ఇప్పటికే ఇంధన ధరలు, ఇన్సూరెన్స్ ఖర్చులు, టోల్ ఫీజులతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులపై రాష్ట్ర ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ల సర్వీస్ చార్జీలను పెంచి మరింత భారాన్ని మో
రాంగ్ రూట్లో వచ్చి న ప్రైవేట్ పాఠశాల బస్సు బ్రేకులు ఫెయిల్ కా వడంతో రోడ్డుపైకి దూసుకొచ్చింది. దీంతో రో డ్డుపై దుకాణాల ఎదుట నిలిపిన ఐదు ద్విచక్ర వాహనాల్లో రెండు పూర్తిగా, 3 పాక్షికంగా ధ్వంసమయ్యాయి. సోమ
రాష్ట్రంలో చాలా స్కూల్ బస్సులు ప్రమాదకరంగా మారాయి. 33 జిల్లాల పరిధిలో 25,953 ప్రైవేట్ స్కూల్ బస్సులు ఉండగా వాటిలో 22,576 బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేసినట్టు రవాణాశాఖ లెక్కలు చెప్తున్నాయి.
స్కూల్ బస్సుల పై మేడ్చల్ ఆర్టీఏ అధికారులు కొరడా ఝళిపించారు. వేసవి సెలవుల అనంతరం గురువారం పునః ప్రారంభం కావడంతో స్కూల్ బస్సుల పై ప్రత్యేక నిఘా ఏర్పాటుచేసి తనిఖీలు చేపట్టారు.
మానుకోట రవాణా శాఖలో పైసలిస్తేనే ఫైల్ కదులుతది.. లేదంటే అది లేదు ఇదిలేదంటూ అనేక కొర్రీలు పెడుతూ చెప్పులరిగేలా తిప్పిస్తారు. అధికారులు, సిబ్బంది మామూళ్లకు అలవాటు పడి వాహనదారులను ముప్పుతిప్పలు పెడుతున్న�
ఈనెల 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులను రవాణా చేసే విద్యాసంస్థల వాహనాలు తప్పనిసరిగా ఫిట్నెస్ కలిగి ఉండాలని రవాణాశాఖ విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ ట్రాన్స్పోర్
బడులు ప్రారంభానికి సమయం ఆసన్నమైంది. తమ పిల్లలకు అవసరమయ్యే బుక్స్, నోట్ బుక్స్, డ్రెస్సులు కొనేందుకు తల్లిదండ్రులు రెడీ అయ్యారు. ఇంతవరకు బాగానే ఉన్నా విద్యార్థులను తీసుకెళ్లే బడి బస్సుల (School Bus) కండీషన్ పైనే
డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని రవాణా శాఖ కల్పించింది. ఏ వాహనాన్ని నడపాలన్నా రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్తోపాటు డ్రైవింగ్ లైసె
రాష్ట్రంలో ఉన్న కొత్త, పాత వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్(హెచ్ఎస్ఆర్పీ) ఉండాలనే నిబంధనతో కొందరు వాహనాదారుల్లో గుబులు మొదలైంది. ఇప్పటివరకు 2019 ఏప్రిల్ 1 తర్వాత తయారైన వాహనాలకు మాత్రమే ఈ న�
రాష్ట్రంలో డ్రైవింగ్ లైసెన్స్లు, ఆర్సీ (రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్)ల జారీలో జరుగుతున్న ఆలస్యాన్ని తగ్గించడానికి రవాణాశాఖ కొత్త విధానాన్ని తీసుకురానున్నది. మహారాష్ట్రలో అమలవుతున్న కేంద్రీకృత విధా�
రావాల్సిన డబ్బులను రాబట్టుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా విఫలమవుతున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని శాఖల్లోనూ ఏటా భారీగా వచ్చే ఆదాయం.. క్రమంగా తగ్గిపోతుండటంపై ఆర్థిక నిపుణులు ఆందోళన వ్�