నిబంధనలు పాటించకుండా విద్యాసంస్థల యజమానులు రవాణా శాఖను బురిడీ కొట్టిస్తున్నారు. సరైన ఫిట్నెస్ లేని బస్సులను యథేచ్ఛగా రోడ్లపై నడుపుతున్నారు. ప్రమాదమని తెలిసినా..
రాష్ట్రవ్యాప్తంగా రవాణా శాఖ కార్యాలయాలు, చెక్పోస్టులపై ఏసీబీ దాడులు చేపట్టింది. రవాణాశాఖపై ప్రభుత్వానికి వరుస ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈ ఏసీబీ దాడులు జరిగినట్టు సమాచారం.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రవాణాశాఖ చెక్ పోస్టులను శాశ్వతంగా రద్దు చేసేందుకు రంగం సిద్ధమైంది. వీటిపై ఎన్నికల కోడ్ ముగియగానే రాష్ట్ర సరార్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో రవాణాశాఖకు �
UP Bus Drivers | రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకు ఉత్తరప్రదేశ్ రవాణా శాఖ కొత్త వ్యూహాన్ని అమలులోకి తెచ్చింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బస్సు డ్రైవర్లు తమ ఫ్యామిలీ ఫొటోను డాష్బోర్డ్ వద్ద ఉంచాలని ఆ రాష్ట్ర
రాష్ట్రంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థులకు నెలన్నర క్రితమే అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చినా ఇప్పటికీ పోస్టింగులు మాత్రం ఇవ్వలేదు. ఇదేమిటని అధికారులను సంప్రదిస్తే ఆయా అ
Telangana | రవాణా శాఖలో భారీగా బదిలీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బదిలీల్లో భాగంగా 150 మంది మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లు (ఎంవీఐ), 23 మంది రీజినల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్లు (ఆర్టీవో), ఏడుగుర�
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో వివిధ శాఖల్లో అధికారుల బదిలీలకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. కీలకమైన పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్ ,రవాణాశాఖల్లో బదిలీలపై జోరుగా ఊహాగనాలు వినిపిస్�
రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు నిర్మల్ జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు ఈనెల 17వ తేదీన ప్రారంభం కాగా.. వచ్చే నెల 14 వరకు కొనసాగనున్నాయి.
రోడ్డు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని మంచిర్యాల జిల్లా రవాణాశాఖ అధికారి లెక్కల కిష్టయ్య అన్నారు. బుధవారం జిల్లా రవాణాశాఖ అధికారి కార్యాలయ ఆవరణ, మంచిర్యాల.
రోడ్డు భద్రతా నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించడం జరగుతుందని మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. నస్పూర్లోని కలెక్టరేట్లో జిల్లా రవాణా శాఖ అధికారి కిష్టయ్యతో కలిసి 37వ జాతీయ రోడ్డు భద్రతా మాస�
బడుగు బలహీనవర్గాల గొంతుకగా ఎప్పటికీ ఉంటానని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ గౌడ సంఘం, పీసీసీ కల్లుగీత సెల్ డిపార్ట్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో ఇటీవల ఎమ్మెల్యేగా ఎన్నికై
Fancy Numbers | మేడ్చల్ రవాణా శాఖ ఫ్యాన్సీ నంబర్లపై టాప్గేర్లో దూసుకెళ్లింది. శుక్రవారం విడుదలైన ఫ్యాన్సీ నంబర్లపై ఒక్కరోజే రూ.36.45 లక్షల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది.