ట్రిబ్ ఆగమేఘాల మీద గురుకుల పోస్టుల భర్తీ చేపట్టడంపై ప్రభుత్వ గురుకుల ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగుల సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలువురు ఇన్స్పెక్టర్లు, ఎస్సైలను బదిలీ చేస్తూ ఆదివారం మల్టీజోన్-1 ఐజీ తరుజోషీ ఉత్తర్వులు జారీచేశారు. జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న ఏడుగురు ఇన్స్పెక్టర్లు, 13మంది ఎ�
పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా ఒకేచోట మూడేండ్లు ఉద్యోగకాలం పూర్తిచేసుకున్న, సొంత జిల్లాల్లో పనిచేస్తున్న మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ల (ఎంపీడీవో)ను ఇతర జిల్లాలకు బదిలీచేస్తూ పంచాయతీరాజ్ గ్రామీణ ఉ�
Ponnam Prabhakar | మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ల బదిలీల(Transfers) విషయంలో పారదర్శకత(Transparency) పాటిస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్( Ponnam Prabhakar) అన్నారు.
AP Cabinet | ఆంధ్రప్రదేశ్ కేబినేట్ (AP Cabinet) కీలక అంశాలకు ఆమోదం తెలిపింది. బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్(CM Jagan) అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రి వర్గ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది.
ట్రై పోలీస్ కమిషనరేట్లో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ ఎస్పీ డీసీపీగా ఉన్న జోయెల్ డేవిస్ను జోన్-6 డీఐజీగా బదిలీ చేశారు.
సైబరాబాద్ పరిధిలో 14 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ కమిషనర్ అవినాష్ మహంతి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అల్వాల్, మాదాపూర్, నార్సింగి ఠాణాల ఎస్హెచ్లు వి.ఆనంద్ కిశోర్, ఎన్.తిరుపతి, వి.శివకు�
IAS Transfers | తెలంగాణ ప్రభుత్వం 11 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ఆదివారం ఆయా అధికారులు బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్య
IPS officers | తెలంగాణలో ఐదుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా కొత్తకోట శ్రీనివాస్రెడ్డికి పోస్టింగ్ ఇచ్చింది. ఇప్పటివరకు హైదరాబాద్ సీపీగా ఉన్న సందీప్
రాష్ట్రంలో స్కూల్ అసిస్టెంట్ (తెలుగు, హిందీ, పీడీ)గా పనిచేస్తున్న మరో 1,440 మంది టీచర్లను విద్యాశాఖ బదిలీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. వీరి బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర
టీచర్లకు పదోన్నతులతో కూడిన బదిలీలు చేపట్టాలని పలు ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. పదోన్నతులతో నిమిత్తం లేకుండా బదిలీలు చేపట్టడం ద్వారా నష్టం కలుగుతుందని విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లాయి.