ఈనెల 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులను రవాణా చేసే విద్యాసంస్థల వాహనాలు తప్పనిసరిగా ఫిట్నెస్ కలిగి ఉండాలని రవాణాశాఖ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ ట్రాన్స్పోర్
బడులు ప్రారంభానికి సమయం ఆసన్నమైంది. తమ పిల్లలకు అవసరమయ్యే బుక్స్, నోట్ బుక్స్, డ్రెస్సులు కొనేందుకు తల్లిదండ్రులు రెడీ అయ్యారు. ఇంతవరకు బాగానే ఉన్నా విద్యార్థులను తీసుకెళ్లే బడి బస్సుల (School Bus) కండీషన్ పైనే
డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని రవాణా శాఖ కల్పించింది. ఏ వాహనాన్ని నడపాలన్నా రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్తోపాటు డ్రైవింగ్ లైసె
రాష్ట్రంలో ఉన్న కొత్త, పాత వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్(హెచ్ఎస్ఆర్పీ) ఉండాలనే నిబంధనతో కొందరు వాహనాదారుల్లో గుబులు మొదలైంది. ఇప్పటివరకు 2019 ఏప్రిల్ 1 తర్వాత తయారైన వాహనాలకు మాత్రమే ఈ న�
రాష్ట్రంలో డ్రైవింగ్ లైసెన్స్లు, ఆర్సీ (రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్)ల జారీలో జరుగుతున్న ఆలస్యాన్ని తగ్గించడానికి రవాణాశాఖ కొత్త విధానాన్ని తీసుకురానున్నది. మహారాష్ట్రలో అమలవుతున్న కేంద్రీకృత విధా�
రావాల్సిన డబ్బులను రాబట్టుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా విఫలమవుతున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని శాఖల్లోనూ ఏటా భారీగా వచ్చే ఆదాయం.. క్రమంగా తగ్గిపోతుండటంపై ఆర్థిక నిపుణులు ఆందోళన వ్�
రాష్ట్రంలో వాహనాల సంఖ్య గణనీయంగా పెరిగింది. పదేండ్లలో ఏటేటా సగటు న 10 లక్షల కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. తెలంగాణలో మొత్తం వాహనాల సంఖ్య 1.72 కోట్లకు చేరింది. రాష్ట్రం ఏర్పాటయిన 2014 జూన్ 2 నాటికి తెలంగాణ�
రాష్ట్రవ్యాప్తంగా రహదారుల ప్రమాదాల నియంత్రణపై రవాణాశాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా పాఠశాలల్లో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టింది.
Private Travels | ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై(Private Travels) రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారులు (Transport department)కొరడా ఝులిపిస్తున్నారు. వరుస దాడులతో ట్రావెల్స్ బస్సుల యజమానులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు.
KTR | రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న వృథా ఖర్చులపై కేటీఆర్ ధ్వజమెత్తారు.
నుమాయిష్ ద్వారా వచ్చే ఆదాయంతో ఎగ్జిబిషన్ సొసైటీ నిర్వహిస్తున్న విద్యాసంస్థలను పెంచాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నుమాయిష్ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు.
మధ్యప్రదేశ్ రవాణా శాఖకు చెందిన ఓ మాజీ కానిస్టేబుల్ నివాసాలలో సోదాలు జరిపిన వివిధ దర్యాప్తు సంస్థలకు దాదాపు రూ.14 కోట్ల నగదు, రూ.40 కోట్ల విలువైన బంగారం, రూ.2 కోట్ల విలువైన వెండి,రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు
Madhya Pradesh: భూపాల్లో భారీగా వెండి స్వాధీనం చేసుకున్నారు. లోకాయుక్త జరిపిన తనిఖీల్లో సుమారు 40 కిలోల వెండి లభ్యమైంది. రవాణా శాఖలో పనిచేసిన మాజీ కానిస్టేబుల్ ఇంట్లో ఆ వెండి దొరికింది.