రాష్ట్ర ప్రభుత్వం రవాణాశాఖలో రూ.600 కోట్ల స్కామ్కు తెరలేపిందని బీఆర్ఎస్ నేత, రెడ్కో మాజీ చైర్మన్ వై సతీశ్రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు గురువారం ఆయన పలు ఆధారాలతో ఓ వీడియో విడుదల చేశారు. వాహనాల ఫిట్నెస్న�
మహానగరంలో డ్రైవింగ్ స్కూళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వాస్తవానికి డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు చేయాలంటే రవాణా శాఖ అనుమతి తప్పనిసరి. కానీ సుమారు 60 శాతం డ్రైవింగ్ స్కూళ్లు అనుమతులు లేకుండానే
‘మీసేవ’లో కొత్తగా తీసుకొచ్చిన సాఫ్ట్వేర్ను అప్లోడ్ చేయడంలో భాగంగా సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవడంతో శనివారం రవాణా శాఖకు సంబంధించి పలు సేవలు నిలిచిపోయాయి. స్లాట్స్ బుకింగ్, ట్రాన్సక్షన్స్ సేవల్లో
ఒక్క బండి కొంటే ఇన్ని పన్నులా? షోరూం ధర రూ.91వేల బండిపై వివిధ పన్నులతో రూ. 1.20 లక్షల ధర చేస్తున్న షోరూంల మాయాజాలంపై నమస్తే తెలంగాణ శుక్రవారం “షోరూంల దోపిడీ” శీర్షికన కథనం ప్రచురించింది.
మహబూబాబాద్ జిల్లా రవాణా శాఖ అవినీతికి కేరాఫ్ అడ్రస్గా మారింది. టేబుల్ కింద చేయి పెడితే తప్పా.. ఇక్కడ ఫైల్ ముందుకు కదలడం లేదు. లర్నింగ్, శాశ్వత, ఏవీ డ్రైవింగ్ లైసెన్స్తోపాటు వాహన ఫిట్నెస్లు, రిజి�
బడిపిల్లల ప్రాణాలు డ్రైవర్ల చేతులో ఉన్నాయడనంలో ఎలాంటి సందేహం లేదు. వారు ఎంత నిబద్ధతగా విధులు నిర్వర్తిస్తే అంత క్షేమంగా పిల్లలు ఇంటికి బడికి చేరుకుంటారు. ఈ ప్రక్రియలో విద్యా సంస్థల యజమానులది కీలక పాత్ర.
రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే మరణాలను తగ్గించడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన ‘రహవీర్' పథకాన్ని రాష్ట్రంలో సమర్థంగా అమలు చేయనున్నట్టు రవాణాశాఖ ఆదివారం ప్రకటనలో తెలిపింది.
కొత్తగా వాహనాల రిజిస్ట్రేషన్ ప్రకియను మరింత సులభతరం చేస్తూ రాష్ట్ర రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకపై కొత్తగా కొనుగోలు చేసే నాన్ ట్రాన్స్పోర్ట్ మోటర్ సైకిళ్లు, కార్లకు మొదటి రిజిస్ట్రేషన్ �
జిల్లా ప్రాంతీయ రవాణా శాఖ (ఆర్టీవో) కార్యాలయం అంటేనే ఏజెంట్లతోనే పని. ఏజెంటు లేకుండా ఏ పనీ ముందుకు కదలదు. అసలు ఫైలు ఆఫీస్ దాగా వెళ్లాలంటే కర్త, కర్మ, క్రియ అంతా ఏజెంటే. డ్రైవింగ్ లైసెన్స్ను మొదలుకొని వాహ�
Sikh Truck Drivers: అమెరికాలోని సిక్కు ట్రక్కు డ్రైవర్లకు పరిస్థితి కఠినంగా మారింది. ఆ దేశ రవాణా శాఖ ట్రక్కు డ్రైవర్లను స్కాన్ చేస్తున్నది. సరైన శిక్షణ లేని డ్రైవర్లను తొలగించేందుకు చర్యలు చేపట్ట
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలపై కఠిన చర్యలు తీసుకునేందుకు రవాణాశాఖలో నిరంతరం ఎన్ఫోర్స్మెంట్ పర్యవేక్షణ ఉండేలా ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ రూపొందిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిప