రాష్ట్రంలో వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగింది. పదేండ్లలో ఏటేటా సగటు న 10 లక్షల కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. తెలంగాణలో మొత్తం వాహనాల సంఖ్య 1.72 కోట్లకు చేరింది. రాష్ట్రం ఏర్పాటయిన 2014 జూన్ 2 నాటికి తెలంగాణ�
రాష్ట్రవ్యాప్తంగా రహదారుల ప్రమాదాల నియంత్రణపై రవాణాశాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా పాఠశాలల్లో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టింది.
Private Travels | ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై(Private Travels) రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారులు (Transport department)కొరడా ఝులిపిస్తున్నారు. వరుస దాడులతో ట్రావెల్స్ బస్సుల యజమానులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు.
KTR | రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న వృథా ఖర్చులపై కేటీఆర్ ధ్వజమెత్తారు.
నుమాయిష్ ద్వారా వచ్చే ఆదాయంతో ఎగ్జిబిషన్ సొసైటీ నిర్వహిస్తున్న విద్యాసంస్థలను పెంచాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నుమాయిష్ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు.
మధ్యప్రదేశ్ రవాణా శాఖకు చెందిన ఓ మాజీ కానిస్టేబుల్ నివాసాలలో సోదాలు జరిపిన వివిధ దర్యాప్తు సంస్థలకు దాదాపు రూ.14 కోట్ల నగదు, రూ.40 కోట్ల విలువైన బంగారం, రూ.2 కోట్ల విలువైన వెండి,రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు
Madhya Pradesh: భూపాల్లో భారీగా వెండి స్వాధీనం చేసుకున్నారు. లోకాయుక్త జరిపిన తనిఖీల్లో సుమారు 40 కిలోల వెండి లభ్యమైంది. రవాణా శాఖలో పనిచేసిన మాజీ కానిస్టేబుల్ ఇంట్లో ఆ వెండి దొరికింది.
రాష్ట్రంలో ఫ్యాన్సీ నంబర్లకు డిమాండ్ వాహనదారులు తమకు ఇష్టమైన, లకీ నంబర్ ఎంత ఖర్చయినా చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు. దీంతో ఫ్యాన్సీ నంబర్లు రవాణాశాఖకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి.
పదేండ్ల కేసీఆర్ పాలనలో అద్భుతంగా పురోగమించిన తెలంగాణ, అవినీతి, అసమర్థత, అనుభవరాహిత్యం కలగలిసిన రేవంత్రెడ్డి పాలనలో అన్ని రంగాల్లో తిరోగమిస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివా
మద్యం తాగి వాహనం నడిపితే వాహనదారుడిపై కేసు నమోదుతోపాటు లైసెన్స్ రద్దు కానున్నది. అధిక వేగం, బరువుతో గూడ్స్ వెహికల్స్ నడిపినా లైసెన్స్ రద్దు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు
రవాణా శాఖలో పలువురికి పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్టు కమిషనర్(డీటీసీ)లను జాయింట్ ట్రాన్స్పోర్టు ఆఫీసర్(జేటీసీ)లుగా, రోడ్డు ట్రాన్స్ప�
సూల్ బస్సులపై నిరంతరం నిఘా ఉంచి, తనిఖీలు చేయాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీవో అధికారులను ఆదేశించారు. 15 ఏండ్లు దాటిన సూల్ బస్సులను సీజ్ చేయాలని పేర్కొన్నారు.
రవాణాశాఖ అధికారులు ఈ ఏడు నిర్దేశించుకున్న ఆదా య లక్ష్యాన్ని సాధించాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. హైదరాబాద్లోని రవాణాశాఖ కార్యాలయంలో శనివారం స్పెష ల్ సెక్రటరీ వికాస్రాజ్�
Vehicles Seized | దేశ రాజధాని ఢిల్లీలో అక్టోబర్ ఒకటి నుంచి నవంబర్ 15 మధ్య రవాణాశాఖ 2,234 ఓవరేజ్ వాహనాలను సీజ్ చేసింది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నది. గత కొద్ది