈ శాఖనే లక్ష్యంగా చేసుకొన్నారా? ప్రభుత్వం ఒకవైపు ఇసుక మా ఫియాకు సపోర్ట్ చేస్తూనే, మరో�
సజావుగా సాగుతున్న రవాణా శాఖ సీఎఫ్ఎస్టీ పోర్టల్ సేవలను రద్దు చేసి.. ప్రభుత్వం వాహన్ సారథి పోర్టల్ సేవలను అందుబాటులోకి తీసుకురావడం వాహనదారుల పాలిట శాపంగా మారింది. ఆ పోర్టల్లో సేవలు పొందాలంటే అటు వాహ
రవాణా శాఖలో టార్గెట్లు విధించి ఆర్టీఓలు, ఎంవీఐలను పరుగులు పెట్టిస్తున్నారు. ప్రతీ నెల రవాణా శాఖ విధించిన టార్గెట్ రీచ్ కావడానికి అధికారులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.
నూతన వాహనాలకు ఫ్యాన్సీ, ప్రత్యేక రిజిస్ట్రేషన్ నంబర్ల తాతాలిక రిజిస్ట్రేషన్ (టీఆర్)ను రెండు నెలల వరకు పొడిగించినట్లు రవాణాశాఖ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది.
రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీవో కార్యాలయాలు, డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్లలో జరుగుతున్న అక్రమాలపై రవాణాశాఖ విజిలెన్స్ విభాగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల మీడియాలో వచ్చిన కథనాలు, అవినీతి నిరోధక శాఖ జరి
రవాణా శాఖలో ఓ కానిస్టేబుల్ చెప్పిందే వేదం.. ఆయన ఆడింది ఆట.. రవాణా శాఖలోని ఐఏఎస్ అధికారి పోస్టింగ్ అయినా.. కింది స్థాయి సిబ్బంది పోస్టింగ్ అయినా ఆయన చెప్పినట్టే జరుగుతుంది.
ప్రైవేటు బస్సులు, పర్యాటక, స్కూల్ బస్సుల్లో 45 నుంచి 65 కిలోమీటర్ల వరకు వేగ పరిమితి ఉండేలా స్పీడ్ గవర్నెన్స్ బిగింపుపై ఆర్టీఏ దృష్టి సారించింది. సాధారణంగా రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం మితిమీరిన వేగమే�
విద్యాసంస్థలు పునః ప్రారంభం కాబోతుండటంతో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని రవాణా శాఖ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తుందని బుధవారం అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులను రవాణా చేసే అన్ని వ�
Transport Department | రాష్ట్రంలో పాఠశాలలు, విద్యాసంస్థలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు రవాణా శాఖ అధికారులు వెల్లడించారు.
AST Tenders Scam | రవాణాశాఖలో మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. వాహనాల ఫిట్నెస్ పరీక్షల కోసం ఏర్పాటు చేయనున్న ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్స్ (ఏటీఎస్) టెండర్ల ప్రక్రియలో స్కామ్ జరిగినట్టు సమాచారం. టెండర్ల ని�
తెలంగాణ-కర్టాటక సరిహద్దులోని అంతర్రాష్ట్ర రవాణా శాఖ చెక్పోస్టులను ప్రభుత్వం ఇటీవల ఎత్తివేసింది. దీంతో ప్రభుత్వం కోల్పోతున్న ఆదాయాన్ని ఆన్లైన్ విధానంతో భర్తీ చేసేందుకు రవాణా శాఖ సంచార వాహన తనిఖీ(మొ�