సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత దూషణలకు దిగిన ఇద్దరు సీనియర్ సివిల్ సర్వీసెస్ అధికారిణులను కర్ణాటక ప్రభుత్వం మంగళవారం బదిలీ చేసింది. అయితే వారిని ఎక్కడికి బదిలీ చేసింది మాత్రం పేర్కొనలేదు.
ప్రస్తుతం ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ షెడ్యూల్ ప్రకారం కొనసాగుతుండగా.. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు మరొక గుడ్ న్యూస్ చెప్పింది.
టీచర్ల బదిలీల దరఖాస్తుల గడువును పాఠశాల విద్యాశాఖ పొడిగించింది. షెడ్యూల్ ప్రకారం దరఖాస్తు గడువు సోమవారం ముగియగా, తాజాగా ఫిబ్రవరి 1 వరకు అవకాశం కల్పించింది.
టీచర్ల బదిలీలు, ప్రమోషన్లను పారదర్శకంగా చేపట్టాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయం నుంచి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లా కలెక్టర్లత
ఉపాధ్యాయ బదిలీలకు రాష్ట్ర ప్రభు త్వం ఇటీవల గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతోపాటు షెడ్యూల్ కూడా విడుదల చేసింది. దీంతో ఈ ప్రక్రియ ఈనెల 27 నుంచి అమల్లోకి వస్తుండగా.. అర్హత ఉన్న ఉపాధ్యాయులు 28 నుంచి 30వ తేదీలోగా దరఖాస్త�
CM KCR | ఉపాధ్యాయులకు సీఎం కేసీఆర్ సంక్రాంతి కానుక అందించారు. టీచర్ల పదోన్నతులు, బదిలీలకు ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. ఈమేరకు ఉపాధ్యాయ
Forest Department | తెలంగాణ అటవీశాఖలో భారీగా అధికారుల బదిలీలు జరిగాయి. మొత్తం 17 మంది ఐఎఫ్ఎస్లు, 8 మంది డీఎఫ్ఓలు బదిలీ అయ్యారు. నిర్మల్ జిల్లా అటవీ అధికారిగా (డీఎఫ్ఓ) సునీల్ హీరేమత్,